<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/111/ap-government-employees" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>ap government employees - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/111/rss</link>
                <description>ap government employees RSS Feed</description>
                
                            <item>
                <title>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ </strong></span></p>
<p>  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ 13-02-2019 న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జీవో నెంబర్  66 ఇవ్వడం జరిగిందని, ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గెజిటెడ్ ఉద్యోగులు మరియు విభాగాల అధిపతులకు చదరపు గజం 4500 రూపాయలతో 200 చదరపు గజాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులకు చదరపు గజం 4000 రూపాయలతో</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1535/0189-11267"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-25-at-6.32.54-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ </strong></span></p>
<p> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ 13-02-2019 న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జీవో నెంబర్  66 ఇవ్వడం జరిగిందని, ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గెజిటెడ్ ఉద్యోగులు మరియు విభాగాల అధిపతులకు చదరపు గజం 4500 రూపాయలతో 200 చదరపు గజాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులకు చదరపు గజం 4000 రూపాయలతో 170 చదరపు గజాల ఇంటి స్థలాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. కానీ 2019 నుండి 2025 వరకు ఈ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాకపోవడం శోచనీయం అన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని విషయంలో ఏర్పడిన సందిగ్ధం దృష్ట్యా ఉద్యోగులు అమరావతిలో ఇళ్ల స్థలాలు అడగలేకపోయారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఈ తరుణం లో ఉద్యోగుల కు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఆమోద యోగ్యమైన ధరలకు ఇంటి స్థలాలు కేటాయిస్తే రాష్ట్ర ఖజానా కు అధిక మొత్తంలో ఆదాయం లభిస్తుందని, రాజధాని ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మరియు మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన కు ఆస్కారం ఉంటుందని అన్నారు. అంతేగాకుండా హైదరాబాద్ నుండి రాకపోకలు తగ్గి తమ పని పై ఎక్కువ సమయాన్ని వెచ్చించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు రాజధాని అభివృద్ధి పనులలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తికావడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఉద్యోగులు ఉన్న ఫలంగా హైదరాబాద్ లోని తమ శాశ్వత నివాసాలను, కుటుంబాలను వదిలి రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చారని అటువంటి ఉద్యోగుల కు శాశ్వత ఇంటి స్థలాలు ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1535/0189-11267</link>
                <guid>https://www.journalistfile.com/article/1535/0189-11267</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:34:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.32.54-pm.jpeg"                         length="105523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1531/0189-11262"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/screenshot-2025-10-19-191137.png" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి" అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. <br />పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు.. ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు.</p>
<p>ఆబ్కాసన్ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్థలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.' అని వెంకట్రామిరెడ్డి  తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1531/0189-11262</link>
                <guid>https://www.journalistfile.com/article/1531/0189-11262</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:34:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-19-191137.png"                         length="188755"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ </title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1530/018911261"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/citu.jpg" alt=""></a><br /><p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను ఇంకా అమలు చేయకపోవడం ఉద్యోగుల అసంతృప్తికి కారణమని వారు పేర్కొన్నారు.సీఐటీయూ రాష్ట్ర కమిటీ మిగిలిన మూడు విడతల డీఏ బకాయిలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాల్సినవిగా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1530/018911261</link>
                <guid>https://www.journalistfile.com/article/1530/018911261</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:10:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/citu.jpg"                         length="9799"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా? </title>
