Student Empowerment
Andhra Pradesh 

అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన

అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన - విద్యార్థుల ఏకైక లక్ష్యం కావాలన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) :  "విద్యార్థులు ముందు చదువుకోవాలి.. విద్య ద్వారానే ఎవరి జీవన స్థితిగతుల్లో అయినా సమూల మార్పు వస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.. అదే సమయంలో చదువుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలపై ఎలుగెత్తి పోరాడాలి..  అప్పుడే అందరికీ విద్య అందుబాటులోకి వచ్చి సమాజంలో పేదరికపు...
Read More...
Andhra Pradesh 

ఎస్ఆర్ఎంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభం

ఎస్ఆర్ఎంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్)  ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతనంగా ఎన్ సీ సీ యూనిట్ ప్రారంభించారు. తెనాలి కేంద్రంగా ఉన్న 22వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై వర్సిటీ ప్రాంగణంలో యూనిట్ ను ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్...
Read More...