<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/268/pm-modi" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>PM MODI - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/268/rss</link>
                <description>PM MODI RSS Feed</description>
                
                            <item>
                <title>BJP to Jagan: Apologise for PM Remarks or Face Public Wrath</title>
                                    <description><![CDATA[<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><strong>VIJAYAWADA, May 12:</strong> Bharatiya Janata Party SC Morcha state president Panatala Suresh on Tuesday strongly condemned remarks made by former minister Perni Nani against Prime Minister Narendra Modi, demanding an unconditional public apology from YSRCP chief Y.S. Jagan Mohan Reddy and warning that the party's continued resort to ridicule politics would cost it dearly in future elections.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">Speaking to the media, Suresh said that Prime Minister Modi's recent visit to Telangana had been devoted to launching development schemes worth thousands of crores of rupees, carrying a clear message of inclusive national progress. He noted that the Prime Minister's counsel to</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1812/0189-20204"><img src="https://www.journalistfile.com/media/400/2026-05/screenshot-2026-05-12-135148.png" alt=""></a><br /><p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><strong>VIJAYAWADA, May 12:</strong> Bharatiya Janata Party SC Morcha state president Panatala Suresh on Tuesday strongly condemned remarks made by former minister Perni Nani against Prime Minister Narendra Modi, demanding an unconditional public apology from YSRCP chief Y.S. Jagan Mohan Reddy and warning that the party's continued resort to ridicule politics would cost it dearly in future elections.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">Speaking to the media, Suresh said that Prime Minister Modi's recent visit to Telangana had been devoted to launching development schemes worth thousands of crores of rupees, carrying a clear message of inclusive national progress. He noted that the Prime Minister's counsel to citizens on reducing cooking oil consumption, conserving petrol and controlling pollution had struck a chord with the public.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><span style="color:rgb(186,55,42);"><strong>"Sarcasm Politics" Condemned</strong></span></p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">Suresh accused YSRCP leaders of deliberately sidestepping substantive development discourse in favour of mockery and personal attacks. He specifically took strong exception to the remarks directed at the Prime Minister by Perni Nani, alleging that leaders who had lost public standing were resorting to such statements purely for publicity.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">He challenged Jagan Mohan Reddy to hold a press conference and criticise the Prime Minister's policies directly, rather than doing so through proxies. "If you have the conviction, face the media and make your case," he said.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><span style="color:rgb(186,55,42);"><strong>From Chaiwala to National Leader</strong></span></p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">Suresh drew a pointed contrast between Prime Minister Modi, who he described as a leader who rose from humble origins as a tea seller to understand the struggles of ordinary citizens, and those who entered politics through dynastic privilege. Perni Nani, he said, must immediately retract his remarks and tender an apology or face the consequences of public opinion.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><span style="color:rgb(186,55,42);"><strong>Centre's Largesse to AP Cited</strong></span></p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">Suresh also highlighted the central government's allocation of lakhs of crores of rupees for the development of Andhra Pradesh and Amaravati, arguing that YSRCP's sarcastic posturing was a disservice to a state that stood to benefit enormously from the BJP-led government at the Centre. He warned that if the party persisted with such an approach, it risked failing to win even 11 seats in the forthcoming elections.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1812/0189-20204</link>
                <guid>https://www.journalistfile.com/article/1812/0189-20204</guid>
                <pubDate>Tue, 12 May 2026 14:00:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2026-05/screenshot-2026-05-12-135148.png"                         length="795274"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(22,145,121);"><strong>మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు</strong></span></p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్</strong></span></p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు</strong></span></p>
<p><br />తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. సైనికుల సంకల్ప బలానికి దైవ బలం తోడుగా ఉండాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం జనసేన తరపున పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో షష్ట షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వేద  మంత్రోచ్ఛరణల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1306/018949"><img src="https://www.journalistfile.com/media/400/2025-05/whatsapp-image-2025-05-13-at-16.53.30.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(22,145,121);"><strong>మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు</strong></span></p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్</strong></span></p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు</strong></span></p>
