education department demands
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి    నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిగి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ఆందోళనలను తీర్చడం అవసరమని వారు స్పష్టం...
Read More...