<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/6146/employee-rights" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>Employee Rights - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/6146/rss</link>
                <description>Employee Rights RSS Feed</description>
                
                            <item>
                <title>కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1537/0189-11269</link>
                <guid>https://www.journalistfile.com/article/1537/0189-11269</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:44:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.31.09-pm.jpeg"                         length="322006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా? </title>
                                    <description><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span style="color:rgb(186,55,42);"><strong><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">-లెక్కల జమాల్ రెడ్డి</span></strong></span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏల అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి రాగానే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులను నిరాశపరుస్తున్నది. నలుగురు పెండింగ్ డీఏలలో రెండు మాత్రమే చెల్లిస్తారని చెప్పడం అసమాధానకరమని లెక్కల జమాల్ రెడ్డి తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అలాగే, ఐఆర్‌పై స్పష్టత లేకపోవడం, పిఆర్సి పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉద్యోగుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హామీ, వేతన, డీఏ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span style="color:rgb(186,55,42);"><strong><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">-లెక్కల జమాల్ రెడ్డి</span></strong></span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏల అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి రాగానే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులను నిరాశపరుస్తున్నది. నలుగురు పెండింగ్ డీఏలలో రెండు మాత్రమే చెల్లిస్తారని చెప్పడం అసమాధానకరమని లెక్కల జమాల్ రెడ్డి తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అలాగే, ఐఆర్‌పై స్పష్టత లేకపోవడం, పిఆర్సి పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉద్యోగుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హామీ, వేతన, డీఏ</span></p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1529/0189-11260</link>
                <guid>https://www.journalistfile.com/article/1529/0189-11260</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:57:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-19-185443.png"                         length="431597"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా సమగ్ర శిక్ష ఉద్యోగులు !</title>
                                    <description><![CDATA[<h6><span style="color:rgb(186,55,42);">-విజయవాడలో ఘనంగా “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ”</span></h6>
<p>  </p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): విజయవాడలోని ఎంబీవికే విజ్ఞాన్ కేంద్రం, రాఘవయ్య పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ &amp; ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ” ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సభలో పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఏవి నాగేశ్వరరావు, చైర్మన్ బి. కాంతారావు, జనరల్ సెక్రటరీలు కళ్యాణి, రఫీ, మరియు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు హాజరయ్యారు.</p>
<p>సభలో నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మినిమమ్ టైం స్కేల్, హెచ్‌ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్ అమలు విషయంలో నిర్లక్ష్యం చూపడం ఉద్యోగుల హక్కులకు హాని చేస్తోందని అన్నారు. పది సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమాల ద్వారా సాధించిన అగ్రిమెంట్ అమలు కాని పరిస్థితిని తీవ్రంగా ఆవేదనగా పేర్కొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<h6><span style="color:rgb(186,55,42);">-విజయవాడలో ఘనంగా “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ”</span></h6>
<p>  </p>
<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): విజయవాడలోని ఎంబీవికే విజ్ఞాన్ కేంద్రం, రాఘవయ్య పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ &amp; ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ” ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సభలో పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఏవి నాగేశ్వరరావు, చైర్మన్ బి. కాంతారావు, జనరల్ సెక్రటరీలు కళ్యాణి, రఫీ, మరియు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు హాజరయ్యారు.</p>
<p>సభలో నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మినిమమ్ టైం స్కేల్, హెచ్‌ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్ అమలు విషయంలో నిర్లక్ష్యం చూపడం ఉద్యోగుల హక్కులకు హాని చేస్తోందని అన్నారు. పది సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమాల ద్వారా సాధించిన అగ్రిమెంట్ అమలు కాని పరిస్థితిని తీవ్రంగా ఆవేదనగా పేర్కొన్నారు.</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1510/0189-11243</link>
                <guid>https://www.journalistfile.com/article/1510/0189-11243</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 21:16:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-12-at-5.46.48-pm.jpeg"                         length="481448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు. సభలో పాల్గొన్న ఉద్యోగులు, గతంలో 2014–19 కాలంలో వేతనాలను 50% పెంచి వారికి మద్దతు ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆప్కాస్ లో ఉన్న లోపాల కారణంగా మెరుగైన సేవలు అందడం లేవని, భవిష్యత్తులో న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు.</p>
