<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/6134/outsourcing-employees" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>Outsourcing Employees - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/6134/rss</link>
                <description>Outsourcing Employees RSS Feed</description>
                
                            <item>
                <title>AP JAC Amaravati Grateful as Government Acts on Retirees' Pending Bills</title>
                                    <description><![CDATA[<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><strong>AMARAVATI, April 16:</strong> The Andhra Pradesh JAC Amaravati State Committee on Thursday called on Finance Minister Payyavula Keshav at the Secretariat and expressed its gratitude for the priority being accorded to the clearance of pending dues of retired government employees. The delegation was led by JAC Chairman Bopparaju Venkateswarlу.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">Speaking on the occasion, the JAC leadership noted that retired employees had for years been passing away without receiving their legitimate dues, and that settlement payments to the families of deceased employees were also being inordinately delayed. The association said it had repeatedly brought these concerns to the attention of the</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1730/0189-20125"><img src="https://www.journalistfile.com/media/400/2026-04/whatsapp-image-2026-04-16-at-5.29.18-pm.jpeg" alt=""></a><br /><p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><strong>AMARAVATI, April 16:</strong> The Andhra Pradesh JAC Amaravati State Committee on Thursday called on Finance Minister Payyavula Keshav at the Secretariat and expressed its gratitude for the priority being accorded to the clearance of pending dues of retired government employees. The delegation was led by JAC Chairman Bopparaju Venkateswarlу.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">Speaking on the occasion, the JAC leadership noted that retired employees had for years been passing away without receiving their legitimate dues, and that settlement payments to the families of deceased employees were also being inordinately delayed. The association said it had repeatedly brought these concerns to the attention of the government, holding discussions with the Cabinet sub-committee, Finance Department officials, and the Chief Secretary on multiple occasions.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">The JAC acknowledged that the Finance Minister had played a pivotal role in expediting the payment process by taking up the matter directly with the Chief Minister. The State leadership conveyed its appreciation for his proactive intervention and assured that they would continue to coordinate with the government for the release of pending benefits to pensioners and regular employees in the future as well.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">The meeting was attended by Secretary General Palisetti Damodara Rao, Associate Chairman T.V. Phani Peerraju, and Treasurer Timma Satti Nageswara Rao.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]"><strong>Outsourcing Employees Seek Seniority-Based Pay, HR Policy</strong></p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">In a separate development, representatives of the State Government Outsourcing Employees Association submitted a memorandum to the Finance Minister urging the government to implement seniority-based salary payments for outsourcing employees, extend all government welfare schemes to them, and put in place a comprehensive HR policy. The delegation was led by State president Ganta Sampat.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">The association also requested that the retirement age of outsourcing employees be raised from 60 to 62 years, pointing out that the current practice of retiring them at 60 in some departments was causing serious financial hardship. The Minister is said to have responded positively to the demand.</p>
<p class="font-claude-response-body break-words whitespace-normal leading-[1.7]">On the issue of pay and welfare schemes, the Minister assured the delegation that the Cabinet sub-committee would deliberate on the matter shortly and that suggestions from employee associations would be considered if necessary.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1730/0189-20125</link>
                <guid>https://www.journalistfile.com/article/1730/0189-20125</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 17:30:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2026-04/whatsapp-image-2026-04-16-at-5.29.18-pm.jpeg"                         length="92096"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1531/0189-11262"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/screenshot-2025-10-19-191137.png" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి" అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. <br />పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు.. ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు.</p>
