<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/5194/social-service" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>social service - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/5194/rss</link>
                <description>social service RSS Feed</description>
                
                            <item>
                <title>Minister Durgesh Congratulates Visakhapatnam Doctor Srijana Devi on Winning Forever Miss Universe India 2025</title>
                                    <description><![CDATA[<p class="isSelectedEnd">VISAKHAPATNAM, Sept. 10, 2026: Andhra Pradesh Tourism, Culture and Cinematography Minister Kandukuri Durgesh congratulated Dr. M. Srijana Devi, a Visakhapatnam-based anesthesiologist and social worker, on winning the Forever Miss Universe India 2025 title at a national-level pageant in Jaipur, Rajasthan.</p>
<p class="isSelectedEnd">Srijana Devi emerged victorious at the final event organized by Forever Star India (FSIA), overcoming competition from thousands of participants from across the country. Her achievement has brought recognition to Visakhapatnam and Andhra Pradesh, particularly as she combines her medical profession with social service and interests in modeling and fashion.</p>
<p class="isSelectedEnd">Srijana Devi met Minister Durgesh at the Radisson Blu Hotel</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="isSelectedEnd">VISAKHAPATNAM, Sept. 10, 2026: Andhra Pradesh Tourism, Culture and Cinematography Minister Kandukuri Durgesh congratulated Dr. M. Srijana Devi, a Visakhapatnam-based anesthesiologist and social worker, on winning the Forever Miss Universe India 2025 title at a national-level pageant in Jaipur, Rajasthan.</p>
<p class="isSelectedEnd">Srijana Devi emerged victorious at the final event organized by Forever Star India (FSIA), overcoming competition from thousands of participants from across the country. Her achievement has brought recognition to Visakhapatnam and Andhra Pradesh, particularly as she combines her medical profession with social service and interests in modeling and fashion.</p>
<p class="isSelectedEnd">Srijana Devi met Minister Durgesh at the Radisson Blu Hotel</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1893/0189-3010054</link>
                <guid>https://www.journalistfile.com/article/1893/0189-3010054</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 18:51:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2026-09/whatsapp-image-2026-09-10-at-12.07.05-pm.jpeg"                         length="106461"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర</title>
                                    <description><![CDATA[<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) విజయవాడలో సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ జయంతి సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యూనిటీ మార్చ్‌ – జల సంగమ్‌ నుండి జన సంగమ్‌ వరకు” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకున్న బృందానికి నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ జాతీయ సేవా పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) వాలంటీర్లు పున్నమి ఘాట్‌ వద్ద జాతీయ పతాకాలతో ఘన స్వాగతం పలికారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్‌.ఎస్‌.ఎస్‌ అధికారి ప్రొఫెసర్‌ మద్దినేని సుధాకర్‌ ముఖ్య అతిథిగా హాజరై, వాలంటీర్ల ఉత్సాహం, క్రమశిక్షణ, సేవాస్ఫూర్తిని అభినందించారు. కార్యక్రమాన్ని ఎన్‌.ఎస్‌.ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. రేఖా నరేష్‌ బాబు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ బి. అలేఖ్య సమన్వయం చేశారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">స్టూడెంట్‌ కోఆర్డినేటర్లు పి. నివేదిత స్పూర్తి, ఎం. రవి, కె. హర్షవర్ధన్‌, చి. కార్తికేయ శ్రీరామ్‌, షేక్‌ అస్మా, అక్స‌ సాత్విక‌ తదితర విద్యార్థులు ఐక్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) విజయవాడలో సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ జయంతి సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యూనిటీ మార్చ్‌ – జల సంగమ్‌ నుండి జన సంగమ్‌ వరకు” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకున్న బృందానికి నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ జాతీయ సేవా పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) వాలంటీర్లు పున్నమి ఘాట్‌ వద్ద జాతీయ పతాకాలతో ఘన స్వాగతం పలికారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్‌.ఎస్‌.ఎస్‌ అధికారి ప్రొఫెసర్‌ మద్దినేని సుధాకర్‌ ముఖ్య అతిథిగా హాజరై, వాలంటీర్ల ఉత్సాహం, క్రమశిక్షణ, సేవాస్ఫూర్తిని అభినందించారు. కార్యక్రమాన్ని ఎన్‌.ఎస్‌.ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. రేఖా నరేష్‌ బాబు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ బి. అలేఖ్య సమన్వయం చేశారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">స్టూడెంట్‌ కోఆర్డినేటర్లు పి. నివేదిత స్పూర్తి, ఎం. రవి, కె. హర్షవర్ధన్‌, చి. కార్తికేయ శ్రీరామ్‌, షేక్‌ అస్మా, అక్స‌ సాత్విక‌ తదితర విద్యార్థులు ఐక్య</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1536/0189-11268</link>
