appta
Andhra Pradesh 

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి 

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి  -“చలో ఢిల్లీ” ధర్నా కార్యక్రమానికి అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య పిలుపు న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్)  : దేశంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు మాత్రమే పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య “చలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించబోతోంది....
Read More...
Andhra Pradesh 

జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక

జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలో ఇటీవల జీవో నెం.117కు ప్రత్యామ్నంగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జీవోల ప్రకారం ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని 1:30గా నిర్ణయించడంతో రాష్ట్రంలోని అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ...
Read More...
Andhra Pradesh 

ఆప్టా నూతన కార్యవర్గ ఎన్నిక 

ఆప్టా నూతన కార్యవర్గ ఎన్నిక  విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ): ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం  చిగురుపాటి శ్రీ కృష్ణవేణి  స్కూల్ ,పోరంకి లో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్.గణపతి రావు అధ్యక్షతన జరిగింది . ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆప్టా ప్రధాన భాద్యులు, కార్యవర్గ సభ్యులు హాజరై 2024 -2026కాలానికి...
Read More...