                                    <description><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span style="color:rgb(186,55,42);"><strong><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">-లెక్కల జమాల్ రెడ్డి</span></strong></span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏల అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి రాగానే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులను నిరాశపరుస్తున్నది. నలుగురు పెండింగ్ డీఏలలో రెండు మాత్రమే చెల్లిస్తారని చెప్పడం అసమాధానకరమని లెక్కల జమాల్ రెడ్డి తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అలాగే, ఐఆర్‌పై స్పష్టత లేకపోవడం, పిఆర్సి పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉద్యోగుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హామీ, వేతన, డీఏ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1529/0189-11260"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/screenshot-2025-10-19-185443.png" alt=""></a><br /><p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span style="color:rgb(186,55,42);"><strong><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">-లెక్కల జమాల్ రెడ్డి</span></strong></span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏల అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి రాగానే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులను నిరాశపరుస్తున్నది. నలుగురు పెండింగ్ డీఏలలో రెండు మాత్రమే చెల్లిస్తారని చెప్పడం అసమాధానకరమని లెక్కల జమాల్ రెడ్డి తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అలాగే, ఐఆర్‌పై స్పష్టత లేకపోవడం, పిఆర్సి పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉద్యోగుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హామీ, వేతన, డీఏ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1529/0189-11260</link>
                <guid>https://www.journalistfile.com/article/1529/0189-11260</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:57:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-19-185443.png"                         length="431597"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) నేతలు పేర్కొన్నారు. ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు ప్రకటించిన ప్రకటనలో “అడిగిన వాటి మాత్రమే కాకుండా అడగని వాటకూ వరాలు అందించే పాడి గేదెలా ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దార్శనికత చూపుతోంది” అని పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే డీఏలను పైన ఇవ్వకపోవడం, రివర్స్ పిఆర్సీ నীতি ద్వారా అసహనాన్ని కలిగించడం వంటి పరిస్థితులకు తగిన పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు. 2025 నవంబర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1527/0189-11258"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/noble.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>- నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) నేతలు పేర్కొన్నారు. ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు ప్రకటించిన ప్రకటనలో “అడిగిన వాటి మాత్రమే కాకుండా అడగని వాటకూ వరాలు అందించే పాడి గేదెలా ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దార్శనికత చూపుతోంది” అని పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే డీఏలను పైన ఇవ్వకపోవడం, రివర్స్ పిఆర్సీ నীতি ద్వారా అసహనాన్ని కలిగించడం వంటి పరిస్థితులకు తగిన పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు. 2025 నవంబర్ 1 నుంచి జీతంతో 3.64% డీఏ, పిఎఫ్‌లో బకాయిల కల్పన, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు, మహిళా ఉద్యోగులకు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వంటి చర్యలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.</p>
<p>అలాగే, <strong>టెట్</strong>పై సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయటానికి అంగీకారం, మిగిలిన డీఏలు, ఇతర సమస్యలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సంప్రదింపులు జరుపుతూ రాబోయే కాలంలో పూర్తి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో సంతోషం నెలకొంది.</p>
<p>ఎన్‌టీఏ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వానికి  కొండూరు శ్రీనివాసరాజు (రాష్ట్ర అధ్యక్షుడు), బొనిగల హైమారావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), తదితరులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.</p>
<p>.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1527/0189-11258</link>
                <guid>https://www.journalistfile.com/article/1527/0189-11258</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:23:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/noble.jpg"                         length="17642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  !</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. హామీలు పక్కనబెడితే కనీసం ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఆయన సహకారంతో ఎన్నికల సమయంలో రాష్ట్రం అంతా తిరిగిన నాయకులను కూడా కలవడంలేదని వ్యాఖ్యానించారు.</p>
<p>ఉద్యోగులు ఇప్పుడు దిక్కులేనివారిగా మారారని, సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకపోయిందని ఆయన అన్నారు. గతంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవారని, కానీ ఇప్పుడు ఉద్యోగులను ఎవరూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1470/0189-11203"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/screenshot-2025-10-07-202710.png" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. హామీలు పక్కనబెడితే కనీసం ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఆయన సహకారంతో ఎన్నికల సమయంలో రాష్ట్రం అంతా తిరిగిన నాయకులను కూడా కలవడంలేదని వ్యాఖ్యానించారు.</p>
<p>ఉద్యోగులు ఇప్పుడు దిక్కులేనివారిగా మారారని, సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకపోయిందని ఆయన అన్నారు. గతంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవారని, కానీ ఇప్పుడు ఉద్యోగులను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి మూడేళ్లు పట్టిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే వారిని నిరసనలకు దిగేలా చేసిందని వ్యాఖ్యానించారు.</p>
