Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
Published On
By Journalist File Desk
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది.
మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని, ఆ రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని టిజిపిఎస్సి ఆదేశించింది. రీవాల్యుయేషన్ సాధ్యం కానట్లయితే మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.... కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
Published On
By Journalist File Desk
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వెనుకబాటుకు కాంగ్రెస్, టిడిపి కారణమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రజలు సిఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో 12 సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.
జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన కెటిఆర్, “మేము పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం. ఇంకా 10 శాతం పనులు ముగిస్తే... తెలంగాణ తలసరి ఆదాయ రాష్ట్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Published On
By Journalist File Desk
"డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించినట్లుగా, దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి వ్యక్తి సగటు ఆదాయం రూ. 3.87 లక్షలతో నమోదయిందని తెలిపారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఘనత సాధించబడింది. మొదటి క్వార్టర్లోనే రాష్ట్ర ప్రాధాన్య రంగ రుణాల లక్ష్యాల్లో 33.64% సాధన గర్వకారణం. రైతులు, మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మరింత రుణ సహాయం అందించాలి అని డిప్యూటీ సీఎం సూచించారు. హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇది రాష్ట్రానికి మౌలిక వసతులు అందించుతుందని పేర్కొన్నారు. ఈ వార్షిక ప్రాజెక్టుల్లో సిడి రేషియో 126.50%గా నమోదయింది. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందున, ఒక్కో ఇంటికి ఐదు లక్షల రుణాలను బ్యాంకులు అందించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం హైహ్లైట్ చేశార కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దుష్ప్రచారం చేసే కాంగ్రెస్: కెటిఆర్ మండిపాటు
Published On
By Journalist File Desk
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారానే వాడుకుంటూ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నవారే, ఇప్పుడు అదే నీటిని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నేతలతో కలిసి మీడియా... పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది
Published On
By Journalist File Desk
పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. శిథిలాల నుంచి అధికారులు తాజాగా మిగిలిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను గుర్తించారు. వారిలో ఇద్దరు బీహార్కు చెందినవారు కాగా, మరొకరు ఒడిశాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 36 మృతదేహాలను గుర్తించి, ... తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి
Published On
By Journalist File Desk
హైదరాబాద్: వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి పని గంటలు 48 గంటల పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది.
పని గంటలు పెరిగినపుడు అదనంగా ఓవర్టైం (ఓటీ)... సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం
Published On
By Journalist File Desk
హైదరాబాద్లోని సున్నం చెరువు సమీపంలో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి హైడ్రా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరికాదని, చట్టబద్ధమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది. నీళ్లు వస్తున్నాయన్న కారణంతో నిర్మాణాలను కూల్చివేస్తే, హైదరాబాద్లో ఉన్న అనేక... మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై మావోయిస్టుల ఖండన
Published On
By Journalist File Desk
హైదరాబాద్: తెలంగాణ మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖ పంపినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖను మావోయిస్టులు ఖండించారు. జూలై 5న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సీపీఐ (మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్, ఆ లేఖను తమ పార్టీ జారీ చేయలేదని స్పష్టంగా తెలిపారు. జూన్ 26న వెలుగులోకి... పురాణ ప్రదేశంలో పవిత్ర సంగమానికి భక్తుల సమూహం
Published On
By Journalist File Desk
భూపాలపల్లి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వరం వద్ద ఈ నెల 15నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమం, అంతర్వాహిణగా సరస్వతి నది కలుస్తున్న కాళేశ్వరం ప్రాంతం పవిత్ర సంగమంగా మని కొలువుదలైంది. ఈ పుష్కర మహోత్సవాల... సొనాటా సాఫ్ట్వేర్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలోని గ్లోబల్ కెప్టివ్ సెంటర్లకు (జీసీసీ) హబ్గా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నానక్రాంగూడలో సోనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా... ఎప్సెట్ ఫలితాలు విడుదల – టాపర్లు అబ్బాయిలే..!
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్–2025 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది పరీక్షలు రాయగా 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో 81,198 మంది హాజరవగా,... "ఆరు నెలల జైలు సరిపోదా?"
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుండగానే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బలోపేతమే తన లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె... “సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతా” అని స్పష్టం... 
