Naveen Patil
Andhra Pradesh 

ఈ నెల 10 తేదీనుండి బోధనేతర పనులు బహిష్కరణ

ఈ నెల 10 తేదీనుండి బోధనేతర పనులు బహిష్కరణ -కర్నూలు జిల్లా ఫ్యాప్టో కర్నూలు ( జర్నలిస్ట్ ఫైల్ ):  రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం ప్రకారం అక్టోబర్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బోధనేతర మరియు విద్యాశక్తి కార్యక్రమాలను ఉపాధ్యాయులు బహిష్కరించనున్నారు. కర్నూలు జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యాధికారి...
Read More...