<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/5270/chand-basha" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>Chand Basha - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/5270/rss</link>
                <description>Chand Basha RSS Feed</description>
                
                            <item>
                <title>ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>  –ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు నెట్వర్క్‌ హాస్పిటళ్లలో పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం సమర్పించారు.</p>
<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష, కార్యవర్గ సభ్యులు కలిసి, నెట్వర్క్‌ హాస్పిటళ్లలో ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో నగదు వసూళ్లు జరుగుతున్నాయని పేర్కొంటూ, హాస్పిటల్‌ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి పకడ్బందీగా క్యాష్‌లెస్ చికిత్స అమలుచేయాలని కోరారు.</p>
<p>సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవ స్పందిస్తూ, “తప్పనిసరిగా హాస్పిటల్‌ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేయిస్తాను. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాము” అని హామీ ఇచ్చారు.</p>
<p>ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1471/0189-11204"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-09-at-4.52.37-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong> –ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు నెట్వర్క్‌ హాస్పిటళ్లలో పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం సమర్పించారు.</p>
<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష, కార్యవర్గ సభ్యులు కలిసి, నెట్వర్క్‌ హాస్పిటళ్లలో ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో నగదు వసూళ్లు జరుగుతున్నాయని పేర్కొంటూ, హాస్పిటల్‌ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి పకడ్బందీగా క్యాష్‌లెస్ చికిత్స అమలుచేయాలని కోరారు.</p>
<p>సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవ స్పందిస్తూ, “తప్పనిసరిగా హాస్పిటల్‌ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేయిస్తాను. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాము” అని హామీ ఇచ్చారు.</p>
<p>ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి యు. సుమిత్రా దేవి, జిల్లా సంయుక్త కార్యదర్శులు కోటాసాహేబ్, వి. కార్తీక్, నగర శాఖ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, నగర శాఖ ఉపాధ్యక్షులు నాగారాజు, కోశాధికారి శ్రీనివాస్, మహిళా విభాగ నాయకులు రమణి, మయూరి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1471/0189-11204</link>
                <guid>https://www.journalistfile.com/article/1471/0189-11204</guid>
                <pubDate>Thu, 09 Oct 2025 17:51:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-09-at-4.52.37-pm.jpeg"                         length="128228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?</title>
                                    <description><![CDATA[<h6><span style="color:rgb(186,55,42);"><strong>అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి </strong></span></h6>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></h6>
<p>  </p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు...  “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.</p>
<p>12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్‌టెరిమ్ రిలీఫ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1467/0189-11200"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-07-at-2.38.30-pm.jpeg" alt=""></a><br /><h6><span style="color:rgb(186,55,42);"><strong>అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి </strong></span></h6>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></h6>
<p> </p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు...  “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.</p>
<p>12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్‌టెరిమ్ రిలీఫ్ (IR) ప్రకటించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీఎస్ వ్యవస్థపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం పట్ల కూడా విమర్శలు గుప్పించారు.</p>
<p>“ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఇక నిర్లక్ష్యం చేయకండి. అక్టోబర్ 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 28 శాతం ఐఆర్ (IR) ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను గౌరవించాలని” ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చాంద్ బాష కోరారు.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1467/0189-11200</link>
                <guid>https://www.journalistfile.com/article/1467/0189-11200</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 19:25:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-07-at-2.38.30-pm.jpeg"                         length="71679"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>– జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని, అదే విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూడా ‘సూపర్ సిక్స్’ హక్కులను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు.</p>
<p>రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ వేతన సవరణ కమిటీని వెంటనే నియమించాలని, ఇంటిరిమ్ రిలీఫ్ (IR) ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1463/0189-11196"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-06-at-6.28.47-pm(1).jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>– జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని, అదే విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూడా ‘సూపర్ సిక్స్’ హక్కులను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు.</p>
<p>రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ వేతన సవరణ కమిటీని వెంటనే నియమించాలని, ఇంటిరిమ్ రిలీఫ్ (IR) ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలన్నారు.</p>
