<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/3268/celebration" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>celebration - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/3268/rss</link>
                <description>celebration RSS Feed</description>
                
                            <item>
                <title>గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కొరిటిపాడు పార్క్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.</p>
<p>భారతమాత, గాంధీజీ, శాస్త్రిజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు పాదాభిషేకం చేసి కొత్త వస్త్రాలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై ఎగ్జిబిషన్, గో ఆధారిత ఉత్పత్తుల స్టాల్స్, ఖాదీ సంతను ఏర్పాటు చేశారు. మేయర్ రవీంద్ర, జూపూడి రంగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.</p>
<p>జూపూడి రంగరాజు మాట్లాడుతూ– "మోడీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. అంత్యోదయ పథకాలతో చివరి పౌరుడికి సాయం అందుతోంది. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1450/0189-11185"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-03-at-12.55.07-pm.jpeg" alt=""></a><br /><p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కొరిటిపాడు పార్క్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.</p>
<p>భారతమాత, గాంధీజీ, శాస్త్రిజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు పాదాభిషేకం చేసి కొత్త వస్త్రాలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై ఎగ్జిబిషన్, గో ఆధారిత ఉత్పత్తుల స్టాల్స్, ఖాదీ సంతను ఏర్పాటు చేశారు. మేయర్ రవీంద్ర, జూపూడి రంగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.</p>
<p>జూపూడి రంగరాజు మాట్లాడుతూ– "మోడీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. అంత్యోదయ పథకాలతో చివరి పౌరుడికి సాయం అందుతోంది. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులు వినియోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది" అన్నారు.</p>
<p>మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ– "మోడీ నిధుల మద్దతుతో రాష్ట్రానికి, నగరానికి ప్రాధాన్యత పెరిగింది. ఫ్లైఓవర్ పనులు వేగంగా మొదలయ్యాయి. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి" అని పేర్కొన్నారు.</p>
<p>ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్, ఐటీ సెల్ కన్వీనర్ మకుటం శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాస్ రెడ్డి, శనక్కాయల అరుణ, జిల్లా సంయోజకుడు భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవి, వెలగలేటి గంగాధర్, కొత్తూరి వెంకట సుబ్బారావు, నేరళ్ళ మాధవరావు, పాండు రంగావిఠల్, టీవీ రావ్, చరక కుమార్ గౌడ్, డా. శనక్కాయల ఉమాశంకర్, బజరంగ్ రామకృష్ణ, దేసు సత్యన్నారాయణ, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1450/0189-11185</link>
                <guid>https://www.journalistfile.com/article/1450/0189-11185</guid>
                <pubDate>Fri, 03 Oct 2025 18:31:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-03-at-12.55.07-pm.jpeg"                         length="203659"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>CM Revanth Reddy Celebrates One Year of Governance, Launches Victory Celebrations</title>
                                    <description><![CDATA[<div class="flex max-w-full flex-col flex-grow">
<div class="min-h-8 text-message flex w-full flex-col items-end gap-2 whitespace-normal break-words text-start [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose w-full break-words dark:prose-invert light">
<p><em>Telangana, Hyderabd ( Journalist File ) </em>: Telangana Chief Minister K. Revanth Reddy expressed immense satisfaction over the state’s governance during the past year, calling it a year of achieving people's aspirations and welfare. In a tweet on the occasion, he recalled the moment a year ago when Telangana embraced its destiny through struggle, sacrifices, and collective aspirations. He emphasized that it was a responsibility he accepted with pride, vowing to carry forward the legacy of his leadership with dignity.</p>
<p>Revanth Reddy acknowledged the role of his colleagues and the people's support in achieving the goals, despite facing criticisms and</p></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1203/0112159"><img src="https://www.journalistfile.com/media/400/2024-12/screenshot-2024-12-08-105957.png" alt=""></a><br /><div class="flex max-w-full flex-col flex-grow">
<div class="min-h-8 text-message flex w-full flex-col items-end gap-2 whitespace-normal break-words text-start [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose w-full break-words dark:prose-invert light">
<p><em>Telangana, Hyderabd ( Journalist File ) </em>: Telangana Chief Minister K. Revanth Reddy expressed immense satisfaction over the state’s governance during the past year, calling it a year of achieving people's aspirations and welfare. In a tweet on the occasion, he recalled the moment a year ago when Telangana embraced its destiny through struggle, sacrifices, and collective aspirations. He emphasized that it was a responsibility he accepted with pride, vowing to carry forward the legacy of his leadership with dignity.</p>
<p>Revanth Reddy acknowledged the role of his colleagues and the people's support in achieving the goals, despite facing criticisms and opposition. He stressed that his focus has been on advancing democracy, promoting the welfare of the people, and upholding the self-respect of the nation. Revanth's leadership, he stated, has been guided by the aspirations of four crore people, aiming to shape Telangana’s future.</p>
<p>On the success of his governance, Revanth Reddy declared that fulfilling the aspirations of the people has been his primary achievement. The Chief Minister celebrated the occasion with enthusiasm and commitment to continue serving the public with unyielding dedication.</p>
<p><strong>People’s Governance Celebrations Begin</strong></p>
<p>The state government has organized grand celebrations to mark the conclusion of the "People’s Governance" victory celebrations, which will take place over the next three days. Special arrangements have been made along Necklace Road, with vibrant festivities planned. This evening, a musical performance by Vandemataram Srinivas will kick off the celebrations.</p>
<p>On Sunday, aerial displays and a music event by Rahul Sipligunj are scheduled. The grand finale on December 9 will see the unveiling of the Telangana Mother statue at the Secretariat, led by Chief Minister Revanth Reddy. The day will also feature a musical night by music director Thaman, along with drone shows and a fireworks display. Throughout the three-day festivities, prominent landmarks will be illuminated with festive lights, adding to the celebratory atmosphere.</p>
</div>
</div>
</div>
</div>
<div class="mb-2 flex gap-3 empty:hidden -ml-2">
<div class="items-center justify-start rounded-xl p-1 z-10 -mt-1 bg-token-main-surface-primary md:absolute md:sr-only">
<div class="flex items-center"> </div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1203/0112159</link>
                <guid>https://www.journalistfile.com/article/1203/0112159</guid>
                <pubDate>Sun, 08 Dec 2024 11:00:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-12/screenshot-2024-12-08-105957.png"                         length="660803"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        