welfare schemes
Andhra Pradesh 

BJP Fires Up Campaign Trail in Aranmula

BJP Fires Up Campaign Trail in Aranmula Aranmula (Keralam), April 2, 2026: With the Aranmula Assembly constituency bypolls drawing closer, the National Democratic Alliance (NDA) has sharply stepped up its electoral campaign, banking on a slate of populist welfare promises under its 'Vikasit Keralam Vision 2026' manifesto...
Read More...
Andhra Pradesh 

NGGOS Association Welcomes New Guntur District Collector C.M. Sai Kanth Varma

NGGOS Association Welcomes New Guntur District Collector C.M. Sai Kanth Varma Guntur, April 2, 2026: The Andhra Pradesh Non-Gazetted Government Officers (NGGOS) Association extended a warm welcome to C.M. Sai Kanth Varma, the newly appointed Collector of Guntur District, in a courtesy meeting held at the Collectorate. District JAC Chairman and...
Read More...
Andhra Pradesh 

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం రెవిన్యూభవన్‌లో జరిగిన రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ & కాంట్రాక్టు డ్రైవర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన...
Read More...

డీఏ ఇస్తున్నాం... ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ కూడా...

డీఏ ఇస్తున్నాం... ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ కూడా... దివాళీ కానుకగా డీఏ ప్రకటించిన సీఎం — నవంబరు 1న ఖాతాల్లో జమ పోలీసులకి రూ.210 కోట్లు — 60 రోజుల్లో హెల్త్ సిస్టం స్ట్రీమ్‌లైన్ ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం చైల్డ్ కేర్ లీవ్స్...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి -కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు....
Read More...
Andhra Pradesh 

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల •    దర్మవరం, కాకినాడలలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు •    ఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట -    వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) :భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖ ను పటిష్ట పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని...
Read More...
Andhra Pradesh 

మారుమూల ప్రాంతంలో మాన‌వీయ వెలుగులు

మారుమూల ప్రాంతంలో మాన‌వీయ వెలుగులు సీఎంఆర్ఎఫ్ త‌ర‌ఫున 130 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 2 కోట్లకు పైగా ఆర్థిక సాయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు చొర‌వే ఇందుకు కీల‌కం బాధితుల కళ్ల‌ల్లో వెలుగులు..అచ్చెన్న కృషి ఫ‌లితంతోనే సానుకూలత‌లు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ త‌ర‌ఫున రెండు కోట్ల పైగా నిధులు అంద‌జేత మాన‌వ‌త‌కు నిద‌ర్శ‌నం..ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు చేయూతే తార్కాణం...
Read More...
Andhra Pradesh 

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో యువత భవితకు చేయూత అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంతమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల కాలంలోనే...
Read More...
Andhra Pradesh 

కూటమి కుట్రలు బద్ధలు కొడదాం

కూటమి కుట్రలు బద్ధలు కొడదాం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : దేశంలోనే క్రైస్తవులను అన్ని రంగాలలో బలోపేతం చేయాలని సంకల్పించిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ కొనియాడారు. ఆ సంకల్పం ఆయన సీఎంగా ఉంటేనే సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రి చేసే దిశలో క్రైస్తవులంతా...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది....
Read More...
Telangana 

Telangana to Unveil Green Energy-Focused Power Policy

Telangana to Unveil Green Energy-Focused Power Policy Telangana, Hyderabad ( Journalist File ): Telangana Deputy Chief Minister Bhatti Vikramarka announced that the state government would soon unveil a new power policy, with a focus on solar, wind, and hydrogen energy production. Speaking at a press conference...
Read More...