AIPTF
Andhra Pradesh 

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి 

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి  -“చలో ఢిల్లీ” ధర్నా కార్యక్రమానికి అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య పిలుపు న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్)  : దేశంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు మాత్రమే పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య “చలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించబోతోంది....
Read More...