లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించిన కాంగ్రెస్ పార్టీ
On
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ): 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోక్ సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీచేశారు.
• ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
• నల్గొండ - ఉత్తమ కుమార్ రెడ్డి
• కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
• పెద్దపల్లి - శ్రీధర్ బాబు
• వరంగల్ - ప్రకాశ్ రెడ్డి
• మహబూబాబాద్ - తుమ్మల నాగేశ్వరరావు
• హైదరాబాద్ - ఒబేదుల్లా కొత్వాల్
• సికింద్రాబాద్ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
• భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
• నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు
• చేవెళ్ల - నరేందర్ రెడ్డి
• మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు
• మెదక్ - కొండా సురేఖ
• నిజామాబాద్ - సుదర్శన్ రెడ్డి
• ఆదిలాబాద్ - సీతక్క
• జహీరాబాద్ - దామోదర రాజనర్సింహ
About The Author
Related Posts
Latest News
పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
02 May 2024 20:11:12
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...