<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/3810/financial-aid" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>financial aid - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/3810/rss</link>
                <description>financial aid RSS Feed</description>
                
                            <item>
                <title>రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్</title>
                                    <description><![CDATA[<p>గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకూడదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీకి చెందిన కారంశెట్టి ఆశాజ్యోతి కిడ్నీలు దెబ్బతినడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం అప్పులు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ను సంప్రదించగా వెంటనే ఆయన స్పందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు అవసరమైన దరఖాస్తులు తెప్పించారు. తమ కార్యాలయం నుంచి దరఖాస్తు చేయించి ఎప్పకప్పుడు ఫాలో అప్ చేశారు. దీంతో ఆశాజ్యోతికి రూ.6,52.807 చెక్కు మంజూరైంది. దీంతో గురువారం బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి చెక్కును ఎమ్మెల్యే నసీర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నసీర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకూడదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీకి చెందిన కారంశెట్టి ఆశాజ్యోతి కిడ్నీలు దెబ్బతినడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం అప్పులు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ను సంప్రదించగా వెంటనే ఆయన స్పందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు అవసరమైన దరఖాస్తులు తెప్పించారు. తమ కార్యాలయం నుంచి దరఖాస్తు చేయించి ఎప్పకప్పుడు ఫాలో అప్ చేశారు. దీంతో ఆశాజ్యోతికి రూ.6,52.807 చెక్కు మంజూరైంది. దీంతో గురువారం బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి చెక్కును ఎమ్మెల్యే నసీర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నసీర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1344/018984</link>
                <guid>https://www.journalistfile.com/article/1344/018984</guid>
                <pubDate>Thu, 15 May 2025 19:33:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-15-at-18.48.45.jpeg"                         length="776978"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>  దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005 /- శృంగారపురం గ్రామానికి చెందిన శృంగారపాటి మరియమ్మకు రూ. 62,466 /- ఈమని గ్రామానికి చెందిన బెల్లంకొండ శ్రీనివాసరావుకు రూ. 54,900/- చిలువూరు గ్రామానికి చెందిన మెడబలిమి నరేంద్ర బాబుకు రూ. 59,909/- విలువైన చెక్కులు అందజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండనిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తాడిబోయిన రామకృష్ణ, కొండూరు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>  దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005 /- శృంగారపురం గ్రామానికి చెందిన శృంగారపాటి మరియమ్మకు రూ. 62,466 /- ఈమని గ్రామానికి చెందిన బెల్లంకొండ శ్రీనివాసరావుకు రూ. 54,900/- చిలువూరు గ్రామానికి చెందిన మెడబలిమి నరేంద్ర బాబుకు రూ. 59,909/- విలువైన చెక్కులు అందజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండనిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తాడిబోయిన రామకృష్ణ, కొండూరు</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1313/018956</link>
                <guid>https://www.journalistfile.com/article/1313/018956</guid>
                <pubDate>Tue, 13 May 2025 20:00:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-13-at-19.57.52.jpeg"                         length="887246"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత</title>
                                    <description><![CDATA[<p>  మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి  చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు చేయించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సోమవారం టీడీపీ నాయకులు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, దీని ద్వారా ఎన్నో కు టుంబాలు సహాయం పొందుతున్నాయని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి,  గ్రామ పార్టీ</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>  మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి  చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు చేయించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సోమవారం టీడీపీ నాయకులు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, దీని ద్వారా ఎన్నో కు టుంబాలు సహాయం పొందుతున్నాయని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి,  గ్రామ పార్టీ</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1275/018921</link>
                <guid>https://www.journalistfile.com/article/1275/018921</guid>
                <pubDate>Mon, 12 May 2025 22:56:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-12-at-22.36.30.jpeg"                         length="170526"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>CM Revanth Reddy Comments on Allu Arjun's Arrest, Stresses Rule of Law</title>
                                    <description><![CDATA[<div class="flex max-w-full flex-col flex-grow">
<div class="min-h-8 text-message flex w-full flex-col items-end gap-2 whitespace-normal break-words text-start [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose w-full break-words dark:prose-invert light">
<p>Hyderabad ( Journalist File ) : Telangana Chief Minister Revanth Reddy has reacted to the arrest of actor Allu Arjun in connection with the stampede at Sandhya Theatre, RTC Crossroads, during the <em>Pushpa 2</em> benefit show on December 4. Speaking to the media in Delhi, Reddy emphasized that the law will take its course in the matter and that he would not intervene in the legal process. He stated that everyone is equal before the law and that the judicial process will proceed accordingly.</p>
<p>The incident, which occurred during Allu Arjun's visit, led to the tragic death of a woman,</p></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div class="flex max-w-full flex-col flex-grow">
<div class="min-h-8 text-message flex w-full flex-col items-end gap-2 whitespace-normal break-words text-start [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose w-full break-words dark:prose-invert light">
<p>Hyderabad ( Journalist File ) : Telangana Chief Minister Revanth Reddy has reacted to the arrest of actor Allu Arjun in connection with the stampede at Sandhya Theatre, RTC Crossroads, during the <em>Pushpa 2</em> benefit show on December 4. Speaking to the media in Delhi, Reddy emphasized that the law will take its course in the matter and that he would not intervene in the legal process. He stated that everyone is equal before the law and that the judicial process will proceed accordingly.</p>
<p>The incident, which occurred during Allu Arjun's visit, led to the tragic death of a woman,</p></div></div></div></div>...]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1240/0112194</link>
                <guid>https://www.journalistfile.com/article/1240/0112194</guid>
                <pubDate>Fri, 13 Dec 2024 16:07:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-12/screenshot-2024-12-13-160421.png"                         length="544119"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        