లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించిన కాంగ్రెస్ పార్టీ

లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించిన కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ): 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోక్ సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీచేశారు. 


•  ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

•  నల్గొండ - ఉత్తమ కుమార్ రెడ్డి

•  కరీంనగర్ - పొన్నం ప్రభాకర్

•  పెద్దపల్లి - శ్రీధర్ బాబు

•  వరంగల్ - ప్రకాశ్ రెడ్డి

•  మహబూబాబాద్ - తుమ్మల నాగేశ్వరరావు

•  హైదరాబాద్ - ఒబేదుల్లా కొత్వాల్

•  సికింద్రాబాద్ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి

•  భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

•  నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు

• చేవెళ్ల - నరేందర్ రెడ్డి

• మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు

•  మెదక్ - కొండా సురేఖ

•  నిజామాబాద్ - సుదర్శన్ రెడ్డి

•  ఆదిలాబాద్ - సీతక్క

•  జహీరాబాద్ - దామోదర రాజనర్సింహ

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?