<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/6408/employee-associations" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>Employee Associations - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/6408/rss</link>
                <description>Employee Associations RSS Feed</description>
                
                            <item>
                <title>కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1537/0189-11269</link>
                <guid>https://www.journalistfile.com/article/1537/0189-11269</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:44:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.31.09-pm.jpeg"                         length="322006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-డీఏ విడుదల, పదోన్నతుల పరిష్కారం, పాత పెన్షన్ స్కీమ్ అమలు హర్షణీయం</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథం ప్రదర్శనపై ఏపీ ఎన్జిజిఓ సంఘం  ప్రసంశ</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలలో ఒక విడతను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిందని గుంటూరు జిల్లా ఏపీ ఎన్జిజిఓ సంఘం అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి ఆరాధ్య శ్యాంసుందర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలుస్తోందని వారు కొనియాడారు.</p>
<p>ఏళ్ల తరబడి రోడ్డు రవాణా శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడం, నూతన పీఆర్‌సీ అమలుకు కమిషనర్ నియామకానికి చర్యలు ప్రారంభించడం, 2004 నోటిఫికేషన్‌కు ముందు నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయాలని పేర్కొన్నారు.</p>
<p>అలాగే ఉద్యోగ సంఘ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-డీఏ విడుదల, పదోన్నతుల పరిష్కారం, పాత పెన్షన్ స్కీమ్ అమలు హర్షణీయం</strong></span><br /><span style="color:rgb(186,55,42);"><strong>-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథం ప్రదర్శనపై ఏపీ ఎన్జిజిఓ సంఘం  ప్రసంశ</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలలో ఒక విడతను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిందని గుంటూరు జిల్లా ఏపీ ఎన్జిజిఓ సంఘం అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి ఆరాధ్య శ్యాంసుందర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలుస్తోందని వారు కొనియాడారు.</p>
<p>ఏళ్ల తరబడి రోడ్డు రవాణా శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడం, నూతన పీఆర్‌సీ అమలుకు కమిషనర్ నియామకానికి చర్యలు ప్రారంభించడం, 2004 నోటిఫికేషన్‌కు ముందు నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయాలని పేర్కొన్నారు.</p>
<p>అలాగే ఉద్యోగ సంఘ</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1525/0189-11256</link>
                <guid>https://www.journalistfile.com/article/1525/0189-11256</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:02:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-19-at-5.59.25-pm.jpeg"                         length="166363"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>  అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యాన్ని చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగుల డిఏ విధానం గాడి తప్పిందన్నారు. ఆరు నెలలకు ఒకసారి కేంద్రప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇచ్చే డిఏ ల ప్రకారం దామాషా పద్దతిలో రాష్ట్రంలో ఉద్యోగుల కు చెల్లించటం రాష్ట్రప్రభుత్వ కనీసబాధ్యత అని సురేష్ బాబు స్పష్టం చేశారు. వాస్తవంగా,న్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను పిఆర్సీతో కలిపి  చెల్లించి అసలు వేతనాలు పెంచకుండా రివర్స్ పిఆర్సీ తో గత ప్రభుత్వం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>  అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యాన్ని చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగుల డిఏ విధానం గాడి తప్పిందన్నారు. ఆరు నెలలకు ఒకసారి కేంద్రప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇచ్చే డిఏ ల ప్రకారం దామాషా పద్దతిలో రాష్ట్రంలో ఉద్యోగుల కు చెల్లించటం రాష్ట్రప్రభుత్వ కనీసబాధ్యత అని సురేష్ బాబు స్పష్టం చేశారు. వాస్తవంగా,న్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను పిఆర్సీతో కలిపి  చెల్లించి అసలు వేతనాలు పెంచకుండా రివర్స్ పిఆర్సీ తో గత ప్రభుత్వం</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1524/0189-11261</link>
                <guid>https://www.journalistfile.com/article/1524/0189-11261</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 17:52:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-19-at-4.28.09-pm.jpeg"                         length="197255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>– జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని, అదే విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూడా ‘సూపర్ సిక్స్’ హక్కులను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు.</p>