<p>సభలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, గత ప్రభుత్వ హయాంలో సి.ఎఫ్‌.ఎం.ఎస్. లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో, వారి మరియు కుటుంబాల కోసం అందాల్సిన సంక్షేమ పథకాలు రద్దు చేయబడినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఆప్కాస్ లోని లోపాలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు. సభలో పాల్గొన్న ఉద్యోగులు, గతంలో 2014–19 కాలంలో వేతనాలను 50% పెంచి వారికి మద్దతు ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆప్కాస్ లో ఉన్న లోపాల కారణంగా మెరుగైన సేవలు అందడం లేవని, భవిష్యత్తులో న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు.</p>
<p>సభలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, గత ప్రభుత్వ హయాంలో సి.ఎఫ్‌.ఎం.ఎస్. లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో, వారి మరియు కుటుంబాల కోసం అందాల్సిన సంక్షేమ పథకాలు రద్దు చేయబడినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఆప్కాస్ లోని లోపాలను</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1509/0189-11242</link>
                <guid>https://www.journalistfile.com/article/1509/0189-11242</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 21:00:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-12-at-8.57.27-pm.jpeg"                         length="67922"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట !</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు  రావాల్సిన బకాయిలు కోసం ఎదురు చూస్తూనే చనిపోతున్నారు</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది కాదు </strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>'ఏపీ జేఏసీ అమరావతి' డిమాండ్</strong></span></p>
<p><em>గుంటూరు</em> (జర్నలిస్ట్ ఫైల్):<em> </em>రాజకీయ అధికారం మారినా, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదని, గత ప్రభుత్వానికి -ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా ఏం కనిపించడం లేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.ఆదివారం గుంటూరులో ఏపీ క్లాస్ 4 ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఎస్. మల్లేశ్వరరావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.</p>
<p>సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉద్యోగులంతా కోరుకున్న కోరుకున్న కూటమి ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు  రావాల్సిన బకాయిలు కోసం ఎదురు చూస్తూనే చనిపోతున్నారు</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది కాదు </strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>'ఏపీ జేఏసీ అమరావతి' డిమాండ్</strong></span></p>
<p><em>గుంటూరు</em> (జర్నలిస్ట్ ఫైల్):<em> </em>రాజకీయ అధికారం మారినా, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదని, గత ప్రభుత్వానికి -ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా ఏం కనిపించడం లేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.ఆదివారం గుంటూరులో ఏపీ క్లాస్ 4 ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఎస్. మల్లేశ్వరరావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.</p>
<p>సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉద్యోగులంతా కోరుకున్న కోరుకున్న కూటమి ప్రభుత్వం</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1508/0189-11241</link>
                <guid>https://www.journalistfile.com/article/1508/0189-11241</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 20:42:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-12-at-8.38.50-pm.jpeg"                         length="119230"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ</title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.</p>
<p>ఉద్యోగుల తరఫున ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్, కో-ఛైర్మన్లు బత్తుల అంకమ్మరావు, వి. భార్గవ్ సుతేజ్, యువ షణ్ముఖ్, డెప్యూటీ సెక్రటరీ జనరల్ యస్. నాగేశ్వరరావు, వైస్ ఛైర్మన్లు యస్.కె. మహబూబ్ బాషా, జి.వి.యస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ల దస్త్రాన్ని మళ్లీ ఆర్థిక శాఖకు పంపించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలను ఆరు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.</p>
<p>ఉద్యోగుల తరఫున ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్, కో-ఛైర్మన్లు బత్తుల అంకమ్మరావు, వి. భార్గవ్ సుతేజ్, యువ షణ్ముఖ్, డెప్యూటీ సెక్రటరీ జనరల్ యస్. నాగేశ్వరరావు, వైస్ ఛైర్మన్లు యస్.కె. మహబూబ్ బాషా, జి.వి.యస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ల దస్త్రాన్ని మళ్లీ ఆర్థిక శాఖకు పంపించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలను ఆరు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1491/0189-11224</link>
                <guid>https://www.journalistfile.com/article/1491/0189-11224</guid>
                <pubDate>Fri, 10 Oct 2025 19:35:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-10-at-7.31.48-pm%281%29.jpeg"                         length="70261"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి</title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడిన కె. సుమన్ మాట్లాడుతూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారని, కానీ ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 కాలంలో వేతనాలను 50 శాతం పెంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర ఉందని, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరారు.</p>
<p><strong>ఆప్కాస్ లోపాలు సరిదిద్దాలి</strong><br />ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్కాస్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడిన కె. సుమన్ మాట్లాడుతూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారని, కానీ ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 కాలంలో వేతనాలను 50 శాతం పెంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర ఉందని, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరారు.</p>
<p><strong>ఆప్కాస్ లోపాలు సరిదిద్దాలి</strong><br />ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్కాస్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆయన</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1407/0189-11145</link>
                <guid>https://www.journalistfile.com/article/1407/0189-11145</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 18:42:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-28-at-15.59.15.jpeg"                         length="169188"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        