AP Government
Andhra Pradesh 

ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్

ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్   గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఖాజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గురువారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో రాష్ట్ర ఖాజీల విస్తృత సమావేశం నిర్వహించారు. ఏపీ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఎస్ఎం షరీఫ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్
Read More...
Andhra Pradesh 

భూవివాదాలను భూవిశ్వాసంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ

భూవివాదాలను భూవిశ్వాసంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : భూ వివాదాల సమస్యల నుంచి ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా భూ రికార్డుల రీసర్వే మరియు డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతంగా కొనసాగిస్తోంది. 2027 నాటికి ఈ పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖకు చెందిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని...
Read More...
Andhra Pradesh 

సీఎం గారూ.. వెటరన్ జర్నలిస్టుల పట్ల కరుణ చూపండి: సీనియర్ జర్నలిస్ట్ బాబు బహదూర్ వినతి

సీఎం గారూ.. వెటరన్ జర్నలిస్టుల పట్ల కరుణ చూపండి: సీనియర్ జర్నలిస్ట్ బాబు బహదూర్ వినతి అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : వెటరన్ జర్నలిస్టులు... జీవితాంతం ప్రజల సమస్యలకూ, ప్రభుత్వ పాలనకూ మధ్య వారధిలా నిలిచి సేవలు అందించిన వారు. అలాంటి కలం యోధులు తమ జీవిత చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని కోరుతూ సీనియర్ జర్నలిస్టు బాబు బహదూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ వినతి చేశారు....
Read More...
Andhra Pradesh 

సొంతూరులో పరిశ్రమలు పెట్టండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

సొంతూరులో పరిశ్రమలు పెట్టండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రొద్దంలో 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి పూజ  ఎంఎస్ఎంఈ పార్కులతో ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్త   ఇదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత  అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు  జగన్ హయాంలో పారిశ్రామికంగా కుంటుపడిన ఏపీ  : మంత్రి సవిత పెనుకొండ ( జర్నలిస్ట్ ఫైల్ )...
Read More...
Andhra Pradesh 

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ ఏడాది రూ.1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యం అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు    ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి  : రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల...
Read More...
Andhra Pradesh 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు...
Read More...
Andhra Pradesh 

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో పనిచేస్తున్న ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తమ అసోసియేషన్ పక్షాన కోరగా విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ్ రామరాజు సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల...
Read More...
Andhra Pradesh 

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు!

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు! అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో 117 జీవోను రద్దు చేసే క్రమంలో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చవద్దని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, ఎస్.చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వంలో 117 జీ.వో ద్వారా 3,4,5 తరగతులను కిలోమీటర్ పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం...
Read More...
Andhra Pradesh 

Minister Parthasarathi Commits to Pothole-Free Roads

Minister Parthasarathi Commits to Pothole-Free Roads Minister Assures Timely Completion of Infrastructure Projects with ₹20 Crore Allocation Nuzividu (Journalist File): Andhra Pradesh Minister for Housing, Information, and Public Relations, Kolusu. Parthasarathi, has pledged to enhance the welfare of the underprivileged and promote state development, emphasizing the...
Read More...
Andhra Pradesh 

State Government Opens NCERT Opportunities for Municipal Teachers

State Government Opens NCERT Opportunities for Municipal Teachers Amaravati (Journalist File): The state government has announced that municipal teachers will now have the opportunity to apply for positions at the National Council of Educational Research and Training (NCERT). This decision comes after previous notifications indicated that only government...
Read More...
Andhra Pradesh 

ఏపీలో జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామకం

ఏపీలో జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామకం       అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఏపీలోని జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్‌, విజయనగరం జిల్లా జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వంగలపూడి అనిత, ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా సత్యకుమార్‌ యాదవ్‌, కృష్ణా...
Read More...
Andhra Pradesh 

గిరిజనులకూ వైన్ షాపులు కేటాయించాలి..!

గిరిజనులకూ వైన్ షాపులు కేటాయించాలి..! ఆదివాసీ మేధావుల వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి.మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ )  :యువగళం పాదయాత్రలో  ఇచ్చిన మాటకు కట్టుబడి వైన్ షాపులు కేటాయింపులో 10 శాతం కల్లు గీత వృత్తిదారులకు రిజర్వేషన్ ఏర్పాటుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్న నారా లోకేష్ ని ఆదివాసీ మేధావుల వేదిక బృందం అభినందించింది.గిరిజనులు తమ సంస్కృతిలో భాగంగా చావుపుట్టుకలు,పండుగలు,జాతరలు...
Read More...