<p>ఆబ్కాసన్ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్థలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.' అని వెంకట్రామిరెడ్డి  తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1531/0189-11262</link>
                <guid>https://www.journalistfile.com/article/1531/0189-11262</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:34:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-19-191137.png"                         length="188755"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ </title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1530/018911261"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/citu.jpg" alt=""></a><br /><p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను ఇంకా అమలు చేయకపోవడం ఉద్యోగుల అసంతృప్తికి కారణమని వారు పేర్కొన్నారు.సీఐటీయూ రాష్ట్ర కమిటీ మిగిలిన మూడు విడతల డీఏ బకాయిలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాల్సినవిగా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1530/018911261</link>
                <guid>https://www.journalistfile.com/article/1530/018911261</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:10:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/citu.jpg"                         length="9799"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి</title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం రెవిన్యూభవన్‌లో జరిగిన రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ &amp; కాంట్రాక్టు డ్రైవర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. నాగరాజు అధ్యక్షత వహించారు.</p>
<p>బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “మెప్మా, సెర్ప్ ఉద్యోగుల తరహాలోనే లక్షలాది మందికి పైగా ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు వీరందరికీ అందేలా చూడాలి” అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.</p>
<p>మరొక ముఖ్య అతిథి, ప్రభుత్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1523/0189-11255"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-19-at-3.53.32-pm.jpeg" alt=""></a><br /><p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం రెవిన్యూభవన్‌లో జరిగిన రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ &amp; కాంట్రాక్టు డ్రైవర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. నాగరాజు అధ్యక్షత వహించారు.</p>
<p>బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “మెప్మా, సెర్ప్ ఉద్యోగుల తరహాలోనే లక్షలాది మందికి పైగా ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు వీరందరికీ అందేలా చూడాలి” అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.</p>
<p>మరొక ముఖ్య అతిథి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్టు డ్రైవర్లకు జీతభత్యాలు పెంచాలని, ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.</p>
<p>ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గారు వ్యక్తిగత, కుటుంబ కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఈడుపుగంటి మోహనరావును ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మిగిలిన రాష్ట్ర కమిటీ యథావిధిగా కొనసాగుతుందని సమావేశం వెల్లడించింది.</p>
<p>త్వరలో రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో జిల్లా కమిటీల నిర్మాణం చేపట్టి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.</p>
<p>ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ &amp; ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ఏపీ డ్రైవర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. పాపారావు, ఎన్టీఆర్ జిల్లా డ్రైవర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకటేశ్వరరావు సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1523/0189-11255</link>
                <guid>https://www.journalistfile.com/article/1523/0189-11255</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 17:48:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-19-at-3.53.32-pm.jpeg"                         length="101119"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా సమగ్ర శిక్ష ఉద్యోగులు !</title>
                                    <description><![CDATA[<h6><span style="color:rgb(186,55,42);">-విజయవాడలో ఘనంగా “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ”</span></h6>
<p>  </p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): విజయవాడలోని ఎంబీవికే విజ్ఞాన్ కేంద్రం, రాఘవయ్య పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ &amp; ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ” ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సభలో పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఏవి నాగేశ్వరరావు, చైర్మన్ బి. కాంతారావు, జనరల్ సెక్రటరీలు కళ్యాణి, రఫీ, మరియు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు హాజరయ్యారు.</p>
<p>సభలో నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మినిమమ్ టైం స్కేల్, హెచ్‌ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్ అమలు విషయంలో నిర్లక్ష్యం చూపడం ఉద్యోగుల హక్కులకు హాని చేస్తోందని అన్నారు. పది సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమాల ద్వారా సాధించిన అగ్రిమెంట్ అమలు కాని పరిస్థితిని తీవ్రంగా ఆవేదనగా పేర్కొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1510/0189-11243"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-12-at-5.46.48-pm.jpeg" alt=""></a><br /><h6><span style="color:rgb(186,55,42);">-విజయవాడలో ఘనంగా “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ”</span></h6>
