AP CPS Employees Association
Andhra Pradesh 

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే సిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్‌టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆ...
Read More...