employee issues
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సమస్యల పరిష్కారిస్తాం: డైరెక్టర్ ఎమ్.శివప్రసాద్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సమస్యల పరిష్కారిస్తాం: డైరెక్టర్ ఎమ్.శివప్రసాద్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంచాలకులు ఎమ్. శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.   గ్రామ, వార్డు సచివాలయ జెఏసీ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించారు. ప్రభుత్వం ప్రభుత్వం...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) ఆర్టీసీ విలీనం అనంతరం పదోన్నతులు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిఏడిలో పెండింగులో ఉన్న జిఓను త్వరితగతిన అమలు చేయించేందుకు కృషి చేస్తానని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయం సోమవారం ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన...
Read More...