Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Stop Looting Fuel Buyers: Kishan Reddy Slams Telangana's Sky High VAT
Published On
By Journalist File Desk
HYDERABAD — Union Minister for Coal and Mines G. Kishan Reddy on Saturday launched a sharp attack on the Telangana state government, demanding an immediate reduction in Value Added Tax on petrol and diesel — pointing out that Telangana levies... Telangana Doctors Unite: Group-1 Officers Have No Place in Our Hospitals
Published On
By Journalist File Desk
HYDERABAD — Two of Telangana's most prominent government doctors' associations have come out in strong opposition to a state government proposal that would place Group-1 administrative officers in charge of teaching hospitals — warning that the move would undermine the... KTR Fires at CM: Sack Ponguleti, Stop Shielding Corruption
Published On
By Journalist File Desk
HYDERABAD — Bharat Rashtra Samithi working president K.T. Rama Rao on Saturday launched a scathing attack on the Telangana government, demanding the immediate dismissal of Minister Ponguleti Srinivas Reddy over what he described as a brazen family scam — and... Revanth Reddy Scores Four Goals, Wins Man of the Match at Legislators Sports Meet
Published On
By Journalist File Desk
HYDERABAD — Forget the assembly floor. Forget the heated debates, the political point-scoring, and the relentless grind of governance.
On Saturday, Telangana's legislators traded their suits for sports kits — and LB Stadium has never seen anything quite like it.... ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిఆర్ఎస్ దే అధికారం: హరీష్ రావు
Published On
By Journalist File Desk
మాజీ సిఎం కెసిఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. మెదక్ నర్సాపూర్ లో హరీష్ రావు పర్యటించారు. నర్సాపూర్ సబ్ స్టేషన్లో లాగ్ బుక్కులను పరిశీలిస్తే రైతులకు 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని... నెలరోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే
Published On
By Journalist File Desk
రాబోయే నెల రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్ లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా గెలుపొందిన బీజేపీ... 2029 ఎన్నకల్లో పోటీకి సిద్ధం : జాగృతి జనం బాటలో కవిత
Published On
By Journalist File Desk
తాను తెలంగాణ ప్రజల బాణాన్ని, తనను ఎవరూ ఆపరేట్ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. భువనగిరి వివేరా హోటల్ లో మీడియాతో మాట్లాడారు. 2029 ఎన్నికల్లో తప్పకుండా బరిలో ఉంటామని ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణం చెప్పలేదని తెలిపారు. బీఆర్ఎస్లో జరిగిన
ట్రిపుల్... గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
Published On
By Journalist File Desk
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది.
మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని, ఆ రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని టిజిపిఎస్సి ఆదేశించింది. రీవాల్యుయేషన్ సాధ్యం కానట్లయితే మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.... కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
Published On
By Journalist File Desk
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వెనుకబాటుకు కాంగ్రెస్, టిడిపి కారణమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రజలు సిఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో 12 సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.
జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన కెటిఆర్, “మేము పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం. ఇంకా 10 శాతం పనులు ముగిస్తే... తెలంగాణ తలసరి ఆదాయ రాష్ట్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Published On
By Journalist File Desk
"డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించినట్లుగా, దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి వ్యక్తి సగటు ఆదాయం రూ. 3.87 లక్షలతో నమోదయిందని తెలిపారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఘనత సాధించబడింది. మొదటి క్వార్టర్లోనే రాష్ట్ర ప్రాధాన్య రంగ రుణాల లక్ష్యాల్లో 33.64% సాధన గర్వకారణం. రైతులు, మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మరింత రుణ సహాయం అందించాలి అని డిప్యూటీ సీఎం సూచించారు. హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇది రాష్ట్రానికి మౌలిక వసతులు అందించుతుందని పేర్కొన్నారు. ఈ వార్షిక ప్రాజెక్టుల్లో సిడి రేషియో 126.50%గా నమోదయింది. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందున, ఒక్కో ఇంటికి ఐదు లక్షల రుణాలను బ్యాంకులు అందించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం హైహ్లైట్ చేశార కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దుష్ప్రచారం చేసే కాంగ్రెస్: కెటిఆర్ మండిపాటు
Published On
By Journalist File Desk
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారానే వాడుకుంటూ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నవారే, ఇప్పుడు అదే నీటిని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నేతలతో కలిసి మీడియా... పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది
Published On
By Journalist File Desk
పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. శిథిలాల నుంచి అధికారులు తాజాగా మిగిలిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను గుర్తించారు. వారిలో ఇద్దరు బీహార్కు చెందినవారు కాగా, మరొకరు ఒడిశాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 36 మృతదేహాలను గుర్తించి, ... 
