<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.journalistfile.com/tag/92/tenali" rel="self" type="application/rss+xml" />
                <generator>Journalistfile Telugu News RSS Feed Generator</generator>
                <title>tenali - Journalistfile Telugu News</title>
                <link>https://www.journalistfile.com/tag/92/rss</link>
                <description>tenali RSS Feed</description>
                
                            <item>
                <title>MLC Alapati Rajendra Prasad Accuses Previous Government of Political Vendetta Against Chandrababu Naidu</title>
                                    <description><![CDATA[<p>TENALI, Sept. 9, 2026: MLC Alapati Rajendra Prasad accused the previous YSRCP government of undermining democracy by arresting former Chief Minister N. Chandrababu Naidu without adequate evidence and keeping him in jail for 53 days. He made the remarks at a “Nijam Gelichindi” programme organised at the TDP constituency office in Tenali to mark the day of Naidu’s arrest.</p>
<p>Rajendra Prasad, who is also the TDP in-charge for the Tenali constituency and a former minister, said Chandrababu Naidu had worked for development and public welfare during his tenure as chief minister. TDP leaders and workers lit candles at the programme</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>TENALI, Sept. 9, 2026: MLC Alapati Rajendra Prasad accused the previous YSRCP government of undermining democracy by arresting former Chief Minister N. Chandrababu Naidu without adequate evidence and keeping him in jail for 53 days. He made the remarks at a “Nijam Gelichindi” programme organised at the TDP constituency office in Tenali to mark the day of Naidu’s arrest.</p>
<p>Rajendra Prasad, who is also the TDP in-charge for the Tenali constituency and a former minister, said Chandrababu Naidu had worked for development and public welfare during his tenure as chief minister. TDP leaders and workers lit candles at the programme</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1890/0189-3010051</link>
                <guid>https://www.journalistfile.com/article/1890/0189-3010051</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 22:54:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2026-09/whatsapp-image-2026-09-09-at-9.47.45-pm.jpeg"                         length="184871"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ</title>
                                    <description><![CDATA[<p><br /><strong>తెనాలి : </strong>విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు.</p>
<p>దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి గృహాల్లోని విద్యార్థులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మలేరియా సబ్‌యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి సంయుక్తంగా పాల్గొన్నారు. హాస్టల్ వార్డెన్లు పి. చింతయ్య, సుజాత, ప్రిన్సిపల్ డాక్టర్ బండి విజయ కుమార్, రజని, అశోక్ కుమార్, ప్రమోదిని, నిరీక్షణరావు, మరియదాసు తదితరుల సహకారాన్ని అభినందించారు.</p>
<p>కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ నవీద్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><br /><strong>తెనాలి : </strong>విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు.</p>
<p>దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి గృహాల్లోని విద్యార్థులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మలేరియా సబ్‌యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి సంయుక్తంగా పాల్గొన్నారు. హాస్టల్ వార్డెన్లు పి. చింతయ్య, సుజాత, ప్రిన్సిపల్ డాక్టర్ బండి విజయ కుమార్, రజని, అశోక్ కుమార్, ప్రమోదిని, నిరీక్షణరావు, మరియదాసు తదితరుల సహకారాన్ని అభినందించారు.</p>
<p>కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ నవీద్,</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1322/018963</link>
                <guid>https://www.journalistfile.com/article/1322/018963</guid>
                <pubDate>Wed, 14 May 2025 07:52:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-13-at-17.31.33.jpeg"                         length="115422"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన</title>