<p>డాక్టర్లు, గ్రామ–వార్డు సచివాలయ సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు, టీచర్లు అందరూ ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆక్షేపించారు. 16 నెలలుగా ఒక్క డిఎ. ఇవ్వని ప్రభుత్వం ఇదే అని, 4 డి.ఎ లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.“ఈ  పండుగ నెలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు చెల్లించలేదు. పెండింగ్ బకాయిలు ఎంత అనేది కూడా ప్రభుత్వం వెల్లడించడం లేదు. ఆర్ధికశాఖ ఆర్టీఐ కింద సమాచారం లేదని సమాధానం ఇచ్చిన స్థాయికి దారితీసింది,” అని కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు.గత ప్రభుత్వం 5 ఏళ్లలో ₹22 వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉంచితే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 16 నెలల్లోనే ₹10 వేల కోట్లు పెంచిందని ఆయన పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వంలో అసెంబ్లీలో చట్టం చేసి 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించగా, 3,400 మందికి మాత్రమే అవకాశం కల్పించారని, మిగిలిన వారిని రెగ్యులర్ చేయడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అర్థం కావడం లేదని విమర్శించారు.గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులను వాలంటీర్ల స్థాయికి దిగజార్చారని, లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు రెండు వారాలుగా ధర్నాలు చేస్తున్నా వారిని పిలిచి మాట్లాడే ధైర్యం ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు.</p>
<p>“ఉద్యోగులపై టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల వత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఎంపీడీఓల పరిస్థితి దారుణంగా ఉంది. వారి మీద పది మంది పెత్తనం చేస్తుంటే వారికి పని చేసే సమయం ఎక్కడుంది? ఇవన్నీ చాలవన్నట్లు వారితో చెత్త ఫోటోలు తీయిస్తున్నారు. ఇది ఉద్యోగుల అవమానానికి తారకమైంది,” అని ఆయన అన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశామని, ఇప్పుడు ఉద్యోగులందరూ ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.త్వరలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1470/0189-11203</link>
                <guid>https://www.journalistfile.com/article/1470/0189-11203</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 20:34:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-07-202710.png"                         length="595474"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..!</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు</strong></span></p>
<p>ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా ప్రకటించారు. అలాగే దసరా సందర్భంగా కనీసం డీఎ బకాయిలు అయినా ప్రకటించాలని కూడా ప్రభుత్వం స్పందించలేదు.</p>
<p>ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనలకు తెరలేపేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ బకాయిలపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీ అజెండాలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1469/0189-11202"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/ap-logo.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు</strong></span></p>
<p>ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా ప్రకటించారు. అలాగే దసరా సందర్భంగా కనీసం డీఎ బకాయిలు అయినా ప్రకటించాలని కూడా ప్రభుత్వం స్పందించలేదు.</p>
<p>ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనలకు తెరలేపేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ బకాయిలపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీ అజెండాలో ఉద్యోగుల డీఏ అంశాన్ని కూడా చేరుస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో డీఏతో పాటు పీఆర్సీ నియామకం సహా ఇతర అంశాలపైనా కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది.</p>
<p>కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క డీఏ కూడా విడుదల కాకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాగే అంతకు ముందు 4 డీఏలు కూడా బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం, కనీసం పీఆర్సీ కమిషనర్ ను అయినా నియమించకపోవడం, పీఆర్సీ బకాయిల చెల్లింపు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే అసంతృప్తి వారిలో నెలకొంది.</p>
<p>ఈ నేపథ్యంలో 10న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కనీసం పెండింగ్ డీఏల్లో ఎన్నో కొన్ని అయినా ప్రకటిస్తారని వారు భావిస్తున్నారు. దీంతో పాటు పీఆర్సీ కమిషనర్ నియామకం, ఐఆర్ ప్రకటన వంటి అంశాలపైనా కేబినెట్ దృష్టిసారిస్తుందని ఉద్యోగులు చెప్తున్నారు. అదే జరిగితే ఉద్యోగుల్లో అసంతృప్తి కాస్తయినా చల్లారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1469/0189-11202</link>
                <guid>https://www.journalistfile.com/article/1469/0189-11202</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 20:01:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/ap-logo.jpg"                         length="11222"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?</title>
                                    <description><![CDATA[<h6><span style="color:rgb(186,55,42);"><strong>అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి </strong></span></h6>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></h6>
<p>  </p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు...  “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.</p>
<p>12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్‌టెరిమ్ రిలీఫ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1467/0189-11200"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-07-at-2.38.30-pm.jpeg" alt=""></a><br /><h6><span style="color:rgb(186,55,42);"><strong>అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి </strong></span></h6>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></h6>
<p> </p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు...  “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.</p>
<p>12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్‌టెరిమ్ రిలీఫ్ (IR) ప్రకటించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీఎస్ వ్యవస్థపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం పట్ల కూడా విమర్శలు గుప్పించారు.</p>
