Andhra Pradesh.
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి – నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు...
Read More...