<p><br />తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. సైనికుల సంకల్ప బలానికి దైవ బలం తోడుగా ఉండాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం జనసేన తరపున పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో షష్ట షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వేద  మంత్రోచ్ఛరణల మధ్య అర్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులు దేశ సైనికులకు తోడుగా ఉండాలని కాంక్షించారు. పాకిస్తాన్ ముష్కరులను అణచివేసేలా చూడాలని భగవంతున్ని ప్రార్థించానన్నారు. ఉద్రిక్త వాతావరణం మధ్య విధులు నిర్వహిస్తున్న  సైనికులకు తోడుగా యావత్ దేశ ప్రజలు అందరూ అండగా ఉన్నామని భరోసానిచ్చారు. జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.</p>
<p>తొలుత  నిడదవోలు నుండి వేమగిరి మీదుగా మంత్రి కందుల దుర్గేష్ తో పాటుగా జనసైనికులతో ప్రారంభమైన బస్సు యాత్ర బిక్కవోలుకు చేరుకున్న అనంతరం ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం సజావుగా జరగాలని ప్రఖ్యాత పురాతన లక్ష్మీ గణపతి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత   జాతీయపతాకాలు పట్టుకొని జనసైనికులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.  ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి దుర్గేష్ కు ఆశీర్వచనం చేశారు.  </p>
<p><br />ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మన దేశం ఆర్థికంగా, సైనిక శక్తిగా దృఢంగా ఉన్నా దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుమేరకు  బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం దేశ త్రివిధ దళాలకు మెండుగా ఉన్న నేపథ్యంలో వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిది అని గుర్తుచేస్తూ నిర్వర్తించిన పూజలు సైనికులకు మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. సురులను కాపాడి అసురులను సంహరించిన సుబ్రహ్మణ్యస్వామిలా నేడు దుష్టముష్కరుల నుండి, ఉగ్రవాదం నుండి  భారతదేశాన్ని కాపాడుతున్న నిజమైన సైన్యాధ్యక్షులు భారతసైనికులు అని మంత్రి దుర్గేష్ అన్నారు. భారత సైన్యం చూపిస్తున్న తెగువ, చేస్తున్న త్యాగం దృష్టిలో పెట్టుకొని వారికి ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శాంతికాముకంగా ఉన్న భారతదేశంలో ఎలాంటి అరాచకాలు జరగొద్దని కాంక్షించినట్లు మంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అమాయకులైన 26 మంది పర్యాటకుల్ని పహల్గాంలో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకల్ని భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ తో ఇప్పటికే తుద ముట్టించిందని వెల్లడించారు.  ఈ క్రమంలో పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధంలో భారత సైన్యానికి, ప్రధాని మోదీకి భగవంతుని ఆశీస్సులు, దైవబలం మెండుగా ఉండాలని ప్రార్థించామన్నారు. ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు చేశామన్నారు.   ఈ సందర్భంగా  దేశం కోసం, దేశ సమగ్రత కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన సైనికులకు నివాళులు అర్పించారు. సరిహద్దుల్లో సైనికుల పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. కీలక సమయంలో దేశ ప్రజల ఐక్యత నిరూపితమైందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జై జవాన్, భారత్ మాతాకీ జై, జయహో భారత్ అంటూ మంత్రి కందుల దుర్గేష్ నినదించారు.కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1306/018949</link>
                <guid>https://www.journalistfile.com/article/1306/018949</guid>
                <pubDate>Tue, 13 May 2025 17:13:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-13-at-16.53.30.jpeg"                         length="359443"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆన్ లైన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div dir="ltr">
<div>
<div>
<p>  </p>
<br />మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు జరుగుతున్న దేశవ్యాప్త బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బుద్ధంటి కిరణ్ జీ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ఉచితంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి కిరణ్ జీ మాట్లాడుతూ బీజేపీతోనే దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీలో 100 మందిని ప్రాథమిక సభ్యులుగా చేర్పించిన కార్యకర్తలను క్రియాశీలక సభ్యులుగా పరిగణిస్తారన్నారు. మండలంలో బీజేపీ కమిటీ ఏర్పాటుకు 25 మంది క్రియాశీలక సభ్యులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేసనం నాగేందరరావు, సంగాబత్తుల నరసయ్య, వి శ్రీను తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo">  </div>
<div class="adL">
<div>
<div>  </div>
</div>
</div>
<div class="adL">  </div>
</div>
<div class="adL">  </div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/929/16601"><img src="https://www.journalistfile.com/media/400/2024-10/whatsapp-image-2024-10-06-at-16.33.06.jpeg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div dir="ltr">
<div>
<div>
<p> </p>
<br />మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు జరుగుతున్న దేశవ్యాప్త బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బుద్ధంటి కిరణ్ జీ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ఉచితంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి కిరణ్ జీ మాట్లాడుతూ బీజేపీతోనే దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీలో 100 మందిని ప్రాథమిక సభ్యులుగా చేర్పించిన కార్యకర్తలను క్రియాశీలక సభ్యులుగా పరిగణిస్తారన్నారు. మండలంలో బీజేపీ కమిటీ ఏర్పాటుకు 25 మంది క్రియాశీలక సభ్యులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేసనం నాగేందరరావు, సంగాబత్తుల నరసయ్య, వి శ్రీను తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo"> </div>
<div class="adL">
<div>
<div> </div>
</div>
</div>
<div class="adL"> </div>
</div>
<div class="adL"> </div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/929/16601</link>
                <guid>https://www.journalistfile.com/article/929/16601</guid>
                <pubDate>Sun, 06 Oct 2024 18:30:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-10/whatsapp-image-2024-10-06-at-16.33.06.jpeg"                         length="118448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> 5 భాషలకు ప్రాచీన హోదా.. రైల్వే ఉద్యోగులకు బోనస్..</title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>  </div>
<div><span style="color:rgb(22,145,121);"><strong>కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు</strong></span></div>
<div>  </div>
<div>ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్'కు ఆమోదం తెలిపింది. దేశంలో మరో ఐదు</div>