<p>రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ వేతన సవరణ కమిటీని వెంటనే నియమించాలని, ఇంటిరిమ్ రిలీఫ్ (IR) ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>– జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా</strong></span></p>
<p>గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p>
<p>ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని, అదే విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూడా ‘సూపర్ సిక్స్’ హక్కులను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు.</p>
<p>రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ వేతన సవరణ కమిటీని వెంటనే నియమించాలని, ఇంటిరిమ్ రిలీఫ్ (IR) ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1463/0189-11196</link>
                <guid>https://www.journalistfile.com/article/1463/0189-11196</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 11:14:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-06-at-6.28.47-pm%281%29.jpeg"                         length="190274"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?</title>
                                    <description><![CDATA[<div class="pb-md mx-auto pt-5 md:pb-12 max-w-threadContentWidth">
<div class="relative">
<div class="gap-y-sm flex flex-col">
<div class="gap-y-lg mt-3 flex flex-col first:mt-0">
<div class="border-subtlest ring-subtlest divide-subtlest bg-transparent">
<div class="gap-y-sm md:gap-y-md flex flex-col">
<div class="relative font-sans text-base text-foreground selection:bg-super/50 selection:text-foreground dark:selection:bg-super/10 dark:selection:text-super">
<div class="min-w-0 break-words [word-break:break-word]">
<div class="gap-y-md after:clear-both after:block after:content-['']">
<div class="relative">
<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2 animate-in fade-in-25 duration-700">అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని ఆయన విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2 animate-in fade-in-25 duration-700">పాలకులు ఇచ్చిన తీయని మాటలు ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగును నింపడం లేదని, పండుగ రోజుల్లో కూడా ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందడం లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం సాధించాలంటే ఉద్యమమే మార్గమని పేర్కొన్నారు. అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే రాష్ట్ర ఫ్యాప్టో ధర్నాను భారీ విజయవంతం చేయాలని ఉపాధ్యాయులందరూ హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆయన పిలుపునిచ్చారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2 animate-in fade-in-25 duration-700">అనంతపురం జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జిల్లా చైర్మన్ ఆర్. శ్రీనివాస నాయక్ అధ్యక్షతన, సెక్రటరీ జనరల్ పురుషోత్తం</p></div></div></div></div></div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div class="pb-md mx-auto pt-5 md:pb-12 max-w-threadContentWidth">
<div class="relative">
<div class="gap-y-sm flex flex-col">
<div class="gap-y-lg mt-3 flex flex-col first:mt-0">
<div class="border-subtlest ring-subtlest divide-subtlest bg-transparent">
<div class="gap-y-sm md:gap-y-md flex flex-col">
<div class="relative font-sans text-base text-foreground selection:bg-super/50 selection:text-foreground dark:selection:bg-super/10 dark:selection:text-super">
<div class="min-w-0 break-words [word-break:break-word]">
<div class="gap-y-md after:clear-both after:block after:content-['']">
<div class="relative">
<div class="prose text-pretty dark:prose-invert inline leading-relaxed break-words min-w-0 [word-break:break-word] prose-strong:font-medium">
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2 animate-in fade-in-25 duration-700">అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని ఆయన విమర్శించారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2 animate-in fade-in-25 duration-700">పాలకులు ఇచ్చిన తీయని మాటలు ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగును నింపడం లేదని, పండుగ రోజుల్లో కూడా ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందడం లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం సాధించాలంటే ఉద్యమమే మార్గమని పేర్కొన్నారు. అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే రాష్ట్ర ఫ్యాప్టో ధర్నాను భారీ విజయవంతం చేయాలని ఉపాధ్యాయులందరూ హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆయన పిలుపునిచ్చారు.</p>
