<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/6924/government-responsibility" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>government responsibility - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/6924/rss</link>
                <description>government responsibility RSS Feed</description>
                
                            <item>
                <title>కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1537/0189-11269</link>
                <guid>https://www.journalistfile.com/article/1537/0189-11269</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:44:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.31.09-pm.jpeg"                         length="322006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ </strong></span></p>
<p>  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ 13-02-2019 న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జీవో నెంబర్  66 ఇవ్వడం జరిగిందని, ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గెజిటెడ్ ఉద్యోగులు మరియు విభాగాల అధిపతులకు చదరపు గజం 4500 రూపాయలతో 200 చదరపు గజాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులకు చదరపు గజం 4000 రూపాయలతో</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ </strong></span></p>
<p>  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ 13-02-2019 న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జీవో నెంబర్  66 ఇవ్వడం జరిగిందని, ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గెజిటెడ్ ఉద్యోగులు మరియు విభాగాల అధిపతులకు చదరపు గజం 4500 రూపాయలతో 200 చదరపు గజాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులకు చదరపు గజం 4000 రూపాయలతో</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1535/0189-11267</link>
                <guid>https://www.journalistfile.com/article/1535/0189-11267</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:34:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.32.54-pm.jpeg"                         length="105523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>  అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యాన్ని చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగుల డిఏ విధానం గాడి తప్పిందన్నారు. ఆరు నెలలకు ఒకసారి కేంద్రప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇచ్చే డిఏ ల ప్రకారం దామాషా పద్దతిలో రాష్ట్రంలో ఉద్యోగుల కు చెల్లించటం రాష్ట్రప్రభుత్వ కనీసబాధ్యత అని సురేష్ బాబు స్పష్టం చేశారు. వాస్తవంగా,న్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను పిఆర్సీతో కలిపి  చెల్లించి అసలు వేతనాలు పెంచకుండా రివర్స్ పిఆర్సీ తో గత ప్రభుత్వం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></p>
<p>  అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యాన్ని చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగుల డిఏ విధానం గాడి తప్పిందన్నారు. ఆరు నెలలకు ఒకసారి కేంద్రప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇచ్చే డిఏ ల ప్రకారం దామాషా పద్దతిలో రాష్ట్రంలో ఉద్యోగుల కు చెల్లించటం రాష్ట్రప్రభుత్వ కనీసబాధ్యత అని సురేష్ బాబు స్పష్టం చేశారు. వాస్తవంగా,న్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను పిఆర్సీతో కలిపి  చెల్లించి అసలు వేతనాలు పెంచకుండా రివర్స్ పిఆర్సీ తో గత ప్రభుత్వం</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1524/0189-11261</link>
                <guid>https://www.journalistfile.com/article/1524/0189-11261</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 17:52:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-19-at-4.28.09-pm.jpeg"                         length="197255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియకు ఆదేశం</strong></span></p>
<p>గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రసారమైన కథనాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి వివరాలు ఆరా తీశారు. బీసీ బాలుర హాస్టల్ లో పదుల సంఖ్యలో  విద్యార్ధులకు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్ధులను  పరామర్శించి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. త్వరతగతిన విద్యార్థులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియకు ఆదేశం</strong></span></p>
<p>గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రసారమైన కథనాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి వివరాలు ఆరా తీశారు. బీసీ బాలుర హాస్టల్ లో పదుల సంఖ్యలో  విద్యార్ధులకు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్ధులను  పరామర్శించి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. త్వరతగతిన విద్యార్థులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1480/0189-11213</link>
                <guid>https://www.journalistfile.com/article/1480/0189-11213</guid>
                <pubDate>Fri, 10 Oct 2025 16:45:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-10-at-4.41.08-pm.jpeg"                         length="378362"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(186,55,42);"><strong>-ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్</strong></span></div>
<div>  </div>
<div>  </div>
<div>
<div class="gmail-flex gmail-max-w-full gmail-flex-col gmail-grow">
<div class="gmail-min-h-8 gmail-text-message gmail-relative gmail-flex gmail-w-full gmail-flex-col gmail-items-end gmail-gap-2 gmail-text-start gmail-break-words gmail-whitespace-normal gmail-[.text-message+&amp;]:mt-5">
<div class="gmail-flex gmail-w-full gmail-flex-col gmail-gap-1 empty:hidden gmail-first:pt-[1px]">
<div class="gmail-markdown gmail-prose gmail-dark:prose-invert gmail-w-full gmail-break-words gmail-light gmail-markdown-new-styling">
<p>విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ సిబ్బందిపై ఆన్‌డ్యూటీ సమయంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై ఆర్టీసీ వైస్ చైర్మన్ &amp; మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావుకి గురువారం లేఖ సమర్పించినట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో స్త్రీశక్తి పథకం విజయానికి కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించినప్పటికీ, అదే సిబ్బందిపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.</p>
<p>స్త్రీశక్తి పథకం అమలులో తక్కువ బస్సులతో 100–150 మంది వరకు ప్రయాణికులు ఎక్కడం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో కొంతమంది అల్లరి మూకలు, తాగుబోతులు సిబ్బందిపై దూషణలు,</p></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div><span style="color:rgb(186,55,42);"><strong>-ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్</strong></span></div>
<div>  </div>
<div>  </div>
<div>
<div class="gmail-flex gmail-max-w-full gmail-flex-col gmail-grow">
<div class="gmail-min-h-8 gmail-text-message gmail-relative gmail-flex gmail-w-full gmail-flex-col gmail-items-end gmail-gap-2 gmail-text-start gmail-break-words gmail-whitespace-normal gmail-[.text-message+&amp;]:mt-5">
<div class="gmail-flex gmail-w-full gmail-flex-col gmail-gap-1 empty:hidden gmail-first:pt-[1px]">
<div class="gmail-markdown gmail-prose gmail-dark:prose-invert gmail-w-full gmail-break-words gmail-light gmail-markdown-new-styling">
<p>విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ సిబ్బందిపై ఆన్‌డ్యూటీ సమయంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై ఆర్టీసీ వైస్ చైర్మన్ &amp; మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావుకి గురువారం లేఖ సమర్పించినట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో స్త్రీశక్తి పథకం విజయానికి కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించినప్పటికీ, అదే సిబ్బందిపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.</p>
<p>స్త్రీశక్తి పథకం అమలులో తక్కువ బస్సులతో 100–150 మంది వరకు ప్రయాణికులు ఎక్కడం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో కొంతమంది అల్లరి మూకలు, తాగుబోతులు సిబ్బందిపై దూషణలు,</p></div></div></div></div></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1472/0189-11205</link>
                <guid>https://www.journalistfile.com/article/1472/0189-11205</guid>
                <pubDate>Thu, 09 Oct 2025 18:10:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/damodar.png"                         length="22711"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        