                                    <description><![CDATA[<p>తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) :  వైశాఖ పౌర్ణమి ప్రాధాన్యతా క్రమంలో షిరిడి సాయిబాబా వారికి భక్తజన సందోహం నడుమ  విశేషంగా లక్ష మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాపదంలో తొలి సాయి మందిరంగా పరిడవిల్లుతున్న, బోస్ రోడ్ లోని సాయి మందిరంలో బాబా వారికి సోమవారం ప్రత్యేక పూజలు అనంతరం లక్ష మల్లెల సేవ కన్నుల పండుగ నిర్వహించారు. విశేషంగా మహిళ భక్తులు లక్ష మల్లెల అర్చన సేవలో తరించారు. కార్యక్రమం ప్రాధాన్యతను మందిర అర్చక స్వామి మీడియాకు వివరించారు. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న సాయి మందిరంలో, నిర్వహించిన లక్ష మల్లెల అర్చన పూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను మందిర ట్రస్టు అధ్యక్షులు నన్నపనేని బాల దుర్గాప్రసాద్, కార్యదర్శి పరుచూరి కృష్ణ కుమార్ తదితర సభ్యులు పర్యవేక్షించగా, చంద్రమౌళి ఘనాపాటి వారి శిష్యబృందం పది ఆవృతములుగా నిర్వహించినేపధ్యంలొలక్ష మల్లెల అర్చన ప్రాధాన్యతను సంతరించుకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) :  వైశాఖ పౌర్ణమి ప్రాధాన్యతా క్రమంలో షిరిడి సాయిబాబా వారికి భక్తజన సందోహం నడుమ  విశేషంగా లక్ష మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాపదంలో తొలి సాయి మందిరంగా పరిడవిల్లుతున్న, బోస్ రోడ్ లోని సాయి మందిరంలో బాబా వారికి సోమవారం ప్రత్యేక పూజలు అనంతరం లక్ష మల్లెల సేవ కన్నుల పండుగ నిర్వహించారు. విశేషంగా మహిళ భక్తులు లక్ష మల్లెల అర్చన సేవలో తరించారు. కార్యక్రమం ప్రాధాన్యతను మందిర అర్చక స్వామి మీడియాకు వివరించారు. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న సాయి మందిరంలో, నిర్వహించిన లక్ష మల్లెల అర్చన పూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను మందిర ట్రస్టు అధ్యక్షులు నన్నపనేని బాల దుర్గాప్రసాద్, కార్యదర్శి పరుచూరి కృష్ణ కుమార్ తదితర సభ్యులు పర్యవేక్షించగా, చంద్రమౌళి ఘనాపాటి వారి శిష్యబృందం పది ఆవృతములుగా నిర్వహించినేపధ్యంలొలక్ష మల్లెల అర్చన ప్రాధాన్యతను సంతరించుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1280/018926</link>
                <guid>https://www.journalistfile.com/article/1280/018926</guid>
                <pubDate>Mon, 12 May 2025 23:15:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2025-05/whatsapp-image-2025-05-12-at-21.39.06.jpeg"                         length="348806"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Guntur SP Calls for United Action Against Substance Abuse</title>
                                    <description><![CDATA[<div class="flex max-w-full flex-col flex-grow">
<div class="min-h-8 text-message flex w-full flex-col items-end gap-2 whitespace-normal break-words text-start [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose w-full break-words dark:prose-invert light">
<p><em>Andhra Pradesh, GUNTUR ( Journalist File ):</em> Guntur Superintendent of Police (SP) Satish Kumar has called for unified efforts to create a drug-free society, emphasizing the critical role of parents and teachers in guiding the younger generation. Speaking at a parents-teachers meet held on Saturday across all government schools in Andhra Pradesh, SP Satish Kumar addressed the pressing issue of substance abuse among the youth.</p>
<p>At the event held at Koganti Sivayya Municipal High School under the Tenali Town-III Police Station limits, SP Kumar participated in an awareness program titled <em>“Say No to Drugs, Bro.”</em> He stressed the importance of</p></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<div class="flex max-w-full flex-col flex-grow">
<div class="min-h-8 text-message flex w-full flex-col items-end gap-2 whitespace-normal break-words text-start [.text-message+&amp;]:mt-5">
<div class="flex w-full flex-col gap-1 empty:hidden first:pt-[3px]">
<div class="markdown prose w-full break-words dark:prose-invert light">
<p><em>Andhra Pradesh, GUNTUR ( Journalist File ):</em> Guntur Superintendent of Police (SP) Satish Kumar has called for unified efforts to create a drug-free society, emphasizing the critical role of parents and teachers in guiding the younger generation. Speaking at a parents-teachers meet held on Saturday across all government schools in Andhra Pradesh, SP Satish Kumar addressed the pressing issue of substance abuse among the youth.</p>
<p>At the event held at Koganti Sivayya Municipal High School under the Tenali Town-III Police Station limits, SP Kumar participated in an awareness program titled <em>“Say No to Drugs, Bro.”</em> He stressed the importance of</p></div></div></div></div>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/1184/0112140</link>
                <guid>https://www.journalistfile.com/article/1184/0112140</guid>
                <pubDate>Sat, 07 Dec 2024 16:04:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-12/whatsapp-image-2024-12-07-at-15.41.03.jpeg"                         length="182162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> వాలంటీర్లు అత్యుత్సాహం</title>
                                    <description><![CDATA[<p>తెనాలి  ప్రతినిధి( జర్నలిస్ట్ ఫైల్): ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రవర్తనా నియమావళిని లెక్కచేయకుండా  తెనాలి మండలలం లోని కటివరానికి చెందిన కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.</p>
