<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/4816/education-department" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>Education Department - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/4816/rss</link>
                <description>Education Department RSS Feed</description>
                
                            <item>
                <title>Minister Lokesh Calls for 100% School Results, Industry-Linked Skill Training Across AP</title>
                                    <description><![CDATA[<p>AMARAVATI, Sept. 11, 2026: Andhra Pradesh Education and Information Technology Minister Nara Lokesh has directed district collectors to prepare and implement special action plans aimed at achieving 100 percent results in schools across the state, while taking targeted measures to improve student performance in board examinations.</p>
<p>During a meeting with collectors on education-related issues, Lokesh called for sustained efforts to raise pass percentages and improve overall academic standards. He said district administrations should identify education-sector challenges at the local level and develop focused strategies to address them.</p>
<p>The minister also stressed the need to strengthen school infrastructure alongside academic performance.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>AMARAVATI, Sept. 11, 2026: Andhra Pradesh Education and Information Technology Minister Nara Lokesh has directed district collectors to prepare and implement special action plans aimed at achieving 100 percent results in schools across the state, while taking targeted measures to improve student performance in board examinations.</p>
<p>During a meeting with collectors on education-related issues, Lokesh called for sustained efforts to raise pass percentages and improve overall academic standards. He said district administrations should identify education-sector challenges at the local level and develop focused strategies to address them.</p>
<p>The minister also stressed the need to strengthen school infrastructure alongside academic performance.</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1907/0189-3010069</link>
                <guid>https://www.journalistfile.com/article/1907/0189-3010069</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 22:28:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2026-09/whatsapp-image-2026-09-11-at-8.25.44-pm.jpeg"                         length="108005"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుద్యోగుల ఆత్మబంధువు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్</title>
                                    <description><![CDATA[<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేయడం పట్ల మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డి. షఫీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు, వచ్చే మార్చిలో మరోసారి డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ ప్రకటించడాన్ని సంఘం అభినందించింది. ఇదే కారణంగా ఆయన నిరుద్యోగుల ఆత్మబంధువుగా నిలిచారని పేర్కొంది.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఈ విజయవంతమైన నియామక ప్రక్రియకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీఎస్సీ ప్రక్రియను పక్కడబందీగా అతి తక్కువ సమయంలో పూర్తి</p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేయడం పట్ల మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డి. షఫీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు, వచ్చే మార్చిలో మరోసారి డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ ప్రకటించడాన్ని సంఘం అభినందించింది. ఇదే కారణంగా ఆయన నిరుద్యోగుల ఆత్మబంధువుగా నిలిచారని పేర్కొంది.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఈ విజయవంతమైన నియామక ప్రక్రియకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీఎస్సీ ప్రక్రియను పక్కడబందీగా అతి తక్కువ సమయంలో పూర్తి</p></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1493/0189-11226</link>
                <guid>https://www.journalistfile.com/article/1493/0189-11226</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 11:44:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/loka.jpg"                         length="11943"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : 2025 మే నెలలో నిర్వహించిన బదిలీలలో బదిలీ కాబడి వేరే పాఠశాలకు వెళ్ళినప్పటికీ పాత పాఠశాల వద్ద రిలీవర్ లేకపోవడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు తిరిగి అదే పాఠశాల వద్ద డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 రిక్రూట్ మెంట్ టీచర్లు చేరిన తరువాత అందరినీ రిలీవ్ చేసి తగిన న్యాయాన్ని అందిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారని, అయితే డీఎస్సీ–2025 ఖాళీలలో వారి స్థానాలను చూపనివ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు మళ్లీ అదే పాఠశాల వద్ద పనిచేయాల్సి వస్తోంది.</p>
