<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/7707/ap-employees" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>AP Employees - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/7707/rss</link>
                <description>AP Employees RSS Feed</description>
                
                            <item>
                <title>కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్</strong></span></li>
</ul>
<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1537/0189-11269</link>
                <guid>https://www.journalistfile.com/article/1537/0189-11269</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 18:44:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/whatsapp-image-2025-10-25-at-6.31.09-pm.jpeg"                         length="322006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి</strong></span></p>
<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.<br />"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />"ఎన్నికల్లో ఇచ్చిన హామీల</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1531/0189-11262</link>
                <guid>https://www.journalistfile.com/article/1531/0189-11262</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:34:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/screenshot-2025-10-19-191137.png"                         length="188755"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ </title>
                                    <description><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1530/018911261</link>
                <guid>https://www.journalistfile.com/article/1530/018911261</guid>
                <pubDate>Sun, 19 Oct 2025 19:10:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-10/citu.jpg"                         length="9799"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        