Welfare Department Monitoring
Andhra Pradesh 

బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియకు ఆదేశం గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రసారమైన కథనాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి వివరాలు ఆరా తీశారు. బీసీ బాలుర హాస్టల్ లో పదుల...
Read More...