                <guid>https://www.journalistfile.com/article/1536/0189-11268</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:40:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-4.31.18-pm.jpeg"                         length="140983"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి</title>
                                    <description><![CDATA[<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>-  అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు</strong></span></p>
<p>గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.</p>
<p>ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, "రాజకీయాల్లోకి వచ్చేనాటికి నా దగ్గర ధన బలం లేదు.. కుల బలం లేదు.. కనీసం రాజకీయ వారసత్వం కూడా లేదు.. అయినా అప్పిరెడ్డి మా వాడని గుండెలకు హత్తుకున్న గుంటూరు ప్రజల ప్రేమానురాగాలే ఊపిరిగా పెరిగాను! ఆర్యవైశ్యుల ఆదరాభిమానాలే ఆలంబనగా ఎదిగాను!! అందుకే నన్ను తమ సొంత కుటుంబ సభ్యుడిలా భావించిన ఆర్యవైశ్యులు ఎప్పుడో ఇచ్చిన అప్పిరెడ్డి గుప్తా అనే బిరుదును  ఎప్పుడూ తానొక డాక్టరేట్‌లా భావిస్తాను"</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>-  అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు</strong></span></p>
<p>గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.</p>
<p>ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, "రాజకీయాల్లోకి వచ్చేనాటికి నా దగ్గర ధన బలం లేదు.. కుల బలం లేదు.. కనీసం రాజకీయ వారసత్వం కూడా లేదు.. అయినా అప్పిరెడ్డి మా వాడని గుండెలకు హత్తుకున్న గుంటూరు ప్రజల ప్రేమానురాగాలే ఊపిరిగా పెరిగాను! ఆర్యవైశ్యుల ఆదరాభిమానాలే ఆలంబనగా ఎదిగాను!! అందుకే నన్ను తమ సొంత కుటుంబ సభ్యుడిలా భావించిన ఆర్యవైశ్యులు ఎప్పుడో ఇచ్చిన అప్పిరెడ్డి గుప్తా అనే బిరుదును  ఎప్పుడూ తానొక డాక్టరేట్‌లా భావిస్తాను"</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1520/0189-11252</link>
                <guid>https://www.journalistfile.com/article/1520/0189-11252</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 17:29:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-19-at-5.08.14-pm.jpeg"                         length="221651"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్</title>
                                    <description><![CDATA[<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">  </p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితుడైన గంగాధర్, సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న గంగాధర్‌కు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవమే ఈ నియామకం అని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా గంగాధర్ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అభివృద్ధి, పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గంగాధర్‌కు మంత్రి సత్యకుమార్ అభినందనలు తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణకు శుభాకాంక్షలు తెలిపారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">మంత్రిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్, బిజెపి సీనియర్ నాయకులు ఈమని మాధవరెడ్డి, యువమోర్చా నాయకులు జంధ్యాల సాయి రాధాకృష్ణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">  </p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితుడైన గంగాధర్, సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న గంగాధర్‌కు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవమే ఈ నియామకం అని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా గంగాధర్ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అభివృద్ధి, పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గంగాధర్‌కు మంత్రి సత్యకుమార్ అభినందనలు తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణకు శుభాకాంక్షలు తెలిపారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">మంత్రిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్, బిజెపి సీనియర్ నాయకులు ఈమని మాధవరెడ్డి, యువమోర్చా నాయకులు జంధ్యాల సాయి రాధాకృష్ణ</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1500/0189-11233</link>
                <guid>https://www.journalistfile.com/article/1500/0189-11233</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 12:24:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-11-at-4.36.20-pm1.jpeg"                         length="165559"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలి లేళ్ళ అప్పిరెడ్డి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రాజకీయాల గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావన వచ్చినా ప్రముఖంగా వినిపించే పేరు లేళ్ళ అప్పిరెడ్డి అని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వెల్లడించారు.</p>
