women empowerment scheme
Andhra Pradesh 

ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ

ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జిఓను దీపావళి పండగలోగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య హెచ్చరించారు. ఆర్టీసీ విలీనానంతరం గత ఆరు సంవత్సరాలుగా అసిస్టెంట్ మెకానిక్ నుండి అసిస్టెంట్...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి -ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్       విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ సిబ్బందిపై ఆన్‌డ్యూటీ సమయంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్...
Read More...