Sports
Sports 

BCCI | వాయిదా పడిన బంగ్లాదేశ్ టూర్‌..! 2026 సెప్టెంబర్‌కి తొలగిన వన్డే సిరీస్‌

BCCI | వాయిదా పడిన బంగ్లాదేశ్ టూర్‌..! 2026 సెప్టెంబర్‌కి తొలగిన వన్డే సిరీస్‌    భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ వాయిదా పడింది. 2026 ఆగస్టులో జరగాల్సిన ఈ సిరీస్‌ను బీసీసీఐ మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంయుక్తంగా 2026 సెప్టెంబర్‌కు వాయిదా వేశాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కేంద్రం అనుమతితో ఆటకు బ్రేక్! వాస్తవానికి ఈ సిరీస్‌...
Read More...
Sports 

రూ.26 లక్షలకే సంజూ శాంసన్‌! KCL వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన స్టార్ బ్యాటర్

రూ.26 లక్షలకే సంజూ శాంసన్‌! KCL వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన స్టార్ బ్యాటర్ కేరళ క్రికెట్ లీగ్‌ (KCL) కోసం నిర్వహించిన తాజా వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు అతడిని రూ.26.80 లక్షలకు దక్కించుకుంది. కేవలం రాష్ట్ర స్థాయి టోర్నీలో ఇంత భారీ ధర పలకడం విశేషం. ఐపీఎల్ ఫెయిల్యూర్ తర్వాత... KCLలో సంజూ సంచలనం ఇండియన్...
Read More...
Sports 

2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీల ఆడటం అనుమానమే: సునీల్ గవాస్కర్

2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీల ఆడటం అనుమానమే: సునీల్ గవాస్కర్ 2027 వన్డే వరల్డ్ కప్‌ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల క్రికెట్ ప్రయాణం కొనసాగుతుందా అనే విషయంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గవాస్కర్ – "ఆ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ 2027లో పాల్గొంటారా అన్నది డౌట్‌గానే ఉంది" అని పేర్కొన్నారు....
Read More...
Sports 

డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2025: ఆసీస్‌ జట్టు ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2025: ఆసీస్‌ జట్టు ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా మెల్బోర్న్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ – 2025 కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం తమ తుది జట్టును ప్రకటించింది. లార్డ్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో తలపడనున్న ఈ మెగా ఫైనల్‌కు ఆసీస్‌ 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. డబ్ల్యూటీసీ లీగ్‌ దశలో దక్షిణాఫ్రికా 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44...
Read More...
Sports 

బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు

బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు   టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే తన తొలి వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ ధామ్‌కు భార్య అనుష్క శర్మతో కలిసి వెళ్లిన కోహ్లీ, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువు వారికి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. కోహ్లీ-అనుష్క...
Read More...
Sports 

ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం

ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం ముంబై: భారత క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా కోహ్లీ కూడా వైట్ జెర్సీని విడిచి పెట్టాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద సవాలుగా...
Read More...
Sports 

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ ముంబై: భారత క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ షాకింగ్ వార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణయం అభిమానులను కలచివేసింది. ఇకపై వైట్ జెర్సీలో తమ అభిమాన క్రికెటర్‌ని చూడలేమని భావించిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ...
Read More...
Sports 

విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై

విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా తన టెస్టు ప్రయాణానికి తెరదించారు. సోమవారం సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి ఈ విష‌యాన్ని అభిమానులతో పంచుకున్నారు. భారత్ తరఫున 14 ఏళ్లపాటు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని కోహ్లీ...
Read More...
Sports 

భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు

భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్షిపణి దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించిన తర్వాత, ఆటగాళ్లను చార్టర్ విమానంలో దుబాయ్‌కు తరలించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత్ క్షిపణి...
Read More...
Sports 

ఐపిఎల్ 2025: బిసిసిఐ తిరిగి ప్రారంభానికి సిద్ధం

ఐపిఎల్ 2025: బిసిసిఐ తిరిగి ప్రారంభానికి సిద్ధం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025, ఇప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ప్రారంభించే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు బిసిసిఐ (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కొత్త ఆదేశాలు ఇచ్చింది. బిసిసిఐ ఆదేశాలు ఈ కొత్త ఆదేశాల ప్రకారం,...
Read More...
Sports 

Gukesh Creates History as Youngest FIDE World Chess Champion

Gukesh Creates History as Youngest FIDE World Chess Champion Sports Desk (Journalist File): Dommaraju Gukesh has made history by becoming the youngest-ever FIDE World Chess Champion at the age of 18. Gukesh clinched the coveted title after defeating reigning champion Ding Liren of China in the final match...
Read More...
Sports 

Australia Thrashes India by 10 Wickets to Level Series 1-1

Australia Thrashes India by 10 Wickets to Level Series 1-1 Adelaide: Australia secured a commanding 10-wicket victory over India in the second Test, leveling the five-match series 1-1. After a stunning performance in the first Test, India struggled in both batting and bowling in the second day-night encounter, which ended...
Read More...