<p>“ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఇక నిర్లక్ష్యం చేయకండి. అక్టోబర్ 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 28 శాతం ఐఆర్ (IR) ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను గౌరవించాలని” ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చాంద్ బాష కోరారు.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1467/0189-11200</link>
                <guid>https://www.journalistfile.com/article/1467/0189-11200</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 19:25:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-07-at-2.38.30-pm.jpeg"                         length="71679"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దసరా కి ఉద్యోగులకు నిరాశ – ప్రభుత్వం మొండి చెయ్యి</title>
                                    <description><![CDATA[<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">చివరికి</p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1449/0189-11184"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-01-at-16.49.41.jpeg" alt=""></a><br /><div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">చివరికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్‌సీ కమిషన్‌ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని చాంద్ బాష విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీపీఎస్, జీపీఎస్ అంశాలపై ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఉద్యోగుల సంక్షేమం విస్మరిస్తూ, ఇవ్వాల్సిన హక్కులు కూడా ఇవ్వకుండా దశరా కాలంలో ఖాళీహస్తాలతో వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధ్యతలు గుర్తించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు చాంద్ బాష డిమాండ్ చేశారు.</p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1449/0189-11184</link>
                <guid>https://www.journalistfile.com/article/1449/0189-11184</guid>
                <pubDate>Wed, 01 Oct 2025 19:36:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-01-at-16.49.41.jpeg"                         length="139214"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి</title>
                                    <description><![CDATA[<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">పార్వతీపురం (జర్నలిస్ట్ ఫైల్) : అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పరిశీలకుడిగా హాజరైన ఏజీఎస్ గణపతి పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం ఎన్జీవో హోమ్‌లో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పి. కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సభ్య సంఘాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ప్రస్తుత కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం, ఆర్థిక సమస్యల పరిష్కారం లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించామని, కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈసారి రాష్ట్ర కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేపడుతున్నామని గణపతి వెల్లడించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">సమావేశాన్ని ఉద్దేశించి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీమోహన్రావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక ఆర్థిక బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించాలని ప్రభుత్వాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1428/0189-11164"><img src="https://www.journalistfile.com/media/400/2025-09/whatsapp-image-2025-09-29-at-19.20.41.jpeg" alt=""></a><br /><p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">పార్వతీపురం (జర్నలిస్ట్ ఫైల్) : అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పరిశీలకుడిగా హాజరైన ఏజీఎస్ గణపతి పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం ఎన్జీవో హోమ్‌లో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పి. కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సభ్య సంఘాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ప్రస్తుత కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం, ఆర్థిక సమస్యల పరిష్కారం లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించామని, కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈసారి రాష్ట్ర కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేపడుతున్నామని గణపతి వెల్లడించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">సమావేశాన్ని ఉద్దేశించి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీమోహన్రావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక ఆర్థిక బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఈ ధర్నాకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నిలవాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. భాస్కరరావు, ఎపిటిఎఫ్ 257 జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాలకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1428/0189-11164</link>
                <guid>https://www.journalistfile.com/article/1428/0189-11164</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 19:28:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-29-at-19.20.41.jpeg"                         length="114178"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలి</title>
                                    <description><![CDATA[<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేశాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవనంలో ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.</p>
<p>ఈ సమావేశానికి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రమయ్య నేతృత్వం వహించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p>సమావేశంలో వేదికపై మాట్లాడిన వారు విఆర్ఓలు, విఆర్ఎలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సరిపడ నిధులు, శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక శిక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1405/0189-11143"><img src="https://www.journalistfile.com/media/400/2025-09/whatsapp-image-2025-09-28-at-16.31.46.jpeg" alt=""></a><br /><p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేశాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవనంలో ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.</p>