<p> </p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): విజయవాడలోని ఎంబీవికే విజ్ఞాన్ కేంద్రం, రాఘవయ్య పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ &amp; ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ” ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సభలో పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఏవి నాగేశ్వరరావు, చైర్మన్ బి. కాంతారావు, జనరల్ సెక్రటరీలు కళ్యాణి, రఫీ, మరియు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు హాజరయ్యారు.</p>
<p>సభలో నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మినిమమ్ టైం స్కేల్, హెచ్‌ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్ అమలు విషయంలో నిర్లక్ష్యం చూపడం ఉద్యోగుల హక్కులకు హాని చేస్తోందని అన్నారు. పది సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమాల ద్వారా సాధించిన అగ్రిమెంట్ అమలు కాని పరిస్థితిని తీవ్రంగా ఆవేదనగా పేర్కొన్నారు.</p>
<p><br />నాయకులు ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ చేసారు – కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు, ఈపీఎఫ్, గ్రాట్యూటీ, హెల్త్ స్కీమ్‌లు, ఖాళీల భర్తీ, ఉద్యోగ భద్రతకు చట్టబద్ధ హామీ వెంటనే అమలు చేయాలని కోరారు.</p>
<p><br />ప్రభుత్వం వెంటనే  మినిమమ్ టైం స్కేల్, హెచ్‌ఆర్  పాలసీ మరియు సమ్మె అగ్రిమెంట్ అమలు చేయకపోతే, డిసెంబర్ 10న “ఛలో ఎస్పీడీ” కార్యక్రమం నిర్వహించి, జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1510/0189-11243</link>
                <guid>https://www.journalistfile.com/article/1510/0189-11243</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 21:16:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-12-at-5.46.48-pm.jpeg"                         length="481448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు. సభలో పాల్గొన్న ఉద్యోగులు, గతంలో 2014–19 కాలంలో వేతనాలను 50% పెంచి వారికి మద్దతు ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆప్కాస్ లో ఉన్న లోపాల కారణంగా మెరుగైన సేవలు అందడం లేవని, భవిష్యత్తులో న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు.</p>
<p>సభలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, గత ప్రభుత్వ హయాంలో సి.ఎఫ్‌.ఎం.ఎస్. లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో, వారి మరియు కుటుంబాల కోసం అందాల్సిన సంక్షేమ పథకాలు రద్దు చేయబడినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఆప్కాస్ లోని లోపాలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1509/0189-11242"><img src="https://www.journalistfile.com/media/400/2025-10/whatsapp-image-2025-10-12-at-8.57.27-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>-కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు. సభలో పాల్గొన్న ఉద్యోగులు, గతంలో 2014–19 కాలంలో వేతనాలను 50% పెంచి వారికి మద్దతు ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆప్కాస్ లో ఉన్న లోపాల కారణంగా మెరుగైన సేవలు అందడం లేవని, భవిష్యత్తులో న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు.</p>
<p>సభలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, గత ప్రభుత్వ హయాంలో సి.ఎఫ్‌.ఎం.ఎస్. లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో, వారి మరియు కుటుంబాల కోసం అందాల్సిన సంక్షేమ పథకాలు రద్దు చేయబడినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఆప్కాస్ లోని లోపాలను సరిచేసి, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించమని, భవిష్యత్తులో న్యాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p>ముఖ్యంగా, ఉద్యోగులు హెచ్ఆర్ పాలసీ అమలు, సర్వీస్ రూల్స్ ఏర్పాటు, అదనపు బెనిఫిట్ (ఇంక్రిమెంట్లు) మరియు సంక్షేమ పథకాల వర్తింపు వంటి విషయాలను డిమాండ్ చేశారు. మెప్మా, స్పెర్స్ ఉద్యోగుల తరహాలో అన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పూర్తి కాలం ఉద్యోగుల కోసం సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియార్టీ ఆధారంగా వేతన పెంపులు ఇవ్వాలని అభ్యర్థించారు.</p>
<p>రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల పక్కన ఉంటుందని, ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ సంప్రదించాలని హామీ ఇచ్చారు. ఉపాధ్యక్షులు కె. చంద్రశేఖర్, కేశవ, దుర్గాసి గణేష్, ఆర్టీసీ ముత్యాలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నాయుడు, రిమ్స్ జయప్రద, ప్రభ, రాజశేఖర్, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గురుకులాల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పి ఆర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ బివి రమేష్, టి. గోవింద, రెవిన్యూ డిపార్ట్‌మెంట్ భాస్కర్, ఇతరులు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు.</p>
<p>కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ మరియు ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు నేతృత్వంలో ఉద్యోగులు తమ వేతనాలు, భద్రత, సంక్షేమ పథకాలపై న్యాయం పొందేవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టమైన సందేశం ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1509/0189-11242</link>
                <guid>https://www.journalistfile.com/article/1509/0189-11242</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 21:00:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-12-at-8.57.27-pm.jpeg"                         length="67922"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్</strong></span></p>
<p>    ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై  అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. <br />ఈ సందర్బంగా నల్లపల్లి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ దసరా కానుకగా పెండింగ్ లో ఉన్న 4 కరువు భత్యాలల్లో కనీసం రెండు అయినా ఇస్తారని, 12వ పిఆర్సి కమిషన్ నియమించి ఉద్యోగులందరికీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని  ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు.</p>