<p>వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలు గుంటూరులో ఘనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్ధి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి దర్శనపు కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గుండారావు పేటలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.</p>
<p>ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, రాజకీయంగా లేళ్ళ అప్పిరెడ్డి ఆలోచనలు ఎప్పుడూ ఎంతో ఉన్నతంగా ఉంటాయని తెలిపారు. సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలిగా ఆయనను అభివర్ణించారు. విశాల దృక్పధంతో.. విలక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రాజకీయాల గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావన వచ్చినా ప్రముఖంగా వినిపించే పేరు లేళ్ళ అప్పిరెడ్డి అని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వెల్లడించారు.</p>
<p>వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలు గుంటూరులో ఘనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్ధి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి దర్శనపు కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గుండారావు పేటలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.</p>
<p>ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, రాజకీయంగా లేళ్ళ అప్పిరెడ్డి ఆలోచనలు ఎప్పుడూ ఎంతో ఉన్నతంగా ఉంటాయని తెలిపారు. సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలిగా ఆయనను అభివర్ణించారు. విశాల దృక్పధంతో.. విలక్షణ</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1437/0189-11173</link>
                <guid>https://www.journalistfile.com/article/1437/0189-11173</guid>
                <pubDate>Tue, 30 Sep 2025 18:39:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-30-at-18.09.07.jpeg"                         length="171695"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యతోనే కురుబల ఉన్నతి సాధ్యం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* సీఎం చంద్రబాబుతోనే కురుబలకు మేలు</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* వచ్చే నెల 5న తిరుపతి భక్త కనకదాస విగ్రహావిష్కరణ : మంత్రి సవిత</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* మంగళగిరిలో కురుబ, కురువ, కురుమ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం</strong></span></p>
<p>మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) : విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఐక్యమత్యంతో కురుబలు మెలగాల్సిన అవసరముందన్నారు. అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మంగళగిరిలో ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం నిర్వహించిన కురుబ, కురువ, కురుమ సామాజిక వర్గీయుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గీయుంతా ఒక్కటేనని, వారంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* సీఎం చంద్రబాబుతోనే కురుబలకు మేలు</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* వచ్చే నెల 5న తిరుపతి భక్త కనకదాస విగ్రహావిష్కరణ : మంత్రి సవిత</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>* మంగళగిరిలో కురుబ, కురువ, కురుమ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం</strong></span></p>
<p>మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) : విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఐక్యమత్యంతో కురుబలు మెలగాల్సిన అవసరముందన్నారు. అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మంగళగిరిలో ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం నిర్వహించిన కురుబ, కురువ, కురుమ సామాజిక వర్గీయుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గీయుంతా ఒక్కటేనని, వారంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1414/0189-11151</link>
                <guid>https://www.journalistfile.com/article/1414/0189-11151</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 19:33:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-28-at-18.11.23.jpeg"                         length="83395"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(186,55,42);"><strong>28 సంవత్సరాల నిబద్ధతకు పార్టీ గుర్తింపు</strong></span></div>
<div>  </div>
<div>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్):  28 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వెలగలేటి గంగాధర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజేపీ పార్టీకీ దశాబ్దాల తరబడి గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ భాజపా రాష్ట్ర పబ్లిసిటీ ,లిటరేచర్ ప్రముఖ్ పాలపాటి రవికుమార్ ఆధ్వర్యంలో బ్రాడీపేట లోని కార్యాలయంలో మంగళవారం  ఘనంగా అభినందన కార్యక్రమం జరిగింది . </p>
<p>కార్యక్రమంలో రిటైర్డ్ ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ పాతూరి మధుసూదనరావు, రిటైర్డ్ ఎక్సైజ్ ఏఈస్ జీ. నరసింహరావు, రియల్ ఎస్టేట్ అధినేత ఓరుగంటి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ స్త్రీ శిశు సంక్షేమశాఖ సూపరింటెండ్ వేములూరి ప్రసాద లింగం, పార్టీ నాయకులు ఈమని మాధవరెడ్డి, ప్రతాప ప్రసాద్, సాయి రాధాకృష్ణ, మారుతి గౌతమ్ పాల్గొన్నారు.</p>
<p>పాలపాటి రవికుమార్ మాట్లాడుతూ, గంగాధర్ పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా నిజాయితీగా పనిచేశారని, ఆయనకు భాజపా ఇచ్చిన</p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div><span style="color:rgb(186,55,42);"><strong>28 సంవత్సరాల నిబద్ధతకు పార్టీ గుర్తింపు</strong></span></div>