<p>ఈ సమావేశానికి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రమయ్య నేతృత్వం వహించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p>సమావేశంలో వేదికపై మాట్లాడిన వారు విఆర్ఓలు, విఆర్ఎలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సరిపడ నిధులు, శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక శిక్షణ తప్పనిసరిగా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p>2014, 2019ల్లో గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు పెంచినప్పటికీ, ఆ తరువాత పెంపు జరగలేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అర్హత కలిగిన విఆర్ఎలకు వాచ్మెన్, అటెండర్, డ్రైవర్, విఆర్ఓ పదోన్నతులు ఇవ్వాలని కూడా సూచించారు.</p>
<p>రెండు సంఘాల ఐక్యతను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహధ్యక్షుడిగా అనకాపల్లి జిల్లా భరణికం గ్రామ రెవెన్యూ అధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఎన్నుకోబడ్డారు.</p>
<p>మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్, గ్రామ వార్డు సచివాలయ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-28-at-16.31.47.jpeg" alt="WhatsApp Image 2025-09-28 at 16.31.47" width="1280" height="591"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1405/0189-11143</link>
                <guid>https://www.journalistfile.com/article/1405/0189-11143</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 18:31:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-28-at-16.31.46.jpeg"                         length="95115"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ </title>
                                    <description><![CDATA[<div class="gmail-flex gmail-max-w-full gmail-flex-col gmail-grow">
<div class="gmail-min-h-8 gmail-text-message gmail-relative gmail-flex gmail-w-full gmail-flex-col gmail-items-end gmail-gap-2 gmail-text-start gmail-break-words gmail-whitespace-normal gmail-[.text-message+&amp;]:mt-5">
<div class="gmail-flex gmail-w-full gmail-flex-col gmail-gap-1 empty:hidden gmail-first:pt-[3px]">
<div class="gmail-markdown gmail-prose gmail-dark:prose-invert gmail-w-full gmail-break-words gmail-light">
<p class="gmail-">గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నారు.</p>
<p class="gmail-">ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యోగుల ఆందోళన తప్పదన్నారు. 12వ పీఆర్సీ కోసం రిటైర్డ్ జడ్జిని కమిటీగా నియమించాలి, లేకపోతే తాత్కాలికంగా 28 శాతం ఐఆర్ (ఇంటిరిమ్ రిలీఫ్) ప్రకటించాలి. అయినా చర్యలు తీసుకోకపోతే నేరుగా 32 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేసి, పే ఫిక్సేషన్ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p class="gmail-">ఇప్పటికే ఉద్యోగులు రెండు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయారని, ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై ఇంకా దృష్టి సారించకపోతే జూన్ 5న విజయవాడలో</p></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1345/018985"><img src="https://www.journalistfile.com/media/400/2025-05/whatsapp-image-2025-05-15-at-19.30.51.jpeg" alt=""></a><br /><div class="gmail-flex gmail-max-w-full gmail-flex-col gmail-grow">
<div class="gmail-min-h-8 gmail-text-message gmail-relative gmail-flex gmail-w-full gmail-flex-col gmail-items-end gmail-gap-2 gmail-text-start gmail-break-words gmail-whitespace-normal gmail-[.text-message+&amp;]:mt-5">
<div class="gmail-flex gmail-w-full gmail-flex-col gmail-gap-1 empty:hidden gmail-first:pt-[3px]">
<div class="gmail-markdown gmail-prose gmail-dark:prose-invert gmail-w-full gmail-break-words gmail-light">
<p class="gmail-">గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నారు.</p>
<p class="gmail-">ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యోగుల ఆందోళన తప్పదన్నారు. 12వ పీఆర్సీ కోసం రిటైర్డ్ జడ్జిని కమిటీగా నియమించాలి, లేకపోతే తాత్కాలికంగా 28 శాతం ఐఆర్ (ఇంటిరిమ్ రిలీఫ్) ప్రకటించాలి. అయినా చర్యలు తీసుకోకపోతే నేరుగా 32 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేసి, పే ఫిక్సేషన్ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p class="gmail-">ఇప్పటికే ఉద్యోగులు రెండు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయారని, ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై ఇంకా దృష్టి సారించకపోతే జూన్ 5న విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించి నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.</p>
<p class="gmail-">ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా షాఖాదరి, ఉపాధ్యక్షులు విజయబాబు, మురళి, కోశాధికారి పోతురాజు, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదరత్తయ్య, తాలూకా యూనిట్ అధ్యక్షులు చంద్రమౌళి (దుగ్గిరాల), సుదర్శన్ రాజు (ఫీరంగిపురం), చెన్నయ్య (ప్రతిపాడు), సుబ్బారావు (తాడికొండ), మహిళా విభాగ సభ్యులు అరుణ, చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.</p>
</div>
</div>
</div>
</div>
<div class="gmail-flex gmail-justify-start"> </div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1345/018985</link>
                <guid>https://www.journalistfile.com/article/1345/018985</guid>
                <pubDate>Thu, 15 May 2025 19:41:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-15-at-19.30.51.jpeg"                         length="182833"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        