Guntur BJP
Andhra Pradesh 

రైతు లేనిదే రాజకీయం లేదు

రైతు లేనిదే రాజకీయం లేదు ప్రతి గ్రామ పంచాయతీకి కిసాన్ మోర్చా కమిటీలు – చిగురుపాటి కుమార్ స్వామి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రైతు లేనిదే రాజకీయమే ఉండదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి స్పష్టం చేశారు. గుంటూరులోని బిజెపి జిల్లా కార్యాలయంలో సోమవారం జోనల్ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
Andhra Pradesh 

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి...
Read More...