narendra modi
Andhra Pradesh 

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దేశ ప్రగతి, అభివృద్ధి ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన భూ సర్వే/రీ సర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండో రోజు జాతీయ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన...
Read More...
Telangana 

JP Nadda Criticizes Congress for Deceiving Telangana, Emphasizes BJP as the Solution

JP Nadda Criticizes Congress for Deceiving Telangana, Emphasizes BJP as the Solution Telangana, Hyderabad ( Journalist File ) : BJP National President JP Nadda has asserted that the only way for Telangana to see meaningful change is through the Bharatiya Janata Party (BJP). Speaking at a public rally organized by the BJP...
Read More...
Telangana 

దోచుకుంటే... మూసేస్తాం : ఇది మోడీ గ్యారంటీ

దోచుకుంటే... మూసేస్తాం : ఇది మోడీ గ్యారంటీ జగిత్యాల ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 18 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ...
Read More...
National 

దక్షిణ భారత్ పై బీజేపీ ఫోకస్

దక్షిణ భారత్ పై బీజేపీ ఫోకస్ పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 14 : 2024 లోక్ సభ ఎన్నికల్లో ( parliament elections 2024 ) దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవాలన్నది బీజేపీ ( Bharatiya janata party ) టార్గెట్‌. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ( Loksabha) 400 సీట్లు గెలవాలంటే మాటలా.. అందుకే...
Read More...
Andhra Pradesh 

చిలకలూరిపేటలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి సభకు భూమిపూజ

చిలకలూరిపేటలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి సభకు భూమిపూజ చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 13 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరానికి రాజకీయపార్టీలు సన్నద్దం అవుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు అన్ని పార్టీలు త‌మ ప్ర‌చారాల‌ను మొద‌లుపెట్టాయి. వైసీపీ సిద్ధం సభలతోసిద్ధ‌మ‌వ్వ‌గా, టీడీపీ-జ‌న‌సేన యుద్ధ‌మంటూ మొద‌లుపెట్టాయి. తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ-జ‌న‌సేన కూట‌మీ త‌మ తొలిస‌భ‌కు స‌న్నాహం చేస్తుంది. ఇందుకు గాను...
Read More...