<p>ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డీఎస్సీ–2025 కౌన్సిలింగ్ పూర్తి అయిన వెంటనే 2025 బదిలీలలో స్థాన చలనం పొందిన అన్ని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష మన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామి శెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు..అలాగే, సెలవు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : 2025 మే నెలలో నిర్వహించిన బదిలీలలో బదిలీ కాబడి వేరే పాఠశాలకు వెళ్ళినప్పటికీ పాత పాఠశాల వద్ద రిలీవర్ లేకపోవడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు తిరిగి అదే పాఠశాల వద్ద డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 రిక్రూట్ మెంట్ టీచర్లు చేరిన తరువాత అందరినీ రిలీవ్ చేసి తగిన న్యాయాన్ని అందిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారని, అయితే డీఎస్సీ–2025 ఖాళీలలో వారి స్థానాలను చూపనివ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు మళ్లీ అదే పాఠశాల వద్ద పనిచేయాల్సి వస్తోంది.</p>
<p>ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డీఎస్సీ–2025 కౌన్సిలింగ్ పూర్తి అయిన వెంటనే 2025 బదిలీలలో స్థాన చలనం పొందిన అన్ని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష మన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామి శెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు..అలాగే, సెలవు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1475/0189-11208</link>
                <guid>https://www.journalistfile.com/article/1475/0189-11208</guid>
                <pubDate>Thu, 09 Oct 2025 18:43:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/tnus-.jpg"                         length="20022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన</title>
                                    <description><![CDATA[<div class="Am aiL Al editable LW-avf tS-tW tS-tY" style="min-height:271px;">
<p><span style="color:rgb(186,55,42);"><strong>వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా </strong></span></p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong><span style="white-space:pre-wrap;">బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు</span></strong></span></p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్</strong></span></p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">  <br />విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన <em>“పోరుబాట” మహాధర్నా</em> ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ప్రకటించింది.</p>
<p>ఈ కార్యక్రమానికి ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌. సాయి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. విద్యారంగంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ బకాయిలు విడుదల చేయడంతోపాటు 12వ పిఆర్సి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p>సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి,</p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div class="Am aiL Al editable LW-avf tS-tW tS-tY" style="min-height:271px;">
<p><span style="color:rgb(186,55,42);"><strong>వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా </strong></span></p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong><span style="white-space:pre-wrap;">బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు</span></strong></span></p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్</strong></span></p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">  <br />విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన <em>“పోరుబాట” మహాధర్నా</em> ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ప్రకటించింది.</p>
<p>ఈ కార్యక్రమానికి ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌. సాయి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. విద్యారంగంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ బకాయిలు విడుదల చేయడంతోపాటు 12వ పిఆర్సి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p>సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి,</p></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1465/0189-11198</link>
                <guid>https://www.journalistfile.com/article/1465/0189-11198</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 18:52:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-07-at-5.00.56-pm.jpeg"                         length="157316"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): నోబుల్ టీచర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ నూతన కార్యాలయం గుంటూరు నగరంలోని కలెక్టరేట్ రోడ్, అంకమ్మనగర్ 2వ లైన్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు.</p>
<p>ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పడిన కొద్ది కాలంలోనే అనేక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా డీఈఓ పూల్‌లో ఉన్న 1200 మంది భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించడం, మున్సిపల్ మేనేజ్మెంట్‌లో 4400 కొత్త పోస్టులు మంజూరుకు కృషి చేయడం వంటి అంశాలు ఎన్టీఏ చురుకైన పాత్రను చూపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఏ బలమైన సంఘంగా ఎదగాలని ఆకాంక్షించారు.</p>