<p>గ్రామ సచివాలయం రెండవ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహం కనపరుస్తూ జగన్ మోహన్ రెడ్డి యొక్క సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన వీడియోలను మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు .ఈ విషయంపై గ్రామానికి సంబంధించిన ఒకరు తెనాలి సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.</p>
<p>ఈ విషయంపై మండల పరిపాలనాధికారి తో పాటు గ్రామ పంచాయతీ కార్యానిర్వహణ అధికారి కూడా వాలంటీర్ల  అత్యుత్సాహంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలు చెందుతున్నారు. వైకాపా ప్రచారంలో వాలంటీర్లు సచివాలయాల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి ఇలా ప్రచారం చేయడం ఏమిటని గ్రామానికి చెందిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు.</p>
<p>మేము సిద్ధమే అంటూ గ్రామ స్థాయిలో వాలంటీర్లు చేస్తున్న ఎన్నికల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>తెనాలి  ప్రతినిధి( జర్నలిస్ట్ ఫైల్): ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రవర్తనా నియమావళిని లెక్కచేయకుండా  తెనాలి మండలలం లోని కటివరానికి చెందిన కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.</p>
<p>గ్రామ సచివాలయం రెండవ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహం కనపరుస్తూ జగన్ మోహన్ రెడ్డి యొక్క సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన వీడియోలను మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు .ఈ విషయంపై గ్రామానికి సంబంధించిన ఒకరు తెనాలి సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.</p>
<p>ఈ విషయంపై మండల పరిపాలనాధికారి తో పాటు గ్రామ పంచాయతీ కార్యానిర్వహణ అధికారి కూడా వాలంటీర్ల  అత్యుత్సాహంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలు చెందుతున్నారు. వైకాపా ప్రచారంలో వాలంటీర్లు సచివాలయాల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి ఇలా ప్రచారం చేయడం ఏమిటని గ్రామానికి చెందిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు.</p>
<p>మేము సిద్ధమే అంటూ గ్రామ స్థాయిలో వాలంటీర్లు చేస్తున్న ఎన్నికల</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/309/0189935</link>
                <guid>https://www.journalistfile.com/article/309/0189935</guid>
                <pubDate>Wed, 20 Mar 2024 21:05:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/whatsapp-image-2024-03-20-at-18.07.12%281%29.jpeg"                         length="101404"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంక్షేమం, అభివృద్ధి టీడీపీ-జనసేనతోనే సాధ్యం : పెమ్మసాని, నాదెండ్ల</title>
                                    <description><![CDATA[<p>తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్) మార్చి 14 : ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రాభివృద్ధి  తెలుగుదేశం జనసేన  కూటమితోనే సాధ్యమని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం, జనసేన అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, తెలుగుదేశం తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. . పట్నంలోని నాలుగు మరియు ఐదు వార్డులలో పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి  డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ , తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పాదయాత్ర నిర్వహించి  ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.</p>
<p>ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ప్రజా సంక్షేమంతో పాటు యువత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పని చేస్తున్నాయని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలను  వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేశాయని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్య అభివృద్ధి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్) మార్చి 14 : ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రాభివృద్ధి  తెలుగుదేశం జనసేన  కూటమితోనే సాధ్యమని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం, జనసేన అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, తెలుగుదేశం తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. . పట్నంలోని నాలుగు మరియు ఐదు వార్డులలో పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి  డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ , తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పాదయాత్ర నిర్వహించి  ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.</p>
<p>ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ప్రజా సంక్షేమంతో పాటు యువత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పని చేస్తున్నాయని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలను  వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేశాయని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్య అభివృద్ధి</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/210/018946</link>
