Student Meeting
Andhra Pradesh 

అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన

అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన - విద్యార్థుల ఏకైక లక్ష్యం కావాలన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) :  "విద్యార్థులు ముందు చదువుకోవాలి.. విద్య ద్వారానే ఎవరి జీవన స్థితిగతుల్లో అయినా సమూల మార్పు వస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.. అదే సమయంలో చదువుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలపై ఎలుగెత్తి పోరాడాలి..  అప్పుడే అందరికీ విద్య అందుబాటులోకి వచ్చి సమాజంలో పేదరికపు...
Read More...