National
National 

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది మావోయిస్టు మృతి

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది మావోయిస్టు మృతి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కర్చోలి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక వారం రోజులలోనే సుమారు 20 మంది మావోయిస్టులను పోలీసులు హత మార్చారు. బీజాపూర్‌ ఎస్‌పి ఏ.వైష్ణవ్‌ తెలిపిన వివరాల ప్రకారం గంగలూరు...
Read More...
National 

సత్యం, ధర్మం ... శ్రీరాముడిని చూసి బీజేపీ నేర్చుకోవాలి

 సత్యం, ధర్మం ... శ్రీరాముడిని చూసి బీజేపీ నేర్చుకోవాలి న్యూడీల్లీ : రాముడు సత్యం, ధర్మం కోసం పోరాడినప్పుడు అతడి చేతిలో అధికారం లేదని, రావణుడితో యుద్ధంచేస్తున్నప్పుడు రథమైనా లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ అన్నారు. రామ భక్తులుగా చెప్పుకొనే నేటి అధికార పార్టీ నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తించేందుకు ఆయన జీవితమే ఉదాహరణ...
Read More...
National 

శరద్ పవార్ కుటుంబంలో బీజేపీ చిచ్చు

శరద్ పవార్ కుటుంబంలో బీజేపీ చిచ్చు పుణె: శరద్ పవార్ ను రాజకీయంగా అంతమొందించడమే లక్ష్యంగా బారామతిలో 'కుటుంబ పోరు' జరిగేలా భాజపా కుట్ర పన్నిందని సుప్రియా సూలేఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో  ఈ స్థానం నుంచి మరోసారి బరిలో దిగిన సుప్రియాపై.. ఆమె సోదరుడు అజిత్ పవార్ సతీమణి సునేత్ర పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె తనకు తల్లితో సమానమని,...
Read More...
National 

‘గాలి జనార్ధనరెడ్డి ’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి

‘గాలి జనార్ధనరెడ్డి ’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి బెంగళూరు: కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేసిన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమేష్ బాబు డిమాండ్‌ చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే గాలి జనార్ధనరెడ్డికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలన్నారు. రాజ్యాంగం 10 షెడ్యూలు ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ యూటీ...
Read More...
National 

కాంగ్రెస్‌కు ఐటీ విభాగం షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసు

కాంగ్రెస్‌కు ఐటీ విభాగం షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసు    న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్  పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం  శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది. తమపై ఐటీ విభాగం పన్ను మదింపు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని...
Read More...
National 

ఉపాధి’ కూలి పెంచిన కేంద్రం

ఉపాధి’ కూలి పెంచిన కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 10% పెంపు    న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్ ) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి రేట్లను సవరించారు. దీంతో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు వివిధ రాష్ట్రాలలో 4 శాతం నుంచి 10 శాతం వరకు కూలి రేట్లు పెరగనున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులో...
Read More...
National 

కేంద్ర ఎన్నికల సఘం  సంచలన నిర్ణయం

కేంద్ర ఎన్నికల సఘం  సంచలన నిర్ణయం ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ పోలీసు చీఫ్‌లపై వేటు న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 18 :  లోక్‌సభ ఎన్నికల  షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం  సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ పోలీసు చీఫ్‌లపై వేటు వేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్...
Read More...
National 

అరుణాచల్-సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు

అరుణాచల్-సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లోక్‌సభతోపాటే జూన్‌ 4న చేపట్టనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే.. వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కే ముగియనుంది. దీంతో జూన్ 4న బదులు.. జూన్ 2నే ఈ రాష్ట్రాల్లో కౌంటింగ్ చేపట్టి, మొత్తం...
Read More...
National 

ఓటర్ల కోసం కొత్త మొబైల్‌ యాప్‌ లాంచ్‌ చేసిన ఎన్నికల కమీషన్‌

ఓటర్ల కోసం కొత్త మొబైల్‌ యాప్‌ లాంచ్‌ చేసిన ఎన్నికల కమీషన్‌ హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 : దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు,...
Read More...
National 

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్..

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు...
Read More...
National 

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను నియమించారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రియను చేపట్టింది. కాగా ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి...
Read More...
National 

కాంగ్రెస్ కు నిధుల కొరత !

కాంగ్రెస్ కు నిధుల కొరత ! ప్రజలు విరాళాలు ఇచ్చిన డబ్బును ఉంచిన బ్యాంకు ఖాతాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్తంభింపజేసిందని, ఆదాయపు పన్ను శాఖ ఆ పార్టీకి భారీ జరిమానాలు విధించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కలిసికట్టుగా నిలబడి రానున్న...
Read More...