<p class="my-2 [&amp;+p]:mt-4 [&amp;_strong:has(+br)]:inline-block [&amp;_strong:has(+br)]:pb-2 animate-in fade-in-25 duration-700">అనంతపురం జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జిల్లా చైర్మన్ ఆర్. శ్రీనివాస నాయక్ అధ్యక్షతన, సెక్రటరీ జనరల్ పురుషోత్తం</p></div></div></div></div></div></div></div></div></div></div></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1429/0189-11165</link>
                <guid>https://www.journalistfile.com/article/1429/0189-11165</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 19:59:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-29-at-19.46.29.jpeg"                         length="162270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్</title>
                                    <description><![CDATA[<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే సిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్‌టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.</p>
<p>ఆ సంఘం అధ్యక్షులు కే సతీష్, ప్రధాన కార్యదర్శి సిఎం దాస్ మాట్లాడుతూ,  “ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను వర్గీకరించి కొందరికి మాత్రమే ప్రయోజనం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. ఐఏఎస్‌లు ఉద్యోగులే, మేము ఉద్యోగులు కాదా? ప్రభుత్వ పనులు మేము చేయడంలేదా? ఐఏఎస్‌, ఐపీఎస్‌లకే ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకు చూపుతున్నారు?” అని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌, ప్రధాన కార్యదర్శి సీఎం దాస్‌ ప్రశ్నించారు.</p>
<p>2019, జనవరి 1న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నెం.1/3/2016-PR ను ఆధారంగా చేసుకొని ఐఏఎస్‌లకే పెంపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే సిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్‌టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.</p>
<p>ఆ సంఘం అధ్యక్షులు కే సతీష్, ప్రధాన కార్యదర్శి సిఎం దాస్ మాట్లాడుతూ,  “ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను వర్గీకరించి కొందరికి మాత్రమే ప్రయోజనం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. ఐఏఎస్‌లు ఉద్యోగులే, మేము ఉద్యోగులు కాదా? ప్రభుత్వ పనులు మేము చేయడంలేదా? ఐఏఎస్‌, ఐపీఎస్‌లకే ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకు చూపుతున్నారు?” అని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌, ప్రధాన కార్యదర్శి సీఎం దాస్‌ ప్రశ్నించారు.</p>
<p>2019, జనవరి 1న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నెం.1/3/2016-PR ను ఆధారంగా చేసుకొని ఐఏఎస్‌లకే పెంపు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1427/0189-11163</link>
                <guid>https://www.journalistfile.com/article/1427/0189-11163</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 19:17:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/apcpsea.png"                         length="12442"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్</strong></span></p>
<p>    ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై  అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. <br />ఈ సందర్బంగా నల్లపల్లి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ దసరా కానుకగా పెండింగ్ లో ఉన్న 4 కరువు భత్యాలల్లో కనీసం రెండు అయినా ఇస్తారని, 12వ పిఆర్సి కమిషన్ నియమించి ఉద్యోగులందరికీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని  ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు.</p>
<p>అసెంబ్లీ లో ప్రకటించిన ఉద్యోగుల కరువుభత్యం మరియు 11 వ పిఆర్సీ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారో నిర్ణయం చెప్పకపోవడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ  సంక్షేమ పథకాలను ఎన్నో వొత్తిళ్లను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్</strong></span></p>
<p>    ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై  అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. <br />ఈ సందర్బంగా నల్లపల్లి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ దసరా కానుకగా పెండింగ్ లో ఉన్న 4 కరువు భత్యాలల్లో కనీసం రెండు అయినా ఇస్తారని, 12వ పిఆర్సి కమిషన్ నియమించి ఉద్యోగులందరికీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని  ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు.</p>
<p>అసెంబ్లీ లో ప్రకటించిన ఉద్యోగుల కరువుభత్యం మరియు 11 వ పిఆర్సీ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారో నిర్ణయం చెప్పకపోవడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ  సంక్షేమ పథకాలను ఎన్నో వొత్తిళ్లను</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1426/0189-11162</link>
                <guid>https://www.journalistfile.com/article/1426/0189-11162</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 19:04:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-09/whatsapp-image-2025-09-29-at-19.01.18.jpeg"                         length="147072"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        