IISc
Andhra Pradesh 

ఎస్ఆర్ఎంలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్

ఎస్ఆర్ఎంలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం మూడవ రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ జరిగింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ బలరామ్ పద్మనాభన్ ముఖ్య అతిధిగా హాజరై సదస్సును ప్రారంభించి రీసెర్చ్ స్కాటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.. పరిశోధనా రంగంలో అడుగు పెట్టిన...
Read More...