<p>రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు మాట్లాడుతూ, సంఘ నిర్మాణంలో భాగంగా కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): నోబుల్ టీచర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ నూతన కార్యాలయం గుంటూరు నగరంలోని కలెక్టరేట్ రోడ్, అంకమ్మనగర్ 2వ లైన్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు.</p>
<p>ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పడిన కొద్ది కాలంలోనే అనేక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా డీఈఓ పూల్‌లో ఉన్న 1200 మంది భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించడం, మున్సిపల్ మేనేజ్మెంట్‌లో 4400 కొత్త పోస్టులు మంజూరుకు కృషి చేయడం వంటి అంశాలు ఎన్టీఏ చురుకైన పాత్రను చూపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఏ బలమైన సంఘంగా ఎదగాలని ఆకాంక్షించారు.</p>
<p>రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు మాట్లాడుతూ, సంఘ నిర్మాణంలో భాగంగా కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1461/0189-11194</link>
                <guid>https://www.journalistfile.com/article/1461/0189-11194</guid>
                <pubDate>Sun, 05 Oct 2025 17:52:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-05-at-5.49.40-pm.jpeg"                         length="133396"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>– నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు.</p>
<p>గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం మెమో నెం.14 జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించడంతో ఆ ఉపాధ్యాయుల్లో ఆనందం నెలకొన్నదని వారు పేర్కొన్నారు.</p>
<p>అలాగే, తమ స్వస్థలాల నుండి దూరంగా విధులు నిర్వహిస్తూ కుటుంబాలనుంచి వేరుగా ఉన్న సుమారు 500 మంది ఉపాధ్యాయులకు అంతర్‌ జిల్లా బదిలీలు అమలు చేయడం ప్రభుత్వానికి మరో పాజిటివ్‌ అడుగు అని తెలిపారు.</p>
<p>ఉపాధ్యాయుల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని, తాజాగా వెలువడిన రెండు జీవోలు (పదోన్నతులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>– నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు.</p>
<p>గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం మెమో నెం.14 జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించడంతో ఆ ఉపాధ్యాయుల్లో ఆనందం నెలకొన్నదని వారు పేర్కొన్నారు.</p>
<p>అలాగే, తమ స్వస్థలాల నుండి దూరంగా విధులు నిర్వహిస్తూ కుటుంబాలనుంచి వేరుగా ఉన్న సుమారు 500 మంది ఉపాధ్యాయులకు అంతర్‌ జిల్లా బదిలీలు అమలు చేయడం ప్రభుత్వానికి మరో పాజిటివ్‌ అడుగు అని తెలిపారు.</p>
<p>ఉపాధ్యాయుల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని, తాజాగా వెలువడిన రెండు జీవోలు (పదోన్నతులు,</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1457/0189-11192</link>
                <guid>https://www.journalistfile.com/article/1457/0189-11192</guid>
                <pubDate>Sun, 05 Oct 2025 13:36:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-04-at-6.35.17-pm.jpeg"                         length="44026"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భాషా పండితుల పదోన్నతులపై హర్షం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>భాషా పండితుల పదోన్నతులపై హర్షం</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ తెలిపారు.</p>
<p>ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న భాషా పండితులకు ఈ పదోన్నతులు సంతోషాన్ని తెచ్చాయని చెప్పారు. గతంలో వారిని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమించగా, ఇప్పుడు అదే పోస్టులో కొనసాగుతూ తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వడం ఆనందదాయకమని పేర్కొన్నారు.</p>
<p>ఈ నిర్ణయానికి సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు ధన్యవాదాలు తెలిపారు. భాషా పండితుల సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఎల్‌టిఎ నేతలతో కలిసి శశిధర్‌ను కలిసిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>భాషా పండితుల పదోన్నతులపై హర్షం</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ తెలిపారు.</p>
<p>ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న భాషా పండితులకు ఈ పదోన్నతులు సంతోషాన్ని తెచ్చాయని చెప్పారు. గతంలో వారిని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమించగా, ఇప్పుడు అదే పోస్టులో కొనసాగుతూ తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వడం ఆనందదాయకమని పేర్కొన్నారు.</p>
<p>ఈ నిర్ణయానికి సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు ధన్యవాదాలు తెలిపారు. భాషా పండితుల సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఎల్‌టిఎ నేతలతో కలిసి శశిధర్‌ను కలిసిన</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1456/0189-11191</link>
                <guid>https://www.journalistfile.com/article/1456/0189-11191</guid>
                <pubDate>Sun, 05 Oct 2025 13:20:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-04-at-4.42.35-pm.jpeg"                         length="153938"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొండపాటూరుకు హైస్కూలు మంజూరు- తుది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం</title>