<div>భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే ఆరేళ్లలో నూనెగింజల ఉత్పత్తికి రూ.10,103 కోట్లు ఖర్చు చేయనుంది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.</div>
<div>  </div>
<div><strong>రైల్వే ఉద్యోగులకు బోనస్</strong></div>
<div><strong>  </strong></div>
<div>పండగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/895/16638"><img src="https://www.journalistfile.com/media/400/2024-10/screenshot-2024-10-03-215826.png" alt=""></a><br /><div> </div>
<div> </div>
<div><span style="color:rgb(22,145,121);"><strong>కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు</strong></span></div>
<div> </div>
<div>ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్'కు ఆమోదం తెలిపింది. దేశంలో మరో ఐదు</div>
<div>భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే ఆరేళ్లలో నూనెగింజల ఉత్పత్తికి రూ.10,103 కోట్లు ఖర్చు చేయనుంది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.</div>
<div> </div>
<div><strong>రైల్వే ఉద్యోగులకు బోనస్</strong></div>
<div><strong> </strong></div>
<div>పండగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్ రూ.2028.57 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.</div>
<div> </div>
<div>చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ఆమోద కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ట్రాఫిక్ను సులభతరం చేయడంతో పాటు ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫేజ్-2లో భాగంగా రూ.63,246 కోట్లతో 119కి.మీల మేర ఈ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద మూడు కారిడార్లుగా మొత్తం 120 స్టేషన్లు నిర్మించనున్నారు.</div>
<div> </div>
<div>వంట నూనెలు దేశ వార్షిక అవసరాల్లో 50శాతానికి పైగా భారత్ దిగుమతుల పైనే ఆధారపడుతోంది. దీంట్లో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2022-23 నాటికి 39 మిలియన్ టన్నుల నూనెగింజలను దేశంలో ఉత్పత్తి చేస్తుండగా.. 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లు పెంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/895/16638</link>
                <guid>https://www.journalistfile.com/article/895/16638</guid>
                <pubDate>Thu, 03 Oct 2024 22:10:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-10/screenshot-2024-10-03-215826.png"                         length="460180"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదేళ్లలో ప్రజా ఉద్యమంగా ' స్వచ్ఛ భారత్ '</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>నేషనల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : గత పదేళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమైన అతి పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని పేర్కొన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోవర్ధన్ యోజనకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.</p>
<p>'స్వచ్ఛ భారత్ కార్యక్రమం- పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదు. ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం. దేశ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీల, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరూ కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు నేను అభినందిస్తున్నా. మీరంతా కలిసి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/856/16632"><img src="https://www.journalistfile.com/media/400/2024-10/screenshot-2024-10-02-192603.png" alt=""></a><br /><p> </p>
<p>నేషనల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : గత పదేళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమైన అతి పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని పేర్కొన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోవర్ధన్ యోజనకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.</p>
<p>'స్వచ్ఛ భారత్ కార్యక్రమం- పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదు. ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం. దేశ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీల, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరూ కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు నేను అభినందిస్తున్నా. మీరంతా కలిసి దీనిని ప్రజా ఉద్యమంగా మార్చారు. మాజీ, ప్రస్తుత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమానికి సహకరించారు. ఇక స్వచ్ఛతకు సంబంధించిన రూ.10వేల కోట్లు విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మిషన్‌ అమృత్‌ ద్వారా దేశంలోని అనేక నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. నమామి గంగా పనులైతేనేమి, వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీ గోవర్దన్‌ ప్లాంట్ల వంటి పనులు స్వచ్ఛభారత్‌ మిషన్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లనున్నాయి. స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఎంత విజయవంతమైతే అదే స్థాయిలో దేశకీర్తి పెరుగుతుంది. 1000 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు 21వ శతాబ్దపు భారతదేశం గురించి మాట్లాడినప్పుడు కచ్చితంగా స్వచ్ఛ భారత్ మిషన్ను గుర్తుకు తెచ్చుకుంటారు' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/856/16632</link>
                <guid>https://www.journalistfile.com/article/856/16632</guid>
                <pubDate>Wed, 02 Oct 2024 21:09:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-10/screenshot-2024-10-02-192603.png"                         length="768207"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల</title>
                                    <description><![CDATA[<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.<br /><br />ఏప్రిల్- జూలై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్- మార్చి నెలల్లో మూడు వాయిదాలలో పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 16వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. 17వ విడత నిధులను జూన్ 18న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 9.26 కోట్ల మంది రైతులకు 17వ విడతగా రూ.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/721/%E0%B0%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-5%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2"><img src="https://www.journalistfile.com/media/400/2024-09/pm-kisan.jpg" alt=""></a><br /><p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.<br /><br />ఏప్రిల్- జూలై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్- మార్చి నెలల్లో మూడు వాయిదాలలో పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 16వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. 17వ విడత నిధులను జూన్ 18న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 9.26 కోట్ల మంది రైతులకు 17వ విడతగా రూ. 21,000 కోట్లకు పైగా ప్రధాని మోడీ విడుదల చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/721/%E0%B0%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-5%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2</link>
