BJP Guntur
Andhra Pradesh 

రైతు లేనిదే రాజకీయం లేదు

రైతు లేనిదే రాజకీయం లేదు ప్రతి గ్రామ పంచాయతీకి కిసాన్ మోర్చా కమిటీలు – చిగురుపాటి కుమార్ స్వామి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రైతు లేనిదే రాజకీయమే ఉండదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి స్పష్టం చేశారు. గుంటూరులోని బిజెపి జిల్లా కార్యాలయంలో సోమవారం జోనల్ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
Andhra Pradesh 

గుంటూరులో పాంగి రాజారావుకు ఘన స్వాగతం

గుంటూరులో పాంగి రాజారావుకు ఘన స్వాగతం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు తొలిసారి గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేశారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాంగి రాజారావు మాట్లాడుతూ – ఎస్టీ నాయకులను గుర్తించి బీజేపీలోకి చేర్చి...
Read More...