                <guid>https://www.journalistfile.com/article/210/018946</guid>
                <pubDate>Thu, 14 Mar 2024 17:08:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/whatsapp-image-2024-03-14-at-16.23.50.jpeg"                         length="172573"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గడపగడపకు సంక్షేమం పేరుతో మోసం!</title>
                                    <description><![CDATA[<p>తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్): వైయస్సార్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరుతో అర్హులైన అర్హులైన లబ్ధిదారులకు ఈ ఐదువేల పాలనలో మీ కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమం ఇది అంటూ  లబ్ధిదారులకు  వాలంటీర్లు అందజేస్తున్న గడపగడపకు సంక్షేమం  పత్రాలను చూసి లబ్ధిదారులు కంగుతిన్నారు.     ఈ వారం రోజులలో తెనాలి నియోజవర్గంలోనీ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని లబ్ధిదారులకు గడపగడపకు సంక్షేమం పేరుతో మీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చిన లబ్ది ఇది అంటూ వాలంటీర్లు పత్రాలను అందజేస్తున్నారు. వాలంటీర్లు పంపిణీ చేస్తున్న గడపగడపకు సంక్షేమ పత్రాల లోని తప్పూలను చూసిన లబ్ధిదారులు తమకు ఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చారని అదేవిధంగా అమ్మ ఒడి మరియు సున్నా వడ్డీ ఒక్కసారి అందించి రెండు మూడు సార్లు అందించినట్లు గాను పత్రాల్లో నమోదు చేసి ఉండటాన్ని గమనించిన లబ్ధిదారులు వాలంటీర్లను ప్రశ్నించడంతో ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి లో వాలంటీర్లు ఎక్కువమంది ఉన్నారు. మరి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్): వైయస్సార్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరుతో అర్హులైన అర్హులైన లబ్ధిదారులకు ఈ ఐదువేల పాలనలో మీ కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమం ఇది అంటూ  లబ్ధిదారులకు  వాలంటీర్లు అందజేస్తున్న గడపగడపకు సంక్షేమం  పత్రాలను చూసి లబ్ధిదారులు కంగుతిన్నారు.     ఈ వారం రోజులలో తెనాలి నియోజవర్గంలోనీ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని లబ్ధిదారులకు గడపగడపకు సంక్షేమం పేరుతో మీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చిన లబ్ది ఇది అంటూ వాలంటీర్లు పత్రాలను అందజేస్తున్నారు. వాలంటీర్లు పంపిణీ చేస్తున్న గడపగడపకు సంక్షేమ పత్రాల లోని తప్పూలను చూసిన లబ్ధిదారులు తమకు ఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చారని అదేవిధంగా అమ్మ ఒడి మరియు సున్నా వడ్డీ ఒక్కసారి అందించి రెండు మూడు సార్లు అందించినట్లు గాను పత్రాల్లో నమోదు చేసి ఉండటాన్ని గమనించిన లబ్ధిదారులు వాలంటీర్లను ప్రశ్నించడంతో ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి లో వాలంటీర్లు ఎక్కువమంది ఉన్నారు. మరి</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/208/018944</link>
                <guid>https://www.journalistfile.com/article/208/018944</guid>
                <pubDate>Thu, 14 Mar 2024 15:37:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/gadapa-gadapaku.jpg"                         length="11774"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనాడు గుండె పోటు... నేడు నరబలి  </title>
                                    <description><![CDATA[<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 13 : తెనాలికి చెందిన గీతాంజలి మృతి చెందిన ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్ వల్ల తనకు మేలు జరిగిందని గీతాంజలి చెప్పడంతో ఆమెను విపక్షాలు టార్గెట్ చేశాయని, ట్రోలింగ్ భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. </p>
<p>  </p>
<p>అందుకు బదులుగా టీడీపీ ఓ వీడియో ను నేడు విడుదల చేసింది . ఘటన స్థలం వద్ద కొందరి వాయిస్ లతో కూడిన ఆ వీడియోలో… “ఆమెను ఇద్దరు తోసేశారంట” అని ఓ వ్యక్తి చెప్పడం గమనించవచ్చు.</p>
<p>తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అసలు, సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అంటూ లోకేశ్ విమర్శించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 13 : తెనాలికి చెందిన గీతాంజలి మృతి చెందిన ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్ వల్ల తనకు మేలు జరిగిందని గీతాంజలి చెప్పడంతో ఆమెను విపక్షాలు టార్గెట్ చేశాయని, ట్రోలింగ్ భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. </p>
<p>  </p>
<p>అందుకు బదులుగా టీడీపీ ఓ వీడియో ను నేడు విడుదల చేసింది . ఘటన స్థలం వద్ద కొందరి వాయిస్ లతో కూడిన ఆ వీడియోలో… “ఆమెను ఇద్దరు తోసేశారంట” అని ఓ వ్యక్తి చెప్పడం గమనించవచ్చు.</p>
<p>తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అసలు, సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అంటూ లోకేశ్ విమర్శించారు.</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/182/018920</link>
                <guid>https://www.journalistfile.com/article/182/018920</guid>
                <pubDate>Wed, 13 Mar 2024 12:09:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/nara-lokesh.png"                         length="287787"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అవినీతి రహిత సమాజ స్థాపన జై భారత్ పార్టీ లక్ష్యం </title>