                <guid>https://www.journalistfile.com/article/721/%E0%B0%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-5%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2</guid>
                <pubDate>Thu, 26 Sep 2024 18:07:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-09/pm-kisan.jpg"                         length="9326"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు</title>
                                    <description><![CDATA[<p>మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : స్వచ్చతా హి సేవా -2024 లో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ వారి ఆద్వర్యం లో  స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి.<br /><br />ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమము లో ది.23.09.2024 నేటి షెడ్యూల్ లో భాగంగా తాడేపల్లి రూరల్ పరిధి నవలూరు గామా పరిధిలో లో గల గార్బేజ్  డంపులను పరిశుభ్రం చేసే కార్యక్రమము చేపట్టుట జరిగినది.<br /><br />అదేవిధంగా తాడేపల్లి అర్బన్ నులకపేట యు పి హెచ్ సి నందు స్వచ్చతా హి సేవా -2024 లో బాగంగా పరశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు..<br /><br />అక్టోబర్‌ 2వ తేదీ వరకూ నగర పాలక సంస్థ వారి ఆద్వర్యం లో  స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు. వార్డులలో ఆరోగ్య సంరక్షణ సేవలు, బ్లీచింగ్‌, దోమల నివారణ, మందుల పిచికారీ, డంప్‌ల తొలగింపు, మొక్కల పెంపకం,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/686/16603"><img src="https://www.journalistfile.com/media/400/2024-09/whatsapp-image-2024-09-23-at-17.07.16.jpeg" alt=""></a><br /><p>మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : స్వచ్చతా హి సేవా -2024 లో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ వారి ఆద్వర్యం లో  స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి.<br /><br />ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమము లో ది.23.09.2024 నేటి షెడ్యూల్ లో భాగంగా తాడేపల్లి రూరల్ పరిధి నవలూరు గామా పరిధిలో లో గల గార్బేజ్  డంపులను పరిశుభ్రం చేసే కార్యక్రమము చేపట్టుట జరిగినది.<br /><br />అదేవిధంగా తాడేపల్లి అర్బన్ నులకపేట యు పి హెచ్ సి నందు స్వచ్చతా హి సేవా -2024 లో బాగంగా పరశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు..<br /><br />అక్టోబర్‌ 2వ తేదీ వరకూ నగర పాలక సంస్థ వారి ఆద్వర్యం లో  స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు. వార్డులలో ఆరోగ్య సంరక్షణ సేవలు, బ్లీచింగ్‌, దోమల నివారణ, మందుల పిచికారీ, డంప్‌ల తొలగింపు, మొక్కల పెంపకం, పార్క్ లను శుభ్రపర్చడం వంటి తదితర  కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అగరపాలక సంస్థ కమిషనర్ అలీ భాష తెలిపారు .విద్యుత్‌, నీరు ఆదా, ప్లాస్టిక్‌ నిరోధం, తాగునీరు క్లోరినేషన్‌ చేయడం, ఆరోగ్యకరమైన జీవితం, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని నగర పాలక సంస్థ కమీషనర్ తెలిపారు .</p>]]></content:encoded>
                
                

                <link>https://www.journalistfile.com/article/686/16603</link>
                <guid>https://www.journalistfile.com/article/686/16603</guid>
                <pubDate>Mon, 23 Sep 2024 21:23:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-09/whatsapp-image-2024-09-23-at-17.07.16.jpeg"                         length="203943"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ కూడా ఆలోచించాలి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<div>రాజమండ్రి ( జర్నలిస్ట్ ఫైల్ ) : జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. 'వన్ నేషన్.. వన్ ఎలెక్షన్' కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని గుర్తు చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఒకేసారి ఎన్నికల కోడ్ విధించడం వల్ల ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలపై దృష్టి సారించవచ్చని అన్నారు.</div>
<p><br />దీంతో ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, ఎన్నికల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని, ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింది పెట్టుబడి సాయం అందజేస్తుందని అన్నారు. మొత్తం మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్నాయని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/651/16636"><img src="https://www.journalistfile.com/media/400/2024-09/screenshot-2024-09-19-215616.png" alt=""></a><br /><div>రాజమండ్రి ( జర్నలిస్ట్ ఫైల్ ) : జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. 'వన్ నేషన్.. వన్ ఎలెక్షన్' కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని గుర్తు చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఒకేసారి ఎన్నికల కోడ్ విధించడం వల్ల ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలపై దృష్టి సారించవచ్చని అన్నారు.</div>
<p><br />దీంతో ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, ఎన్నికల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని, ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింది పెట్టుబడి సాయం అందజేస్తుందని అన్నారు. మొత్తం మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్నాయని గుర్తు చేశారు. పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రూ.3 లక్షల కోట్ల మేర కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని పురందేశ్వరి తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/651/16636</link>
                <guid>https://www.journalistfile.com/article/651/16636</guid>
                <pubDate>Fri, 20 Sep 2024 17:44:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-09/screenshot-2024-09-19-215616.png"                         length="494060"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిజెపి యువమోర్చా  ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(22,145,121);"><strong>ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు</strong></span></p>