<div>  </div>
<div>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్):  28 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వెలగలేటి గంగాధర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజేపీ పార్టీకీ దశాబ్దాల తరబడి గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ భాజపా రాష్ట్ర పబ్లిసిటీ ,లిటరేచర్ ప్రముఖ్ పాలపాటి రవికుమార్ ఆధ్వర్యంలో బ్రాడీపేట లోని కార్యాలయంలో మంగళవారం  ఘనంగా అభినందన కార్యక్రమం జరిగింది . </p>
<p>కార్యక్రమంలో రిటైర్డ్ ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ పాతూరి మధుసూదనరావు, రిటైర్డ్ ఎక్సైజ్ ఏఈస్ జీ. నరసింహరావు, రియల్ ఎస్టేట్ అధినేత ఓరుగంటి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ స్త్రీ శిశు సంక్షేమశాఖ సూపరింటెండ్ వేములూరి ప్రసాద లింగం, పార్టీ నాయకులు ఈమని మాధవరెడ్డి, ప్రతాప ప్రసాద్, సాయి రాధాకృష్ణ, మారుతి గౌతమ్ పాల్గొన్నారు.</p>
<p>పాలపాటి రవికుమార్ మాట్లాడుతూ, గంగాధర్ పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా నిజాయితీగా పనిచేశారని, ఆయనకు భాజపా ఇచ్చిన</p></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1394/0189-11132</link>
                <guid>https://www.journalistfile.com/article/1394/0189-11132</guid>
                <pubDate>Tue, 09 Sep 2025 19:19:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-09-at-19.12.00.jpeg"                         length="101263"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం</title>
                                    <description><![CDATA[<p>విజయవాడ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ  " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం శత్రువులతో వీరోచితంగా పోరాటాలు చేస్తూ సత్తా చాటుతోందని వారు చెప్పారు. ఈ పోరాటంలో ఎందరో సైనికులు అమరులయ్యారని, సైన్యం చేస్తున్న పోరాటాలకు వెన్నుదన్నుగా తమ స్వచ్ఛంద సంస్థ తరఫున విరాళాన్ని అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు. మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ దేశ రక్షణ కేవలం సైనికులది మాత్రమే కాదని, ప్రతి భారత పౌరుడు దేశం కోసం సేవాభావంతో పనిచేయాల్సిన అవసరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>విజయవాడ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ  " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం శత్రువులతో వీరోచితంగా పోరాటాలు చేస్తూ సత్తా చాటుతోందని వారు చెప్పారు. ఈ పోరాటంలో ఎందరో సైనికులు అమరులయ్యారని, సైన్యం చేస్తున్న పోరాటాలకు వెన్నుదన్నుగా తమ స్వచ్ఛంద సంస్థ తరఫున విరాళాన్ని అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు. మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ దేశ రక్షణ కేవలం సైనికులది మాత్రమే కాదని, ప్రతి భారత పౌరుడు దేశం కోసం సేవాభావంతో పనిచేయాల్సిన అవసరం</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1342/018982</link>
                <guid>https://www.journalistfile.com/article/1342/018982</guid>
                <pubDate>Thu, 15 May 2025 19:01:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-15-at-18.46.44.jpeg"                         length="191938"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి</title>
                                    <description><![CDATA[<p>తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడే ప్రయత్నాలు చేసుకోవాలని  సామాజిక సేవాసంస్ధ<br />గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి నిరుద్యోగ యువత నుద్దేశించి అన్నారు. మండలంలోని అంగళకుదురులో గురువారం గణేష్ యూత్ కన్వినర్ వీరవల్లి మురళి మీడియాతో మాట్లాడుతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనా అంశాలపై, తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, ఇదే అదనుగా చేసుకుని కొందరుకేటుగాళ్లు<br />మాయమాటలతో, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ, నిరుద్యోగ యువతను నమ్మబలికించి వారి నుండి లక్షల్లో కాజేస్తున్న ఉదంతాలను తరచు చూస్తున్నామని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడే ప్రయత్నాలు చేసుకోవాలని  సామాజిక సేవాసంస్ధ<br />గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి నిరుద్యోగ యువత నుద్దేశించి అన్నారు. మండలంలోని అంగళకుదురులో గురువారం గణేష్ యూత్ కన్వినర్ వీరవల్లి మురళి మీడియాతో మాట్లాడుతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనా అంశాలపై, తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, ఇదే అదనుగా చేసుకుని కొందరుకేటుగాళ్లు<br />మాయమాటలతో, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ, నిరుద్యోగ యువతను నమ్మబలికించి వారి నుండి లక్షల్లో కాజేస్తున్న ఉదంతాలను తరచు చూస్తున్నామని</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1338/018979</link>
                <guid>https://www.journalistfile.com/article/1338/018979</guid>
                <pubDate>Thu, 15 May 2025 18:15:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-15-at-17.26.16.jpeg"                         length="666077"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        