<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/111/ap-government-employees" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>ap government employees - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/111/rss</link>
                <description>ap government employees RSS Feed</description>
                
                            <item>
                <title>YSRCP Employees Wing Accuses AP Government of Delaying DA, DR Arrears</title>
                                    <description><![CDATA[<p class="isSelectedEnd">AMARAVATI, Sept. 10, 2026: The YSRCP state employees and pensioners’ wing has accused the Andhra Pradesh coalition government of failing to honour its commitments on the payment of pending Dearness Allowance (DA) and Dearness Relief (DR) arrears to government employees, teachers and pensioners.</p>
<p class="isSelectedEnd">Nalamaaru Chandrasekhar Reddy, president of the YSRCP Employees and Pensioners’ State Wing, demanded that the government immediately release the pending amounts, saying employees and pensioners were facing growing financial pressure because of the delay.</p>
<p class="isSelectedEnd">Reddy said the government had sanctioned only one instalment of DA and DR due from Jan. 1, 2024, after coming to power, with</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="isSelectedEnd">AMARAVATI, Sept. 10, 2026: The YSRCP state employees and pensioners’ wing has accused the Andhra Pradesh coalition government of failing to honour its commitments on the payment of pending Dearness Allowance (DA) and Dearness Relief (DR) arrears to government employees, teachers and pensioners.</p>
<p class="isSelectedEnd">Nalamaaru Chandrasekhar Reddy, president of the YSRCP Employees and Pensioners’ State Wing, demanded that the government immediately release the pending amounts, saying employees and pensioners were facing growing financial pressure because of the delay.</p>
<p class="isSelectedEnd">Reddy said the government had sanctioned only one instalment of DA and DR due from Jan. 1, 2024, after coming to power, with</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1898/0189-3010059</link>
                <guid>https://www.journalistfile.com/article/1898/0189-3010059</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 19:45:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2026-09/whatsapp-image-2026-09-10-at-7.43.07-pm.jpeg"                         length="62617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ </strong></span></p>
<p>  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ 13-02-2019 న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జీవో నెంబర్  66 ఇవ్వడం జరిగిందని, ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గెజిటెడ్ ఉద్యోగులు మరియు విభాగాల అధిపతులకు చదరపు గజం 4500 రూపాయలతో 200 చదరపు గజాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులకు చదరపు గజం 4000 రూపాయలతో</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ </strong></span></p>
<p>  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ 13-02-2019 న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జీవో నెంబర్  66 ఇవ్వడం జరిగిందని, ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గెజిటెడ్ ఉద్యోగులు మరియు విభాగాల అధిపతులకు చదరపు గజం 4500 రూపాయలతో 200 చదరపు గజాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులకు చదరపు గజం 4000 రూపాయలతో</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1535/0189-11267</link>
                <guid>https://www.journalistfile.com/article/1535/0189-11267</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:34:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.32.54-pm.jpeg"                         length="105523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1531/0189-11262</link>
                <guid>https://www.journalistfile.com/article/1531/0189-11262</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:34:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-19-191137.png"                         length="188755"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ </title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1530/018911261</link>
                <guid>https://www.journalistfile.com/article/1530/018911261</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:10:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/citu.jpg"                         length="9799"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా? </title>
                                    <description><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span style="color:rgb(186,55,42);"><strong><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">-లెక్కల జమాల్ రెడ్డి</span></strong></span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏల అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి రాగానే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులను నిరాశపరుస్తున్నది. నలుగురు పెండింగ్ డీఏలలో రెండు మాత్రమే చెల్లిస్తారని చెప్పడం అసమాధానకరమని లెక్కల జమాల్ రెడ్డి తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అలాగే, ఐఆర్‌పై స్పష్టత లేకపోవడం, పిఆర్సి పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉద్యోగుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హామీ, వేతన, డీఏ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span style="color:rgb(186,55,42);"><strong><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">-లెక్కల జమాల్ రెడ్డి</span></strong></span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏల అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి రాగానే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులను నిరాశపరుస్తున్నది. నలుగురు పెండింగ్ డీఏలలో రెండు మాత్రమే చెల్లిస్తారని చెప్పడం అసమాధానకరమని లెక్కల జమాల్ రెడ్డి తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అలాగే, ఐఆర్‌పై స్పష్టత లేకపోవడం, పిఆర్సి పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉద్యోగుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హామీ, వేతన, డీఏ</span></p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1529/0189-11260</link>
                <guid>https://www.journalistfile.com/article/1529/0189-11260</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:57:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-19-185443.png"                         length="431597"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) నేతలు పేర్కొన్నారు. ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు ప్రకటించిన ప్రకటనలో “అడిగిన వాటి మాత్రమే కాకుండా అడగని వాటకూ వరాలు అందించే పాడి గేదెలా ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దార్శనికత చూపుతోంది” అని పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే డీఏలను పైన ఇవ్వకపోవడం, రివర్స్ పిఆర్సీ నীতি ద్వారా అసహనాన్ని కలిగించడం వంటి పరిస్థితులకు తగిన పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు. 2025 నవంబర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) నేతలు పేర్కొన్నారు. ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు ప్రకటించిన ప్రకటనలో “అడిగిన వాటి మాత్రమే కాకుండా అడగని వాటకూ వరాలు అందించే పాడి గేదెలా ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దార్శనికత చూపుతోంది” అని పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే డీఏలను పైన ఇవ్వకపోవడం, రివర్స్ పిఆర్సీ నীতি ద్వారా అసహనాన్ని కలిగించడం వంటి పరిస్థితులకు తగిన పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు. 2025 నవంబర్</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1527/0189-11258</link>
                <guid>https://www.journalistfile.com/article/1527/0189-11258</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:23:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/noble.jpg"                         length="17642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  !</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. హామీలు పక్కనబెడితే కనీసం ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఆయన సహకారంతో ఎన్నికల సమయంలో రాష్ట్రం అంతా తిరిగిన నాయకులను కూడా కలవడంలేదని వ్యాఖ్యానించారు.</p>