<p>గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్) : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మల్లినేని ఇంజినీరింగ్ కళాశాల వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడు మైలా హరి కృష్ణ ఆధ్వర్యం వహించారు.</p>
<p>ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ కృష్ణ హాజరయ్యారు. యువత పెద్ద ఎత్తున ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు, ముఖ్యంగా యువమోర్చా కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, టాబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, బిజెపి జిల్లా ప్రధాన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/605/16614"><img src="https://www.journalistfile.com/media/400/2024-09/whatsapp-image-2024-09-18-at-18.26.47.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(22,145,121);"><strong>ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు</strong></span></p>
<p>గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్) : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మల్లినేని ఇంజినీరింగ్ కళాశాల వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడు మైలా హరి కృష్ణ ఆధ్వర్యం వహించారు.</p>
<p>ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ కృష్ణ హాజరయ్యారు. యువత పెద్ద ఎత్తున ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు, ముఖ్యంగా యువమోర్చా కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, టాబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూరి తిరుపతి రావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ యశ్వంత్, జిల్లా ఉపాధ్యక్షులు రామిసెట్టి గోపి, నాగ గోపి, మునగాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు ఈశ్వర్ గౌడ్, రామచారులు, రాము, రాజా, కార్యవర్గ సభ్యులు తిలక్, శ్రీనివాస్, పార్వతి, సాయి, యువమోర్చా నాయకులు గణేష్, ఆకాష్, హరి నాయుడు, చంద్ర, ఫణి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, దేశంలో అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/605/16614</link>
                <guid>https://www.journalistfile.com/article/605/16614</guid>
                <pubDate>Wed, 18 Sep 2024 19:29:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-09/whatsapp-image-2024-09-18-at-18.26.47.jpeg"                         length="175186"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మధ్యంతర ఎన్నికలకు కాలు దువ్విన కేంద్రం </title>
                                    <description><![CDATA[<div>
<h2 class="gmail-sub_title"><strong><span style="font-size:small;color:rgb(224,62,45);">వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర క్యాబినెట్</span></strong></h2>
<div>  </div>
<div><strong><span style="color:rgb(186,55,42);">2027 లోపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం !</span></strong></div>
</div>
<div>  </div>
<div>న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్ ) : జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అవుతోంది<span style="font-size:small;">. <span style="font-weight:normal;">దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన </span><span style="font-weight:normal;">నివేదికకు</span><span style="font-weight:normal;"> కేంద్ర మంత్రివర్గం </span><span style="font-weight:normal;">ఆమోద ముద్ర</span><span style="font-weight:normal;"> వేసింది. దీంతో జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని </span><span style="font-weight:normal;">ఎన్డీఏ</span><span style="font-weight:normal;"> కూటమి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. <br /></span></span></div>
<div><span style="font-size:small;"><span style="font-weight:normal;">  </span></span></div>
<div>
<div>వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భావించారు. అందుకు చాలా వరకు కసరత్తు కూడా చేశారు. పార్టీల అభిప్రాయం కోరారు. మిత్రపక్షాల</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/593/16624"><img src="https://www.journalistfile.com/media/400/2024-09/one-nation-one-election.jpg" alt=""></a><br /><div>
<h2 class="gmail-sub_title"><strong><span style="font-size:small;color:rgb(224,62,45);">వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర క్యాబినెట్</span></strong></h2>
<div> </div>
<div><strong><span style="color:rgb(186,55,42);">2027 లోపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం !</span></strong></div>
</div>
<div> </div>
<div>న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్ ) : జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అవుతోంది<span style="font-size:small;">. <span style="font-weight:normal;">దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన </span><span style="font-weight:normal;">నివేదికకు</span><span style="font-weight:normal;"> కేంద్ర మంత్రివర్గం </span><span style="font-weight:normal;">ఆమోద ముద్ర</span><span style="font-weight:normal;"> వేసింది. దీంతో జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని </span><span style="font-weight:normal;">ఎన్డీఏ</span><span style="font-weight:normal;"> కూటమి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. <br /></span></span></div>
<div><span style="font-size:small;"><span style="font-weight:normal;"> </span></span></div>
<div>
<div>వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భావించారు. అందుకు చాలా వరకు కసరత్తు కూడా చేశారు. పార్టీల అభిప్రాయం కోరారు. మిత్రపక్షాల నుంచి సైతం కొంత వ్యతిరేకత రావడంతో ఆ సమయంలో వాయిదా వేశారు.</div>
<div> </div>
<div>
<div>అయితే.. అదే సందర్భంలో దేశంలో జమిలి ఎన్నికలపై సాధాసాధ్యాలను తెలుసుకునేందుకు అత్యున్నత కమిటీని వేశారు. దేశ మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన కమిటీని వేశారు. ఆ కమిటీ ఇన్ని రోజులు స్టడీ చేసి ఇటీవలే కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను పరిశీలించింది. ఇప్పటికే బీజేపీ కూడా మొన్నటి ఎన్నికల వేళ ఈ టర్మ్ వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను అమలు పరుస్తామని చెప్పింది. ఆ మేరకు తన మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది.</div>
<div><br />
<div>ఈ నివేదికను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. దేశ రాజధానిలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. ఈ నివేదికపై క్షుణ్ణంగా చర్చించింది. దీనికి గల సాధ్యసాధ్యాలపై మోదీ ఆరా తీసింది. మంత్రలందరి అభిప్రాయాలను తీసుకున్నారు.
