Financial Assistance
Andhra Pradesh 

మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సహోద్యోగుల స్ఫూర్తిదాయక సాయం

మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సహోద్యోగుల స్ఫూర్తిదాయక సాయం గుంటూరు  ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు జిల్లా ఏఆర్ విభాగంలో 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జి. వీరయ్య అనారోగ్యంతో గత నెల 17వ తేదీన మృతి చెందాడు. ఈ విషాద సమయంలో తోటి బ్యాచ్‌మెట్లు ప్రదర్శించిన ఐక్యతా భావం, మానవతా విలువలు పలువురిని ఆకట్టుకున్నాయి. వీరయ్య కుటుంబానికి తమవంతు ఆర్థిక సాయంగా...
Read More...
Andhra Pradesh 

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ   దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005
Read More...