                                    <description><![CDATA[<p><br />తెనాలి పతినిధి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 12 : తెనాలి బాలాజీ రావు పేటలో ఏర్పాటుచేసిన జై భారత్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా జయభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ వచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ నాయకులు ఘనంగా సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి తాండవిస్తుందని అవినీతి రహిత సమాజ స్థాపన నేటి యువతతోనే సాధ్యపడుతుందని యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు విద్యావేత్తలు మేధావులు రాజకీయాల్లో వారి  సేవలధారాణి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆ దిశగా ప్రతి ఒక్కరు మంచి నాయకులను  పాలకులుగా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు కార్యక్రమంలో  జై భారత్ పార్టీ నాయకులు ఎస్ కే భాష , రోశయ్య ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p><br />తెనాలి పతినిధి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 12 : తెనాలి బాలాజీ రావు పేటలో ఏర్పాటుచేసిన జై భారత్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా జయభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ వచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ నాయకులు ఘనంగా సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి తాండవిస్తుందని అవినీతి రహిత సమాజ స్థాపన నేటి యువతతోనే సాధ్యపడుతుందని యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు విద్యావేత్తలు మేధావులు రాజకీయాల్లో వారి  సేవలధారాణి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆ దిశగా ప్రతి ఒక్కరు మంచి నాయకులను  పాలకులుగా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు కార్యక్రమంలో  జై భారత్ పార్టీ నాయకులు ఎస్ కే భాష , రోశయ్య ,</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/177/018915</link>
                <guid>https://www.journalistfile.com/article/177/018915</guid>
                <pubDate>Tue, 12 Mar 2024 22:27:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/whatsapp-image-2024-03-12-at-22.16.47.jpeg"                         length="1174721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు</title>
                                    <description><![CDATA[<p>తెనాలి ప్రతినిధి( జర్నలిస్ట్  ఫైల్) మార్చి 12: టిడిపి ,జనసేన, బిజెపి ,ఉమ్మడి అభ్యర్థి పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పట్నంలోని 3,38 వార్డుల్లో తెలుగు జన చైతన్య పాదయాత్ర  నిర్వహిస్తూ ఇంటి ఇంటి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, ఈ పాలనకు  రానున్న ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలుకుతారని ఆయన తెలియజేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో  ఏ ఒక్క వర్గం వారు సంతోషంగా లేరని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఆలోచించి వారి ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తెంపాలని మనోహర్  ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>తెనాలి ప్రతినిధి( జర్నలిస్ట్  ఫైల్) మార్చి 12: టిడిపి ,జనసేన, బిజెపి ,ఉమ్మడి అభ్యర్థి పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పట్నంలోని 3,38 వార్డుల్లో తెలుగు జన చైతన్య పాదయాత్ర  నిర్వహిస్తూ ఇంటి ఇంటి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, ఈ పాలనకు  రానున్న ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలుకుతారని ఆయన తెలియజేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో  ఏ ఒక్క వర్గం వారు సంతోషంగా లేరని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఆలోచించి వారి ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తెంపాలని మనోహర్  ఈ</p>...]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/175/018913</link>
                <guid>https://www.journalistfile.com/article/175/018913</guid>
                <pubDate>Tue, 12 Mar 2024 20:46:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/whatsapp-image-2024-03-12-at-20.11.05.jpeg"                         length="76573"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్ </title>
                                    <description><![CDATA[<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 12 :: తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<p>అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 12 :: తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.journalistfile.com/article/170/01898</link>
                <guid>https://www.journalistfile.com/article/170/01898</guid>
                <pubDate>Tue, 12 Mar 2024 19:04:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.journalistfile.com/media/2024-03/whatsapp-image-2024-03-12-at-18.43.54.jpeg"                         length="316631"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist File Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        