<div>పూర్తిస్థాయిలో చర్చ అనంతరం ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం యధాతథంగా ఆమోదించింది. త్వరలో ఏర్పాటు కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2027లో ఏ క్షణంలోనైనా జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.</div>
<br />అయితే.. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదన దేశంలో 1980లోనే మొదటిసారి వచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ లోక్‌సభతోపాటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని సూచించింది. కానీ.. అప్పట్లో అది సాధ్యపడలేదు. తాజాగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎట్టకేలకు కమిటీ నుంచి పాజిటివ్ రిపోర్టు రావడంతో ఇక ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.</div>
<div> </div>
<div>
<p>ముఖ్యంగా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీ రాజకీయ, సామాజిక రంగాల్లోని వివిధ వ్యక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు సమగ్ర సంప్రదింపులు జరిపింది. నివేదిక ప్రకారం, 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. 32 పార్టీలు ఏకకాల ఎన్నికల భావనకు మద్దతు ఇచ్చాయి. అదనంగా, వార్తాపత్రికలలో ప్రచురించిన పబ్లిక్ నోటీసు పౌరుల నుండి 21,558 ప్రతిస్పందనలు వచ్చాయి. వీరిలో 80% మంది ప్రతిపాదనకు అనుకూలత వ్యక్తం చేశారు.</p>
<p>నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టుల నుండి పన్నెండు మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌లతో సహా న్యాయ నిపుణులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ &amp; ఇండస్ట్రీ (FICCI), అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) వంటి అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో కలిసి పరిశీలించడానికి సంప్రదించారు. అసమకాలిక ఎన్నికల ఆర్థిక ప్రభావాలు. అస్థిరమైన ఎన్నికలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తాయని, ఆర్థిక వృద్ధి మందగించవచ్చని, ప్రజా వ్యయాలకు, సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తుందని ఈ సంస్థలు స్పష్టం చేశాయి</p>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/593/16624</link>
                <guid>https://www.journalistfile.com/article/593/16624</guid>
                <pubDate>Wed, 18 Sep 2024 17:18:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-09/one-nation-one-election.jpg"                         length="12190"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గెలిచినా.. బాబుకు గండమే !?</title>
                                    <description><![CDATA[మొన్న ఆదివారం చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన  ప్రజాగళం సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి చేసిన ప్రసంగం టీడీపీ , జనసేన పార్టీలకు ఏ మేర ప్రయోజనం చేకూర్చిందో తెలీదు కానీ, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు మాత్రం అమితమైన ఆనందం ఇస్తోంది.  తమ బీజేపీ పార్టీకి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి వరించనున్నట్లుగా ... తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఏపీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నట్లుగా పరోక్ష సందేశం ప్రధాని మోడీ అందించారని, ఆయన ప్రసంగంలో గూడార్ధం అదేనని  బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం. తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు. మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వస్తే చంద్రబాబే  సీఎం అని టీడీపీ శ్రేణులతో పాటు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గట్టిగా ఫిక్స్ అయిపోయిన తరుణంలో... ప్రజాగళంలో సభలో  'ఎన్డీఏ  ముఖమంత్రి ' అని నరేంద్ర మోడీ  ప్రస్తావన చేయడంతో టీడీపీ , జనసేన నేతలు అయోమయానికి గురవుతున్నారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/292/0189922"><img src="https://www.journalistfile.com/media/400/2024-03/whatsapp-image-2024-03-17-at-20.05.27(1).jpeg" alt=""></a><br /><div><strong>( అజయ్, జర్నలిస్ట్ ఫైల్) </strong></div>
<div> </div>
<div><span style="color:rgb(230,126,35);"><strong>ఏపీ సీఎం ఎవరో మోడీ డిసైడ్ చేయనున్నారా..</strong></span></div>
<div> </div>
<div>ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికల అనంతరం ఒక వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడితే... టీడీపీ అధినేత చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారా ? లేదంటే మరెవరైనా ముఖ్యమంత్రి అవుతారా ? ఒక వేళ చంద్రబాబు ముఖ్యమంత్రి  అయినప్పటికీ ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారా ? లేదంటే  'ఎన్డీఏ'  కూటమిలోని మూడు పార్టీలు సీఎం  కుర్చీని వంతుల వారీగా పంచుకుంటాయా ?  మొన్న ఆదివారం ప్రజాగళం సభలో  ప్రధానమంత్రి మోడీ ప్రసంగం విన్న అనంతరం ప్రజలు, రాజకీయ జనాలు, విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే.</div>