<p>అసెంబ్లీ లో ప్రకటించిన ఉద్యోగుల కరువుభత్యం మరియు 11 వ పిఆర్సీ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారో నిర్ణయం చెప్పకపోవడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ  సంక్షేమ పథకాలను ఎన్నో వొత్తిళ్లను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1426/0189-11162"><img src="https://www.journalistfile.com/media/400/2025-09/whatsapp-image-2025-09-29-at-19.01.18.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్</strong></span></p>
<p>  ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై  అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. <br />ఈ సందర్బంగా నల్లపల్లి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ దసరా కానుకగా పెండింగ్ లో ఉన్న 4 కరువు భత్యాలల్లో కనీసం రెండు అయినా ఇస్తారని, 12వ పిఆర్సి కమిషన్ నియమించి ఉద్యోగులందరికీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని  ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు.</p>
<p>అసెంబ్లీ లో ప్రకటించిన ఉద్యోగుల కరువుభత్యం మరియు 11 వ పిఆర్సీ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారో నిర్ణయం చెప్పకపోవడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ  సంక్షేమ పథకాలను ఎన్నో వొత్తిళ్లను అధిగమించి ప్రజలకు చేరవేస్తున్న ఉద్యోగుల ఆర్థిక అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 27000 కోట్ల ఆర్థిక బకాయిలలో ప్రస్తుత ప్రభుత్వం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు దశల వారీగా బకాయిలు చెల్లించినప్పటికీ ఇంకా చాలా బకాయిలు అయిన గ్రాట్యూటీ,  సరెండర్ లీవులు, పి.ఎఫ్, ఏపీ జి ఎల్ ఐ, మెడికల్ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యం అయిన పెన్షన్ పథకం అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు పాత పెన్షన్ అమలు పై నిర్ణయం ప్రకటించక పోవడం వల్ల ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.</p>
<p>రిఫరెన్స్ ఆసుపత్రులు ప్యాకేజి రేట్లు సరిగ్గా లేవని ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ ఉన్నప్పటికీ వైద్యం అందడం లేదని అన్నారు.  సమగ్ర శిక్ష లో పనిచేసే ఉద్యోగులకు ఒకటిన్నర నెల జీతం పెండింగ్ లో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న  కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయక పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని వీళ్లందరికీ సంక్షేమ పథకాలు అమలు అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1426/0189-11162</link>
                <guid>https://www.journalistfile.com/article/1426/0189-11162</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 19:04:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-29-at-19.01.18.jpeg"                         length="147072"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి</title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడిన కె. సుమన్ మాట్లాడుతూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారని, కానీ ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 కాలంలో వేతనాలను 50 శాతం పెంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర ఉందని, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరారు.</p>
<p><strong>ఆప్కాస్ లోపాలు సరిదిద్దాలి</strong><br />ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్కాస్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.journalistfile.com/article/1407/0189-11145"><img src="https://www.journalistfile.com/media/400/2025-09/whatsapp-image-2025-09-28-at-15.59.15.jpeg" alt=""></a><br /><p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడిన కె. సుమన్ మాట్లాడుతూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారని, కానీ ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 కాలంలో వేతనాలను 50 శాతం పెంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర ఉందని, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరారు.</p>
<p><strong>ఆప్కాస్ లోపాలు సరిదిద్దాలి</strong><br />ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్కాస్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 11వ పిఆర్సి కమిటీ, సీఎస్ కమిటీలు 30 శాతం వేతనాలు పెంచాలని సిఫారసు చేసినా, కేవలం 23 శాతం మాత్రమే పెంచడం అన్యాయం చేశారని గుర్తు చేశారు.</p>
<p><strong>హెచ్ఆర్ పాలసీ అవసరం</strong><br />మెప్మా, స్పెర్స్ ఉద్యోగులకు మాదిరిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పూర్తి కాలం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటివరకు సర్వీస్ రూల్స్ లేకపోవడం దురదృష్టకరమని, వీలైనంత త్వరగా నియమ నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong>ఇంక్రిమెంట్లు, సంక్షేమ పథకాలు</strong><br />20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సీనియర్లకు, కొత్తగా చేరిన వారికి ఒకే విధమైన జీతాలు ఇవ్వడం అన్యాయం అని, సీనియార్టీ ఆధారంగా ఇంక్రిమెంట్లు కల్పించాలని వారు కోరారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.</p>
<p>ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శివ సైదారావు, వైస్ ప్రెసిడెంట్ గంట సంపత్ కుమార్, కోశాధికారి రమణమూర్తి, నాయకులు నాగరాజు, రాముడు, పేరయ్య, నీలాద్రి, పుల్లయ్య, సుధా, లక్ష్మీదేవి, సరోజమ్మ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1407/0189-11145</link>
                <guid>https://www.journalistfile.com/article/1407/0189-11145</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 18:42:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-28-at-15.59.15.jpeg"                         length="169188"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        