Andhra Pradesh Teachers
Andhra Pradesh 

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపిటిఎఫ్ ప్రాతినిధ్యం మేరకు మెగా డీఎస్సీ- 2025 నూతన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల ఎంపికను వెబ్ ఆప్షన్స్ ద్వారా కాకుండా రాష్ట్రంలోని ఎస్జీటీలందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, ఎస్.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ...
Read More...
Andhra Pradesh 

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా  బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్   విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుబాట” మహాధర్నా ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు? అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని...
Read More...