Bharatiya janata party
Andhra Pradesh  National 

PM Modi Speaks, Aranmula BJP Listens — Together

PM Modi Speaks, Aranmula BJP Listens — Together One Voice, One Vision: BJP Aranmula Gathers Around PM Modi's Mann Ki Baat in a Moment of Unity ARANMULA, KERALAM — Sunday mornings have a certain quality to them — quieter, slower, reflective. And at the BJP Election Office in...
Read More...
Andhra Pradesh  National 

Kongad is Ready for Change: BJP's Night Campaign Sends Bold Message

Kongad is Ready for Change: BJP's Night Campaign Sends Bold Message BJP's Midnight March: Night Campaign Blazes Through Kongad as Party Eyes Historic Victory KONGAD, KERALA — The sun may have set over Kongad, but the campaign never stops. In a striking display of electoral determination that has set the constituency...
Read More...
Andhra Pradesh 

Fight Fake News, Spread Truth: BJP Arms Workers With Digital Skills

Fight Fake News, Spread Truth: BJP Arms Workers With Digital Skills BJP Trains Cadre on Digital Outreach: Social Media is Party's Most Powerful Weapon, Says Velagaleti Gangadhar GUNTUR — In a sign of the times, the Bharatiya Janata Party is no longer leaving its digital strategy to chance. At a structured...
Read More...
Andhra Pradesh 

బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు

బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు 28 సంవత్సరాల నిబద్ధతకు పార్టీ గుర్తింపు    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్):  28 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వెలగలేటి గంగాధర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజేపీ పార్టీకీ దశాబ్దాల తరబడి గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ భాజపా రాష్ట్ర పబ్లిసిటీ ,లిటరేచర్ ప్రముఖ్...
Read More...
Andhra Pradesh 

జనసేన పార్టీకి జెఎస్ఆర్ రాజీనామా

జనసేన పార్టీకి జెఎస్ఆర్ రాజీనామా మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ )  :జనసేన రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పదవి కి మరియు క్రియశీలా సభ్యత్వానికి రాజీనామా చేసిన జంజనం వెంకట సాంబశివరావు తన రాజీనామాని జనసేన నియోజకవర్గ ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు కి పంపినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.అయితే ఆయన రాజీనామాపై బిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలలో ఇమడలేక...
Read More...
Andhra Pradesh 

తిరువూరు పట్టణంలో జోరందుకున్న బీజేపీ సభ్యత్వాలు

తిరువూరు పట్టణంలో జోరందుకున్న బీజేపీ సభ్యత్వాలు తిరువూర ( జర్నలిస్ట్ ఫైల్ ) : : తిరువూరు పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరందుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వ ప్రముఖ్ భోగవల్లి శ్రీధర్, జిల్లా ఇన్‌చార్జి నరసింగరావు, ఓబీసీ రాష్ట్ర నాయకులు పట్నాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2019లో తిరువూరు...
Read More...
Andhra Pradesh 

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ కూడా ఆలోచించాలి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ కూడా ఆలోచించాలి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు రాజమండ్రి ( జర్నలిస్ట్ ఫైల్ ) : జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. 'వన్ నేషన్.. వన్ ఎలెక్షన్' కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని గుర్తు చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి సాధ్యం...
Read More...
Andhra Pradesh 

ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణం..!

ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణం..! పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియామకమయైన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ప్రమాణస్వీకారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం...
Read More...
Andhra Pradesh 

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు  లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన తరువాత, జనసేన పార్టీ ఆయనను తక్షణమే పార్టీ కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకుడు...
Read More...
National 

దక్షిణ భారత్ పై బీజేపీ ఫోకస్

దక్షిణ భారత్ పై బీజేపీ ఫోకస్ పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 14 : 2024 లోక్ సభ ఎన్నికల్లో ( parliament elections 2024 ) దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవాలన్నది బీజేపీ ( Bharatiya janata party ) టార్గెట్‌. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ( Loksabha) 400 సీట్లు గెలవాలంటే మాటలా.. అందుకే...
Read More...