<p>ఉద్యోగులు ఇప్పుడు దిక్కులేనివారిగా మారారని, సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకపోయిందని ఆయన అన్నారు. గతంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవారని, కానీ ఇప్పుడు ఉద్యోగులను ఎవరూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. హామీలు పక్కనబెడితే కనీసం ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఆయన సహకారంతో ఎన్నికల సమయంలో రాష్ట్రం అంతా తిరిగిన నాయకులను కూడా కలవడంలేదని వ్యాఖ్యానించారు.</p>
<p>ఉద్యోగులు ఇప్పుడు దిక్కులేనివారిగా మారారని, సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకపోయిందని ఆయన అన్నారు. గతంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవారని, కానీ ఇప్పుడు ఉద్యోగులను ఎవరూ</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1470/0189-11203</link>
                <guid>https://www.journalistfile.com/article/1470/0189-11203</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 20:34:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-07-202710.png"                         length="595474"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..!</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు</strong></span></p>
<p>ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా ప్రకటించారు. అలాగే దసరా సందర్భంగా కనీసం డీఎ బకాయిలు అయినా ప్రకటించాలని కూడా ప్రభుత్వం స్పందించలేదు.</p>
<p>ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనలకు తెరలేపేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ బకాయిలపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీ అజెండాలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు</strong></span></p>
<p>ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా ప్రకటించారు. అలాగే దసరా సందర్భంగా కనీసం డీఎ బకాయిలు అయినా ప్రకటించాలని కూడా ప్రభుత్వం స్పందించలేదు.</p>
<p>ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనలకు తెరలేపేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ బకాయిలపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీ అజెండాలో</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1469/0189-11202</link>
                <guid>https://www.journalistfile.com/article/1469/0189-11202</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 20:01:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/ap-logo.jpg"                         length="11222"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?</title>
                                    <description><![CDATA[<h6><span style="color:rgb(186,55,42);"><strong>అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి </strong></span></h6>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></h6>
<p>  </p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు...  “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.</p>
<p>12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్‌టెరిమ్ రిలీఫ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<h6><span style="color:rgb(186,55,42);"><strong>అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి </strong></span></h6>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></h6>
<p>  </p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు...  “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.</p>
<p>12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్‌టెరిమ్ రిలీఫ్</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1467/0189-11200</link>
                <guid>https://www.journalistfile.com/article/1467/0189-11200</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 19:25:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-07-at-2.38.30-pm.jpeg"                         length="71679"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దసరా కి ఉద్యోగులకు నిరాశ – ప్రభుత్వం మొండి చెయ్యి</title>
                                    <description><![CDATA[<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">చివరికి</p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">చివరికి</p></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1449/0189-11184</link>
                <guid>https://www.journalistfile.com/article/1449/0189-11184</guid>
                <pubDate>Wed, 01 Oct 2025 19:36:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-01-at-16.49.41.jpeg"                         length="139214"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి</title>
                                    <description><![CDATA[<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">పార్వతీపురం (జర్నలిస్ట్ ఫైల్) : అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పరిశీలకుడిగా హాజరైన ఏజీఎస్ గణపతి పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం ఎన్జీవో హోమ్‌లో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పి. కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సభ్య సంఘాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ప్రస్తుత కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం, ఆర్థిక సమస్యల పరిష్కారం లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించామని, కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈసారి రాష్ట్ర కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేపడుతున్నామని గణపతి వెల్లడించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">సమావేశాన్ని ఉద్దేశించి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీమోహన్రావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక ఆర్థిక బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించాలని ప్రభుత్వాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">పార్వతీపురం (జర్నలిస్ట్ ఫైల్) : అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పరిశీలకుడిగా హాజరైన ఏజీఎస్ గణపతి పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం ఎన్జీవో హోమ్‌లో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పి. కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సభ్య సంఘాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ప్రస్తుత కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం, ఆర్థిక సమస్యల పరిష్కారం లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించామని, కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈసారి రాష్ట్ర కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేపడుతున్నామని గణపతి వెల్లడించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">సమావేశాన్ని ఉద్దేశించి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీమోహన్రావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక ఆర్థిక బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించాలని ప్రభుత్వాన్ని</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1428/0189-11164</link>
                <guid>https://www.journalistfile.com/article/1428/0189-11164</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 19:28:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-29-at-19.20.41.jpeg"                         length="114178"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలి</title>
                                    <description><![CDATA[<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేశాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవనంలో ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.</p>
<p>ఈ సమావేశానికి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రమయ్య నేతృత్వం వహించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p>సమావేశంలో వేదికపై మాట్లాడిన వారు విఆర్ఓలు, విఆర్ఎలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సరిపడ నిధులు, శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక శిక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేశాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవనంలో ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.</p>
<p>ఈ సమావేశానికి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రమయ్య నేతృత్వం వహించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p>సమావేశంలో వేదికపై మాట్లాడిన వారు విఆర్ఓలు, విఆర్ఎలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సరిపడ నిధులు, శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక శిక్షణ</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1405/0189-11143</link>
                <guid>https://www.journalistfile.com/article/1405/0189-11143</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 18:31:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-28-at-16.31.46.jpeg"                         length="95115"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        