chilakaluripet
Andhra Pradesh 

AP Government announces schedule for ward delimitation in 39 urban local bodies

AP Government announces schedule for ward delimitation in 39 urban local bodies AMARAVATI, September 4: The Andhra Pradesh Government has announced a schedule for completing the process of ward delimitation in 39 Urban Local Bodies (ULBs) and municipal corporations across the State. The Municipal Administration and Urban Development Department has fixed different...
Read More...
Andhra Pradesh 

విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం విస్తృత తనిఖీలు

విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం విస్తృత తనిఖీలు చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) :  విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం మరియు ఆపరేషన్ విభాగం సంయుక్తంగా చిలకలూరిపేట రూరల్ సెక్షన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీలు సీఆర్‌డీఏ పర్యవేక్షక ఇంజనీరు పి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చొరవ తీసుకొని, ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్  వెంకటేశ్వరరావు (డిపీఈ) మరియు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్ వై...
Read More...
Andhra Pradesh 

జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి

జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) : సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరి పేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "సీఎం జగన్ ప్రచారంపై ఈసీ తక్షణం నిషేధం విధించాలి. అబద్ధాలతో విపక్షాలపై ఆయన బురద చల్లుతున్నారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా...
Read More...
Andhra Pradesh 

గెలిచినా.. బాబుకు గండమే !?

గెలిచినా.. బాబుకు గండమే !? మొన్న ఆదివారం చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన  ప్రజాగళం సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి చేసిన ప్రసంగం టీడీపీ , జనసేన పార్టీలకు ఏ మేర ప్రయోజనం చేకూర్చిందో తెలీదు కానీ, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు మాత్రం అమితమైన ఆనందం ఇస్తోంది.  తమ బీజేపీ పార్టీకి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి వరించనున్నట్లుగా ... తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఏపీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నట్లుగా పరోక్ష సందేశం ప్రధాని మోడీ అందించారని, ఆయన ప్రసంగంలో గూడార్ధం అదేనని  బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం. తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు. మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వస్తే చంద్రబాబే  సీఎం అని టీడీపీ శ్రేణులతో పాటు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గట్టిగా ఫిక్స్ అయిపోయిన తరుణంలో... ప్రజాగళంలో సభలో  'ఎన్డీఏ  ముఖమంత్రి ' అని నరేంద్ర మోడీ  ప్రస్తావన చేయడంతో టీడీపీ , జనసేన నేతలు అయోమయానికి గురవుతున్నారు.
Read More...
Andhra Pradesh 

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం చిలకలూరిపేట: రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన 'ప్రజాగళం' సభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి..

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి.. చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 :  ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. “ఐదు కోట్ల తెలుగు...
Read More...
Andhra Pradesh 

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి చిలకలూరిపేట( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభకు పెద్ద ఎత్తున...
Read More...
Andhra Pradesh 

సజ్జల సెటిల్మెంట్లతో వైసీపీకి నిధులు

సజ్జల సెటిల్మెంట్లతో వైసీపీకి నిధులు అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్)  :పైరవీలు, సెటిల్మెంట్లతో డబ్బులు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చడానికే సజ్జల రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి రూ.వెయ్యి కోట్లు సజ్జల వసూలు చేశారన్నారు. చిలకలూరిపేట ఇన్ఛార్జ్ గా రాజేశ్ నాయుడిని నియమించడానికి...
Read More...
Andhra Pradesh 

చిలకలూరిపేటలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి సభకు భూమిపూజ

చిలకలూరిపేటలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి సభకు భూమిపూజ చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 13 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరానికి రాజకీయపార్టీలు సన్నద్దం అవుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు అన్ని పార్టీలు త‌మ ప్ర‌చారాల‌ను మొద‌లుపెట్టాయి. వైసీపీ సిద్ధం సభలతోసిద్ధ‌మ‌వ్వ‌గా, టీడీపీ-జ‌న‌సేన యుద్ధ‌మంటూ మొద‌లుపెట్టాయి. తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ-జ‌న‌సేన కూట‌మీ త‌మ తొలిస‌భ‌కు స‌న్నాహం చేస్తుంది. ఇందుకు గాను...
Read More...