                                    <description><![CDATA[<p><br />కాకుమాను, (జర్నలిస్ట్ ఫైల్): కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరు గ్రామంలో ఇంగ్లీషు మీడియం హైస్కూలును మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్  తుది ఉత్తర్వులు జారీ చేశారు.  ఐదో తరగతి వరకు ముత్తినేని కోటయ్య మోడల్ స్కూలుగా అది కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విడిగా హైస్కూలు ఏర్పాటవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం తొమ్మితో తరగతి, ఆపై సంవత్సరం పదో తరగతిని ప్రవేశపెడతారని మండల విద్యా శాఖ అధికారులు తెలియజేసారు.       </p>
<p>హైస్కూలుకు, మోడల్ స్కూలుకు కలిపి 14 మంది టీచర్లను మంజూరు చేశారు. వీరిలో 8 మంది స్కూలు అసిస్టెంట్లు, ఆరుగురు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉంటారు. ప్రస్తుతం  స్కూల్లో 7 గురు మంది టీచర్లు ఉన్నారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులు 60 మంది ఉండాలని, అలాగే ఆటస్థలం, తరగతి గదులు సమకూర్చితేనే హైస్కూలుగా మార్చుతామని జిల్లా కలెక్టరు, డీఈవోలు సూచించగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><br />కాకుమాను, (జర్నలిస్ట్ ఫైల్): కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరు గ్రామంలో ఇంగ్లీషు మీడియం హైస్కూలును మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్  తుది ఉత్తర్వులు జారీ చేశారు.  ఐదో తరగతి వరకు ముత్తినేని కోటయ్య మోడల్ స్కూలుగా అది కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విడిగా హైస్కూలు ఏర్పాటవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం తొమ్మితో తరగతి, ఆపై సంవత్సరం పదో తరగతిని ప్రవేశపెడతారని మండల విద్యా శాఖ అధికారులు తెలియజేసారు.       </p>
<p>హైస్కూలుకు, మోడల్ స్కూలుకు కలిపి 14 మంది టీచర్లను మంజూరు చేశారు. వీరిలో 8 మంది స్కూలు అసిస్టెంట్లు, ఆరుగురు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉంటారు. ప్రస్తుతం  స్కూల్లో 7 గురు మంది టీచర్లు ఉన్నారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులు 60 మంది ఉండాలని, అలాగే ఆటస్థలం, తరగతి గదులు సమకూర్చితేనే హైస్కూలుగా మార్చుతామని జిల్లా కలెక్టరు, డీఈవోలు సూచించగా</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1321/018962</link>
                <guid>https://www.journalistfile.com/article/1321/018962</guid>
                <pubDate>Tue, 13 May 2025 21:10:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-13-at-21.07.47.jpeg"                         length="161591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్</title>
                                    <description><![CDATA[<div class="flex max-w-full flex-col grow">
<div class="min-h-8 text-message relative flex w-full flex-col items-end gap-2 text-start break-words whitespace-normal [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose dark:prose-invert w-full break-words light">
<p><em>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): </em>రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు.</p>
<p>ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించిన మేరకు పురపాలక ప్రాంతాల్లో 63 హెచ్‌ఎంలు, కార్పొరేషన్ పరిధిలో 41 హెచ్‌ఎంల పోస్టులు మంజూరయ్యాయి. అదే విధంగా అన్ని సబ్జెక్టుల వారీగా 2016 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా, అదనంగా ఇద్దరు ఎస్‌జీటీ పోస్టులు కూడా మంజూరయ్యాయని రామకృష్ణ వివరించారు.</p>
<p>ఇన్నాళ్లుగా పదోన్నతులకోసం ఎదురు చూస్తున్న పురపాలక టీచర్లకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని, పాఠశాలల</p></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div class="flex max-w-full flex-col grow">
<div class="min-h-8 text-message relative flex w-full flex-col items-end gap-2 text-start break-words whitespace-normal [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose dark:prose-invert w-full break-words light">
<p><em>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): </em>రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు.</p>
<p>ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించిన మేరకు పురపాలక ప్రాంతాల్లో 63 హెచ్‌ఎంలు, కార్పొరేషన్ పరిధిలో 41 హెచ్‌ఎంల పోస్టులు మంజూరయ్యాయి. అదే విధంగా అన్ని సబ్జెక్టుల వారీగా 2016 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా, అదనంగా ఇద్దరు ఎస్‌జీటీ పోస్టులు కూడా మంజూరయ్యాయని రామకృష్ణ వివరించారు.</p>
<p>ఇన్నాళ్లుగా పదోన్నతులకోసం ఎదురు చూస్తున్న పురపాలక టీచర్లకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని, పాఠశాలల</p></div></div></div></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1312/018955</link>
                <guid>https://www.journalistfile.com/article/1312/018955</guid>
                <pubDate>Tue, 13 May 2025 19:56:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/untitledmtf.jpg"                         length="15001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        