government initiative
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ...
Read More...
Andhra Pradesh 

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ తెనాలి : విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి...
Read More...