Pending Dues
Andhra Pradesh 

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట !

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట ! అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు  రావాల్సిన బకాయిలు కోసం ఎదురు చూస్తూనే చనిపోతున్నారు వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది కాదు  ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 'ఏపీ జేఏసీ అమరావతి' డిమాండ్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాజకీయ అధికారం మారినా, ప్రభుత్వ...
Read More...
Andhra Pradesh 

ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి

ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి పార్వతీపురం (జర్నలిస్ట్ ఫైల్) : అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పరిశీలకుడిగా హాజరైన ఏజీఎస్ గణపతి పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం ఎన్జీవో హోమ్‌లో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పి. కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సభ్య సంఘాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు

ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్     ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై  అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా నల్లపల్లి...
Read More...
Andhra Pradesh 

అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి - ఫ్యాప్టో కర్నూలు జిల్లా 

అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి - ఫ్యాప్టో కర్నూలు జిల్లా  రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు కాకి ప్రకాష్ రావు కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయుటకు సన్నాహక...
Read More...