Vijayadashami
Andhra Pradesh 

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయదశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1209 మంది డీఈవో పూల్ లాంగ్వేజ్ పండితులుకి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్గా ప్రమోషన్ ఇచ్చిన సిఎస్సి మెమో నం. 14 విడుదలైంది. దీనిపై తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం (టిఎన్ యుఎస్) హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గత ఆరు...
Read More...