Employee Grievances
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ...
Read More...
Andhra Pradesh 

6 వేల మంది ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించండి

6 వేల మంది ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించండి రవాణా శాఖ మంత్రికి ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ విజ్ణప్తి అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఏపీ పిటిడి (ఆర్టీసి) విలీనం తర్వాత ఆరేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులు ఆలస్యం అవుతుండటంపై ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శుక్రవారం రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. సుమారు...
Read More...