central government
Andhra Pradesh 

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు నగరంలోని ప్రతి ప్రాంతానికి త్రాగునీరు సమగ్రంగా అందించేందుకు చర్యలు చేపట్టామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్టేక్‌హోల్డర్ల సమావేశంలో డిపీఆర్‌పై సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. అమృత్‌ 2.0...
Read More...
Andhra Pradesh 

Kendriya Vidyalaya Sanctioned for Dhone

Kendriya Vidyalaya Sanctioned for Dhone Andhra Prasdesh, Nandyal ( Journalist File ) : Nandyal MP and Lok Sabha TDP Deputy Floor Leader Dr. Byreddy Shabari announced on Saturday that the Central Government has sanctioned a Kendriya Vidyalaya for Dhone town in Nandyal district. The school,...
Read More...
Andhra Pradesh 

తిరువూరు పట్టణంలో జోరందుకున్న బీజేపీ సభ్యత్వాలు

తిరువూరు పట్టణంలో జోరందుకున్న బీజేపీ సభ్యత్వాలు తిరువూర ( జర్నలిస్ట్ ఫైల్ ) : : తిరువూరు పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరందుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వ ప్రముఖ్ భోగవల్లి శ్రీధర్, జిల్లా ఇన్‌చార్జి నరసింగరావు, ఓబీసీ రాష్ట్ర నాయకులు పట్నాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2019లో తిరువూరు...
Read More...
Andhra Pradesh 

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎపి అభివృద్ధే లక్ష్యం    ఈనెల 21 నుండి ప్రజల నుండి సూచనలు,సలహాలు,అభిప్రాయాల సేకరణ అక్టోబరు 5వరకు మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు అక్టోబరు 5వరకు పాఠశాలల,కళాశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీలు సెప్టెంబరు 30 నాటికి మండల ప్రణాళికలు ఖరారు కావాలి    జిల్లా ప్రాధాన్య అంశాలు ఆధారంగా అక్టోబరు 15లోగా...
Read More...