Nadendla Manohar
Andhra Pradesh 

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల...
Read More...
Andhra Pradesh 

నాదెండ్ల గెలిస్తే... టీడీపీ కి సమాధే

నాదెండ్ల గెలిస్తే... టీడీపీ కి సమాధే 'మన టీడీపీ..మన  ఆలపాటి... మన ఆత్మగౌరవం' కార్యక్రమానికి శ్రీకారం    టీడీపీ  అధిష్టానం మాటను కాదని స్థానిక క్యాడర్ కార్యాచరణ    పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం    పెద్దాయన ఆలపాటి రాజాతో ఉంటే కాసుల వర్షం, భవితకు భరోసా    పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : వెన్నుపోటును సహించేది లేదు. నాదెండ్ల మనోహర్...
Read More...
Andhra Pradesh 

సంక్షేమం, అభివృద్ధి టీడీపీ-జనసేనతోనే సాధ్యం : పెమ్మసాని, నాదెండ్ల

సంక్షేమం, అభివృద్ధి టీడీపీ-జనసేనతోనే సాధ్యం : పెమ్మసాని, నాదెండ్ల తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్) మార్చి 14 : ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రాభివృద్ధి  తెలుగుదేశం జనసేన  కూటమితోనే సాధ్యమని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం, జనసేన అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, తెలుగుదేశం తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. . పట్నంలోని నాలుగు మరియు ఐదు వార్డులలో పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి...
Read More...
Andhra Pradesh 

పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు

పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు తెనాలి ప్రతినిధి( జర్నలిస్ట్  ఫైల్) మార్చి 12: టిడిపి ,జనసేన, బిజెపి ,ఉమ్మడి అభ్యర్థి పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పట్నంలోని 3,38 వార్డుల్లో తెలుగు జన చైతన్య పాదయాత్ర  నిర్వహిస్తూ ఇంటి ఇంటి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం...
Read More...