Andhra Pradesh
Andhra Pradesh 

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సమర్థంగా ప్రతినిధ్యం వహించే బాధ్యతాయుత పాత్రను ఆయన నిర్వర్తించాలని ఆకాంక్షించారు.ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు రామకృష్ణతో పాటు సంఘానికి చెందిన ఇతర సభ్యులు సోమవారం రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు

వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు -మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఘంటసాల శ్రీనివాసరావు గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : ఉద్యోగ సంఘ శక్తి గర్జనగా మారి, జయహో నినాదాలతో ఎన్జీవో హోం మార్మోగిన వేళ… ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్–నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్) గుంటూరు జిల్లా శాఖ ఎన్నికలు ఆదివారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ర్యాలీలు, సంబరాల...
Read More...
Andhra Pradesh 

బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు

బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు 13.8 లక్షల చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లల పోషకాహార లోపాలను నివారించేందుకు 13.80 లక్షల మంది చిన్నారుల పోషక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న ‘బాలామృతం’ పథకం ఇప్పుడు అధికారుల తీరు కారణంగా తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. అత్యంత...
Read More...
Andhra Pradesh 

ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం

ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వంటి ప్రజాహిత పథకానికి వ్యక్తిగతంగా 50 వేల రూపాయల విరాళం ప్రకటించడం ద్వారా ఏపీఎన్జీజీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా మాత్రమే కాకుండా, పేదల ఆకలి తీర్చే కార్యక్రమాల...
Read More...
Andhra Pradesh 

'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు

'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పూర్తి స్ప‌ష్ట‌త ఉంది... ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం  కొత్త ఏడాదిలో నూత‌నుత్తేజంతో ప‌నిచేద్దాం ఏపీ ఎన్‌జీజీవో నేత‌ల‌తో, ఏపీ జేఏసీ  నేతలతో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి(జర్నలిస్ట్ ఫైల్) : కొత్త ఏడాదిలో మరింత నూతనుత్తేజంతో, సమష్టి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
Read More...
Andhra Pradesh 

ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 

ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు  అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలతో ఇటీవల జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ జీఓలు విడుదల చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రెవిన్యూ, ఆర్టీసీ ఇయు, కోఆపరేటివ్,...
Read More...
Andhra Pradesh 

స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి

స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి అమరావతిిి(జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం భవిష్యత్తులో మరింత విజయవంతం కావాలంటే మహిళా ప్రయాణీకులపై విధిస్తున్న గుర్తింపు కార్డు నిబంధనలను తొలగించాలని ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఈ మేరకు లేఖ అందజేశారు....
Read More...
Andhra Pradesh 

నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు !

నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు ! ఏపీ సచివాలయంలో బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లోనే ఉంది! పదోన్నతుల కల నిజం కావాలంటే... బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులందరూ ఒకే త్రాటిపైకి వచ్చి నేటి ఎన్నికల్లో కలిసికట్టుగా ఓటేయకపోతే ఇక ఎప్పటికీ అవకాశం లేదు. సంవత్సరాలుగా సక్రమమైన ప్రమోషన్లను అడ్డగించుకుపోయే అక్రమాలు, అన్యాయాలను ఎదుర్కొన్న మన బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల ఆత్మగౌరవానికి ఇప్పుడు సరిహద్దు దాటే...
Read More...
Andhra Pradesh 

ఏపీ ఎస్ఆర్ఎంలో వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఏపీ ఎస్ఆర్ఎంలో వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - కోలాహలంగా మారిన విశ్వవిద్యాలయ ప్రాంగణం అమరావతి(జర్నలిస్ట్ ఫైల్) : ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 300 మందికి పైగా పూర్వ విద్యార్థులు సమావేశానికి హాజరు కావడంతో వర్సిటీ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉత్సాహభరిత వాతావరణంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ సమ్మేళనాన్ని...
Read More...
Andhra Pradesh 

కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చండి

కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చండి కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయండి సూక్ష్మ నీటి సాగు విస్తరణకు రూ.695 కోట్లు కేటాయించండి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరిన సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పలు వినతులు రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలు వివరించిన సీఎం అమరావతి, డిసెంబర్ 25: వ్యవసాయం-అనుబంధ...
Read More...
Andhra Pradesh 

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ డిసెంబర్ 28న మరోసారి భేటీ.. కేబినెట్ దృష్టికి ప్రతిపాదనలు అమరావతి : రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా  ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను వినియోగించాలని భావిస్తున్నట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా...
Read More...
Andhra Pradesh 

త్వరలోనే సినిమా టికెట్ రేట్లకు ఒకే జీవో ఉండేలా నిర్ణయం : మంత్రి కందుల దుర్గేష్

త్వరలోనే సినిమా టికెట్ రేట్లకు ఒకే జీవో ఉండేలా నిర్ణయం : మంత్రి కందుల దుర్గేష్ సామాన్యులకు భారం లేకుండా, సినీ పరిశ్రమకు మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయం అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, అన్ని సినిమాలకు వర్తించేలా ఒకే సమగ్ర జీవోను తీసుకురావాలని భావిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన సినిమా టికెట్ ధరల హేతుబద్దీకరణ కమిటీ సమీక్షా...
Read More...