<div> </div>
<div>ప్రజాగళం సభలో మోడీ ప్రసంగాన్ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే... ఆయన ప్రసంగం పూర్తిగా వ్యూహాత్మకంగా సాగింది. తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబును ప్రశంసించలేదు. ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు. తెలుగుదేశం, జనసేన పేర్లను ప్రస్తావించలేదు. జగన్ ను దూషించలేదు. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని మాత్రమే అన్నారు. కానీ, జగన్ అవినీతి చేస్తున్నారని చెప్పలేదు.   ఇదే విషయం ఇప్పుడు టీడీపీ కేడర్ కు నచ్చడం లేదు. ప్రధాని తన ప్రసంగంలో   కేవలం ఒకే ఒక్క సందర్భంలో మినహా చంద్రబాబు, పవన్ ప్రస్తావన చేయలేదు. </div>
<div> </div>
<div>అసలు  ఏపీకి సంబంధించి ఏ అంశం పైన హామీ ఇవ్వలేదు. తెలుగుదేశం, జనసేన అనే పేర్లకు ప్రధాని మోడీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వినిపించలేదు.వైసీపీ అధినేత జగన్ ను తమ ఎన్డీఏ కూటమి ప్రత్యర్ధిగా భావించి టార్గెట్ చేసినట్లు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు వేర్వేరుగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయని మాత్రమే ఆరోపించారు. రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. </div>
<div> </div>
<div>దేశంలో మిగిలిన రాష్ట్రాలలో తన అద్బుతమైన ప్రసంగాలతో దూకుడు చేసే మోడీ... ఏపీలో మాత్రం ఒకటంటే ఒక్కటే రాగం ఆలపించారు. అదేంటంటే.. '"ఎన్డీఏని గెలిపించాలి. నాలుగు వందల సీట్లు" ఇవ్వాలన్నారు. ఇక్కడ కూడా  మోడీ  ఎన్డీఏ కూటమి అనే అన్నారు కానీ... తెలుగుదేశం, జనసేన పేర్లను ప్రస్తావించలేదు. అంటే ఎన్డీఏ ప్రయోజనాలే తప్ప, వ్యక్తిగతంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఉన్న  ప్రాధాన్యతలు తనకు ముఖ్యం కావు అని ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతాలను పంపారా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.</div>
<div> </div>
<div>ఇక మోడీ ప్రసంగం టీడీపీ, జనసేన పార్టీలకు ఏమంత ఉత్తేజం కలిగించకపోగా అనేక భయాందోళనలకు మాత్రం తెరలేపింది అంటున్నారు.  రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉండాలంటున్న మోడీ మాటల వెనుక నిగూడార్థం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అంటే బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారనేది ఆయన మాటల ఉద్దేశమని ఊహాగానాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ పార్టీలకు బీజేపీతో ఉన్న అవసరాల దృష్ట్యా ప్రధాని మోడీ ఏదడిగినా ఇవ్వడానికి వారివురు ముందుంటారు. ఎందుకంటే వారివురిది రానున్న ఎన్నికల తరువాత జీవన్మరణ సమస్యే !</div>
<div> </div>
<div>ఇటువంటి తరుణంలో నరేంద్ర మోడీ ఆలోచనలు, వ్యూహలు కూటమి భాగస్వాములైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలకు పూర్తి బిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అరాచక పాలన పోవాలంటే జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలి. అది జరగాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు . అందుకే చంద్రబాబే మా సీఎం అభ్యర్థి అని ముందస్తుగా నిర్ణయానికి వచ్చేసి, అందుకు అనుగుణంగా  జనసేన శ్రేణులను, అభిమానులను సంసిద్ధం చేస్తున్నారు పవన్ .</div>
<div> </div>
<div><span style="color:rgb(230,126,35);"><strong>పొత్తుతో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?</strong></span></div>
<div> </div>
<div>అయితే మోడీ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి.  "ముందు ఎన్నికలు అయ్యి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీ ఏ కూటమి కి మెజార్టీ రానివ్వండి... అప్పుడు నేను డిసైడ్ చేస్తాను... సీఎం కుర్చిలో ఎవరు వుండాలో  " అనే సంకేతాలు ప్రజాగళం సభలో మోడీ ఇచ్చారా అనే దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం నరేంద్ర మోడీ , అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రస్తుతం పక్కా కమరిషియల్ ధోరణిలో వుంది. వారివురికి బీజేపీ ప్రయోజనాలే ముఖ్యం. పార్టీకి లాభం ఉంటుంది అనుకుంటేనే వారు ఏ పనైనా చేస్తారు. ఫలనా పార్టీతో స్నేహం చేస్తే  మా పార్టీకి ఏ మేరకు, ఎలా  లాభం  చేకూర్చవచ్చు అనే దిశగానే వారి ఆలోచనలు ఉంటాయి, ఉన్నాయి. కూడా.    <br />
<div> </div>
<div>
