Pensioners Welfare
Andhra Pradesh 

25 మందితొ సిబిఐ సి పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం

25 మందితొ సిబిఐ సి పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం గుంటూరు( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ కస్టమ్స్ ( సిబిఐసి ), ఆంధ్రప్రదేశ్ యూనిట్ 25 మందితొ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గురువారం గుంటూరు రింగ్ రోడ్ లోని కస్టమ్స్, జిఎస్టీ అప్పీల్స్ కార్యాలయంలో పెన్షనర్ల సంఘం రాష్ట్రస్థాయి ఎన్నిక మరియు సర్వసభ్య...
Read More...
Andhra Pradesh 

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : “జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి, చివరి దశలో మాకు కనీస న్యాయం చేయండి” ... ఇదే పెన్షనర్ల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, జెఎసి చైర్మన్ చిహెచ్ పురుషోత్తమ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసి తమ ఆవేదనను...
Read More...