Andhra Pradesh
Andhra Pradesh 

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గురువారం రాయచోటిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం...
Read More...
Andhra Pradesh 

పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు

పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్ ) : రానున్న ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నూరి ఫాతిమా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విడదల రజిని, గుంటూరు ఎంపీగా కిలారి రోశయ్య గెలుపు నల్లేరుపై నడకేనని ప్రభుత్వ విప్, గుంటూరు నగర  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ   అధ్యక్షులు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ రావు  చేశారు. ఈ...
Read More...
Andhra Pradesh 

టీడీపీని చావుదెబ్బ తీయండి

టీడీపీని చావుదెబ్బ తీయండి గుంటూరు (  జర్నలిస్ట్ ఫైల్ ) :  కరణాల ఉసురు తీసి, అర్చకులను అవహేళన చేసి, ధూప దీప నైవేద్యాలకు దూరంగా అనేక ఆలయాలను పాడుబెట్టడమే కాకుండా మరెన్నో దేవాలయాలను కూల్చి, సదావర్తితో సహా అనేక సత్రాలు, ఆలయ భూములను అన్యాక్రాంతం చేసి, అన్ని రంగాలలో బ్రాహ్మణ జాతిని అణగదొక్కిన తెలుగుదేశం పార్టీకి తిరుగులేని గుణపాఠం...
Read More...
Andhra Pradesh 

పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి

పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి మరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, స్వల్ప మార్పులు చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఈసీకి...
Read More...
Andhra Pradesh 

జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి

జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) : సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరి పేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "సీఎం జగన్ ప్రచారంపై ఈసీ తక్షణం నిషేధం విధించాలి. అబద్ధాలతో విపక్షాలపై ఆయన బురద చల్లుతున్నారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా...
Read More...
Andhra Pradesh 

' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో

' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ )  : ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా జగన్‌ కోసం 'సిద్ధం' పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...
Read More...
Andhra Pradesh 

పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?

పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా? పశ్చిమ గోదావరి,  పాలకొల్లు ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాలకొల్లు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ కు 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 190 పోలింగ్ కేంద్రాలుండగా పలుచోట్ల భవనాల శ్లాబ్లు పెచ్చులూడుతున్నాయి. పోలింగ్...
Read More...
Andhra Pradesh 

మేడే స్పూర్తి - కార్మిక పక్షపాతి - సీఎం జగన్

మేడే స్పూర్తి - కార్మిక పక్షపాతి - సీఎం జగన్ పశ్చిమలో మోగుతున్న ప్రభాత ప్రచార భేరి   గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : పేదల పక్షాన నిలబడి పెత్తందారులపై ఒంటి చేత్తో పోరాడుతూ.. మేడే స్పూర్తితో.. పూర్తి కార్మిక వర్గ దృక్పథంతో.. ముందుకు సాగిన ఏకైక ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గుర్తింపు పొందినట్లు ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Read More...
Andhra Pradesh 

జగనన్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు

జగనన్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ అభ్యర్థులకు విజయ సోపానాలు - ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి  పశ్చిమలో కొనసాగుతున్న ప్రభాత ప్రచారం         గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : జగనన్న చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయ సోపానాలని ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ                                               ఈ...
Read More...
Andhra Pradesh 

కార్మికుల హక్కుల సాధనకు ఐక్యత అవసరం.

కార్మికుల హక్కుల సాధనకు ఐక్యత అవసరం.    గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రపంచ కార్మికులారా ఐక్యం కాండంటూ నినదించిన రోజు ప్రపంచ స్థాయి కార్మికులు హక్కులు సాధించిన రోజు మేడే అని, ఉద్యమం జరిగే రోజుల్లో రోజుకు 14 గంటల పని దినాలు ఉన్నాయని మన దేశంలో  భారతరత్న  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనిమిది గంటల పని...
Read More...
Andhra Pradesh 

కరణం హరికృష్ణ సస్పెన్షన్ ను  ఎత్తివేయాలి 

కరణం హరికృష్ణ సస్పెన్షన్ ను  ఎత్తివేయాలి    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : తన అభిప్రాయం చెప్పినందుకు  ఫోర్టో చైర్మన్, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరణం హరికృష్ణ ను సస్పెండ్ చేయడం సరికాదని, వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఫోర్టో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ అంకాల కొండయ్య, ముఖ్య సలహాదారులు గాండ్లపర్తి శివానందరెడ్డి, మీడియా కన్వీనర్ గరికపాటి కరణం...
Read More...
Andhra Pradesh 

జగనన్న ప్రచార సభలు - జనం తండోపతండాలు

జగనన్న ప్రచార సభలు - జనం తండోపతండాలు పొన్నూరులో పోటెత్తిన ప్రజలు ఓటమి భయంతో కూటమి కుదేలు - ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి  వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మందపాటి శేషగిరిరావు నియామకంపై హర్షం మందపాటి నాయకత్వంలో గుంటూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ మందపాటికి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి రానున్నవి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రాత్మక...
Read More...