<div>ప్రజాగళం సభ వేదికగా... కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అనే మాట వెనుక మోడీ ఉద్దేశాలు వేరని అంటున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలుమార్లు నొక్కి చెప్పడం వెనుక కీలక వ్యూహం ఉందని చెబుతున్నారు. బీజేపీ ఏపీలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. ఎన్ని గెలుస్తుంది? అనే విషయాన్ని పక్కన పెడితే కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరనే అంతిమ అధికారం తనకే ఉంటుందని స్పష్టమైన సంకేతాలు మోడీ ఇచ్చారు అంటున్నారు.<strong> </strong></div>
<div> </div>
<div><strong>'ఎన్డీయే ముఖ్యమంత్రి'</strong> అని ప్రధాని మాటల వెనుక ఉద్దేశం కూడా అదేనని అభిప్రాయపడుతున్నారు.  మోడీ ప్రసంగం టీడీపీ, జనసేన శ్రేణులకు సంతోషాన్ని ఇవ్వలేదని చెబుతున్నారు.. చంద్రబాబు అనుభవాన్ని పొగుడుతూ వైఎస్‌ జగన్‌ ను మోదీ తిట్టిపోస్తారని టీడీపీ శ్రేణులు అంచనా వేశాయి. అయితే వారి అంచనాలు తప్పడంతో తీవ్ర నిరాశ తప్పలేదని అంటున్నారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న ఈ కీలక సమయంలో జగన్ ఓటమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి జోష్ పెంచేందుకు ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగినట్లు స్పష్టంగా వినిపించింది. ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగం రాజకీయంగా అనేక సందేహాలకు కారణమవుతోంది.</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/292/0189922</link>
                <guid>https://www.journalistfile.com/article/292/0189922</guid>
                <pubDate>Mon, 18 Mar 2024 22:15:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/whatsapp-image-2024-03-17-at-20.05.27%281%29.jpeg"                         length="129301"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దోచుకుంటే... మూసేస్తాం : ఇది మోడీ గ్యారంటీ</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 18 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ పర్యటించిన మోదీ తాజాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగమైన జగిత్యాల బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలోని కాళేశ్వర ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనీ, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు ఫిర్యాదు చేయడం ఆరోపించారు.</p>
<p>ఈ రెండు పార్టీలు తనను దూషించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయని మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లనుద్దేశించి  అన్నారు. తెలంగాణను దోచుకున్నవారిని ఎవరినీ వదలం అంటూ మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/284/0189120"><img src="https://www.journalistfile.com/media/400/2024-03/screenshot-2024-03-18-165339.png" alt=""></a><br /><p>జగిత్యాల ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 18 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ పర్యటించిన మోదీ తాజాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగమైన జగిత్యాల బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలోని కాళేశ్వర ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనీ, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు ఫిర్యాదు చేయడం ఆరోపించారు.</p>
<p>ఈ రెండు పార్టీలు తనను దూషించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయని మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లనుద్దేశించి  అన్నారు. తెలంగాణను దోచుకున్నవారిని ఎవరినీ వదలం అంటూ మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రక్షాళన అవుతాయని వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంపై కూడా ఈ సభ ప్రభావం చూపుతుందని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి.</p>
<p>2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను నాలుగింటిని గెలుచుకున్న ఆ పార్టీ దక్షిణాదిలో పట్టు సాధించేందుకు ప్రస్తుత బలం పెంచుకోవాలని చూస్తోంది. గతవారం హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన మోడీ.. నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.<img src="https://www.journalistfile.com/media/2024-03/screenshot-2024-03-18-165339.png" alt="Screenshot 2024-03-18 165339"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/284/0189120</link>
                <guid>https://www.journalistfile.com/article/284/0189120</guid>
                <pubDate>Mon, 18 Mar 2024 18:17:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/screenshot-2024-03-18-165339.png"                         length="1501176"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        