<p>అంతేకాకుండా ₹30 వేల కోట్ల పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఉపాధ్యాయులు మరియు వైద్యశాఖ ఉద్యోగులపై ఉన్న యాప్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరు అంశాలను అమలు చేస్తేనే ప్రభుత్వం నిజమైన ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా షాఖాద్రి, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, తాలూకా యూనిట్ అధ్యక్షుడు సుబ్బారావు, తాడికొండ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1463/0189-11196</link>
                <guid>https://www.journalistfile.com/article/1463/0189-11196</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 11:14:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-06-at-6.28.47-pm%281%29.jpeg"                         length="190274"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దసరా కి ఉద్యోగులకు నిరాశ – ప్రభుత్వం మొండి చెయ్యి</title>
                                    <description><![CDATA[<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">చివరికి</p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1449/0189-11184"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-01-at-16.49.41.jpeg" alt=""></a><br /><div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<ul>
<li class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2"><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష</strong></span></li>
</ul>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">చివరికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్‌సీ కమిషన్‌ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని చాంద్ బాష విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీపీఎస్, జీపీఎస్ అంశాలపై ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2">ఉద్యోగుల సంక్షేమం విస్మరిస్తూ, ఇవ్వాల్సిన హక్కులు కూడా ఇవ్వకుండా దశరా కాలంలో ఖాళీహస్తాలతో వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధ్యతలు గుర్తించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు చాంద్ బాష డిమాండ్ చేశారు.</p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1449/0189-11184</link>
                <guid>https://www.journalistfile.com/article/1449/0189-11184</guid>
                <pubDate>Wed, 01 Oct 2025 19:36:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-01-at-16.49.41.jpeg"                         length="139214"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ </title>
                                    <description><![CDATA[<div class="gmail-flex gmail-max-w-full gmail-flex-col gmail-grow">
<div class="gmail-min-h-8 gmail-text-message gmail-relative gmail-flex gmail-w-full gmail-flex-col gmail-items-end gmail-gap-2 gmail-text-start gmail-break-words gmail-whitespace-normal gmail-[.text-message+&amp;]:mt-5">
<div class="gmail-flex gmail-w-full gmail-flex-col gmail-gap-1 empty:hidden gmail-first:pt-[3px]">
<div class="gmail-markdown gmail-prose gmail-dark:prose-invert gmail-w-full gmail-break-words gmail-light">
<p class="gmail-">గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నారు.</p>
<p class="gmail-">ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యోగుల ఆందోళన తప్పదన్నారు. 12వ పీఆర్సీ కోసం రిటైర్డ్ జడ్జిని కమిటీగా నియమించాలి, లేకపోతే తాత్కాలికంగా 28 శాతం ఐఆర్ (ఇంటిరిమ్ రిలీఫ్) ప్రకటించాలి. అయినా చర్యలు తీసుకోకపోతే నేరుగా 32 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేసి, పే ఫిక్సేషన్ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p class="gmail-">ఇప్పటికే ఉద్యోగులు రెండు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయారని, ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై ఇంకా దృష్టి సారించకపోతే జూన్ 5న విజయవాడలో</p></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1345/018985"><img src="https://www.journalistfile.com/media/400/2025-05/whatsapp-image-2025-05-15-at-19.30.51.jpeg" alt=""></a><br /><div class="gmail-flex gmail-max-w-full gmail-flex-col gmail-grow">
<div class="gmail-min-h-8 gmail-text-message gmail-relative gmail-flex gmail-w-full gmail-flex-col gmail-items-end gmail-gap-2 gmail-text-start gmail-break-words gmail-whitespace-normal gmail-[.text-message+&amp;]:mt-5">
<div class="gmail-flex gmail-w-full gmail-flex-col gmail-gap-1 empty:hidden gmail-first:pt-[3px]">
<div class="gmail-markdown gmail-prose gmail-dark:prose-invert gmail-w-full gmail-break-words gmail-light">
<p class="gmail-">గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నారు.</p>
<p class="gmail-">ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యోగుల ఆందోళన తప్పదన్నారు. 12వ పీఆర్సీ కోసం రిటైర్డ్ జడ్జిని కమిటీగా నియమించాలి, లేకపోతే తాత్కాలికంగా 28 శాతం ఐఆర్ (ఇంటిరిమ్ రిలీఫ్) ప్రకటించాలి. అయినా చర్యలు తీసుకోకపోతే నేరుగా 32 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేసి, పే ఫిక్సేషన్ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p class="gmail-">ఇప్పటికే ఉద్యోగులు రెండు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయారని, ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై ఇంకా దృష్టి సారించకపోతే జూన్ 5న విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించి నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.</p>
<p class="gmail-">ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా షాఖాదరి, ఉపాధ్యక్షులు విజయబాబు, మురళి, కోశాధికారి పోతురాజు, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదరత్తయ్య, తాలూకా యూనిట్ అధ్యక్షులు చంద్రమౌళి (దుగ్గిరాల), సుదర్శన్ రాజు (ఫీరంగిపురం), చెన్నయ్య (ప్రతిపాడు), సుబ్బారావు (తాడికొండ), మహిళా విభాగ సభ్యులు అరుణ, చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.</p>
</div>
</div>
</div>
</div>
<div class="gmail-flex gmail-justify-start"> </div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1345/018985</link>
                <guid>https://www.journalistfile.com/article/1345/018985</guid>
                <pubDate>Thu, 15 May 2025 19:41:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-15-at-19.30.51.jpeg"                         length="182833"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        