AP Government
Andhra Pradesh 

Demographic Time Bomb Ticking in AP, Minister Satyakumar Yadav Warns

Demographic Time Bomb Ticking in AP, Minister Satyakumar Yadav Warns Amaravati: Andhra Pradesh Health Minister Satyakumar Yadav on Monday sounded a sharp warning over the state's sharply declining fertility rate, calling it a new kind of population time bomb that could trigger severe economic and social consequences if left unaddressed....
Read More...
Andhra Pradesh 

Vetukoori AVS Suryanarayana Raju Leads New Child Rights Panel in Andhra

Vetukoori AVS Suryanarayana Raju Leads New Child Rights Panel in Andhra New Chairperson, Members Assume Charge of Andhra Pradesh State Commission for Protection of Child Rights Vijayawada: Vetukoori AVS Suryanarayana Raju assumed charge as the new Chairperson of the Andhra Pradesh State Commission for Protection of Child Rights (APSCPCR) on Monday,...
Read More...
Andhra Pradesh 

BJP Sounds Alarm Over Andhra's Vanishing Temple Lands

BJP Sounds Alarm Over Andhra's Vanishing Temple Lands Vijayawada: The Andhra Pradesh unit of the Bharatiya Janata Party on Monday served notice on the state government to take immediate action to protect Hindu temple lands from encroachment, restore dilapidated shrines, and ensure that temple revenues are channelled back...
Read More...
Andhra Pradesh 

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ? -ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో...
Read More...
Andhra Pradesh 

ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?

ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా? -లెక్కల జమాల్ రెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం...
Read More...
Andhra Pradesh 

పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం

 పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం   పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా సిపిఎస్ విధానం లోకి వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్...
Read More...
Andhra Pradesh 

మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం

మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై  గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 10 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ను ఏర్పాటు చేయడం పట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ,...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి -కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు....
Read More...
Andhra Pradesh 

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట !

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట ! అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు  రావాల్సిన బకాయిలు కోసం ఎదురు చూస్తూనే చనిపోతున్నారు వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది కాదు  ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 'ఏపీ జేఏసీ అమరావతి' డిమాండ్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాజకీయ అధికారం మారినా, ప్రభుత్వ...
Read More...
Andhra Pradesh 

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల •    దర్మవరం, కాకినాడలలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు •    ఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట -    వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) :భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖ ను పటిష్ట పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని...
Read More...
Andhra Pradesh 

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపిటిఎఫ్ ప్రాతినిధ్యం మేరకు మెగా డీఎస్సీ- 2025 నూతన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల ఎంపికను వెబ్ ఆప్షన్స్ ద్వారా కాకుండా రాష్ట్రంలోని ఎస్జీటీలందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, ఎస్.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  !

ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  ! ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం...
Read More...