employees
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Amaravati Bill a moment of pride for Andhra people : NGGO Association
Published On
By Journalist File Desk
Vijayawada, April 2: The Andhra Pradesh NGGO Association has described the passage of the Bill in Parliament granting statutory recognition to Amaravati as the permanent capital of the State as a moment of pride for all Telugu people.
Addressing a... నేటి యువతకు అబ్దుల్ కలాం ఆదర్శం
Published On
By Journalist File Desk
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ):-యువత అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడిచి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఏఎన్యూ ఇంచార్జి విసి ఆచార్య కె. గంగాధరరావు పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మంగళవారం విశ్వవిద్యాలయంలోని కలాం విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ జీవితంలో అనుకున్న లక్ష్యాలు... దసరా కానుకగా ఎన్టీఆర్ వైద్య మిత్రలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
Published On
By Journalist File Desk
రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జిగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఆరోగ్య భీమా విధానములో మారుస్తున్నారని ఇప్పటికి ప్రభుత్వం టెండర్ల ఆహ్వానించడం జరిగింది ఈ విధానాన్న విధానం వల్ల 25 లక్షల వరకు కవర్ అవుతుందని రోగులకు న్యాయం జరుగుతుందని ఈ విధానం పట్ల ఎన్టీఆర్... ఏసీఈ యోబు మృతికి వర్సిటీ సంతాపం
Published On
By Journalist File Desk
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ): :ఆచార్య నాగార్జునవిశ్వవిద్యాలయంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి (ఏసిఇ) గా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన నంబూరు యోబుకు వర్సిటీ ఘన నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం పరిపాలన భవనంలో యోబుకు సంతాప సభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి తాత్కాలిక వీసీ ప్రొఫెసర్ కె.... పరిహారం అందని వరద బాధితుల ఖాతాల్లో నేడే డబ్బులు జమ..!
Published On
By Journalist File Desk
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు రేపు ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వరద బాధితుల్లో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు... నగరంపాలెం సీఐ యల్. వీరా నాయక్కు అభినందనలు
Published On
By Journalist File Desk
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు పట్టణంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా యల్. వీరా నాయక్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గుంటూరు జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.... ఆర్టీసీ ఉద్యోగులకు నిలుపుదల చేసిన అలవెన్సులు వెంటనే చెల్లించాలి
Published On
By Journalist File Desk
...ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. దామోదరరావు
వినుకొండ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీ పిటిడి( ఆర్టీసీ) లో ఉద్యోగులకు 11వ పిఆర్శీ అమలు తర్వాత నిలుపుదల చేసిన నైట్ అవుట్ అలవెన్సులను వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. దామోదరరావు డిమాండ్ చేశారు. బుధవారం వినుకొండ... 
