Telangana
Telangana 

పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది

పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. శిథిలాల నుంచి అధికారులు తాజాగా మిగిలిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను గుర్తించారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందినవారు కాగా, మరొకరు ఒడిశాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 36 మృతదేహాలను గుర్తించి, ...
Read More...
Telangana 

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి హైదరాబాద్‌: వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి పని గంటలు 48 గంటల పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది. పని గంటలు పెరిగినపుడు అదనంగా ఓవర్‌టైం (ఓటీ)...
Read More...
Telangana 

సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం

సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం హైదరాబాద్‌లోని సున్నం చెరువు సమీపంలో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి హైడ్రా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరికాదని, చట్టబద్ధమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది. నీళ్లు వస్తున్నాయన్న కారణంతో నిర్మాణాలను కూల్చివేస్తే, హైదరాబాద్‌లో ఉన్న అనేక...
Read More...
Telangana 

మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై మావోయిస్టుల ఖండన

మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై మావోయిస్టుల ఖండన హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖ పంపినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖను మావోయిస్టులు ఖండించారు. జూలై 5న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సీపీఐ (మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్, ఆ లేఖను తమ పార్టీ జారీ చేయలేదని స్పష్టంగా తెలిపారు. జూన్ 26న వెలుగులోకి...
Read More...
Telangana 

పురాణ ప్రదేశంలో పవిత్ర సంగమానికి భక్తుల సమూహం

పురాణ ప్రదేశంలో పవిత్ర సంగమానికి భక్తుల సమూహం భూపాలపల్లి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వరం వద్ద ఈ నెల 15నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమం, అంతర్వాహిణగా సరస్వతి నది కలుస్తున్న కాళేశ్వరం ప్రాంతం పవిత్ర సంగమంగా మని కొలువుదలైంది. ఈ పుష్కర మహోత్సవాల...
Read More...
Telangana 

సొనాటా సాఫ్ట్‌వేర్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సొనాటా సాఫ్ట్‌వేర్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌ ప్రపంచ స్థాయిలోని గ్లోబల్ కెప్టివ్ సెంటర్లకు (జీసీసీ) హబ్‌గా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నానక్‌రాంగూడలో సోనాటా సాఫ్ట్‌వేర్‌ సంస్థ కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా...
Read More...
Telangana 

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల – టాపర్లు అబ్బాయిలే..!

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల – టాపర్లు అబ్బాయిలే..! హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్‌సెట్–2025 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది పరీక్షలు రాయగా 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో 81,198 మంది హాజరవగా,...
Read More...
Telangana 

"ఆరు నెలల జైలు సరిపోదా?"

హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుండగానే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ బలోపేతమే తన లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె... “సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతా” అని స్పష్టం...
Read More...
Telangana 

హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో వాచ్‌మెన్ హత్య

హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో వాచ్‌మెన్ హత్య హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : నగరంలోని కెపిహెచ్‌బి కాలనీలో ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. సర్దార్‌పటేల్‌నగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను గంజాయి మత్తులో ఉన్న ముఠా సభ్యులు ఇనుపరాడ్డుతో పొడిచి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వెంకటరమణ (వయస్సు 45) ఆ ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు....
Read More...
Telangana 

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్ హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్‌కు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత నివాసితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ప్రభుత్వానికి...
Read More...
Telangana 

Allu Arjun Granted Interim Bail in Sandhya Theatre Stampede Case

Allu Arjun Granted Interim Bail in Sandhya Theatre Stampede Case Hyderabad ( Journalist File ) : Actor and National Award recipient Allu Arjun was granted interim bail by the Telangana High Court on Friday after dramatic developments in the Sandhya Theatre stampede case. Earlier in the day, Arjun was arrested...
Read More...
Telangana 

CM Revanth Reddy Comments on Allu Arjun's Arrest, Stresses Rule of Law

CM Revanth Reddy Comments on Allu Arjun's Arrest, Stresses Rule of Law Hyderabad ( Journalist File ) : Telangana Chief Minister Revanth Reddy has reacted to the arrest of actor Allu Arjun in connection with the stampede at Sandhya Theatre, RTC Crossroads, during the Pushpa 2 benefit show on December 4. Speaking...
Read More...