<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/7678/welfare-measures" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>Welfare Measures - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/7678/rss</link>
                <description>Welfare Measures RSS Feed</description>
                
                            <item>
                <title>కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1537/0189-11269</link>
                <guid>https://www.journalistfile.com/article/1537/0189-11269</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:44:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.31.09-pm.jpeg"                         length="322006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం</title>
                                    <description><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">  పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా సిపిఎస్ విధానం లోకి వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్, ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ ఒక ప్రకటనలో ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">గత ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులకు మాత్రమే పాత పెన్షన్ అమలు చేయడం, మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం మొండి చేయి చూపించడం పరిస్థితులను గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, గ్రూప్ 2, గ్రూప్ 1 అధికారులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు మొదలుపెట్టడం ప్రత్యేకంగా ప్రాముఖ్యత పొందిందని వారు</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">  పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా సిపిఎస్ విధానం లోకి వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్, ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ ఒక ప్రకటనలో ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">గత ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులకు మాత్రమే పాత పెన్షన్ అమలు చేయడం, మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం మొండి చేయి చూపించడం పరిస్థితులను గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, గ్రూప్ 2, గ్రూప్ 1 అధికారులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు మొదలుపెట్టడం ప్రత్యేకంగా ప్రాముఖ్యత పొందిందని వారు</span></p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1528/0189-11259</link>
                <guid>https://www.journalistfile.com/article/1528/0189-11259</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:32:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/apcpseaa.png"                         length="12442"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) నేతలు పేర్కొన్నారు. ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు ప్రకటించిన ప్రకటనలో “అడిగిన వాటి మాత్రమే కాకుండా అడగని వాటకూ వరాలు అందించే పాడి గేదెలా ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దార్శనికత చూపుతోంది” అని పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే డీఏలను పైన ఇవ్వకపోవడం, రివర్స్ పిఆర్సీ నীতি ద్వారా అసహనాన్ని కలిగించడం వంటి పరిస్థితులకు తగిన పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు. 2025 నవంబర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>- నోబుల్ టీచర్స్ అసోసియేషన్</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) నేతలు పేర్కొన్నారు. ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు ప్రకటించిన ప్రకటనలో “అడిగిన వాటి మాత్రమే కాకుండా అడగని వాటకూ వరాలు అందించే పాడి గేదెలా ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దార్శనికత చూపుతోంది” అని పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే డీఏలను పైన ఇవ్వకపోవడం, రివర్స్ పిఆర్సీ నীতি ద్వారా అసహనాన్ని కలిగించడం వంటి పరిస్థితులకు తగిన పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు. 2025 నవంబర్</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1527/0189-11258</link>
                <guid>https://www.journalistfile.com/article/1527/0189-11258</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:23:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/noble.jpg"                         length="17642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు</title>
                                    <description><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం నెలకొంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించగా, అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా చర్చించి పలు కీలక ప్రయోజనాలకు అంగీకారం తెలపడం హర్షణీయమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) నాయకులు పేర్కొన్నారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">డీఏ పెంపుతో పాటు రూ.830 కోట్ల ఈఎల్స్ జమ, పోలీసులకు సరెండర్ లీవ్ అనుమతి, మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్‌ను పూర్తి సర్వీస్ పొడవునా వినియోగించే అవకాశం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు వంటి నిర్ణయాలు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఊరటనిచ్చాయని స్పష్టం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం నెలకొంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించగా, అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా చర్చించి పలు కీలక ప్రయోజనాలకు అంగీకారం తెలపడం హర్షణీయమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) నాయకులు పేర్కొన్నారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">డీఏ పెంపుతో పాటు రూ.830 కోట్ల ఈఎల్స్ జమ, పోలీసులకు సరెండర్ లీవ్ అనుమతి, మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్‌ను పూర్తి సర్వీస్ పొడవునా వినియోగించే అవకాశం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు వంటి నిర్ణయాలు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఊరటనిచ్చాయని స్పష్టం చేశారు.</span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6"><span class="selectable-text copyable-text xkrh14z" style="white-space:pre-wrap;">ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం</span></p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1526/0189-11257</link>
                <guid>https://www.journalistfile.com/article/1526/0189-11257</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 18:08:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-19-at-6.04.53-pm.jpeg"                         length="169190"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        