YS Jagan
Andhra Pradesh 

మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం

మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం "లీడర్ విత్ కేడర్" కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :  "ఇప్పటి వరకు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఈ స్థాయికి తేవడమే కాక పెద్ద ఎత్తున నా జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హదయపూర్వక ధన్యవాదాలు" అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన...
Read More...
Andhra Pradesh 

జగన్ పాలనంతా అవినీతి, అరాచకమయం

జగన్ పాలనంతా అవినీతి, అరాచకమయం గత ప్రభుత్వంలో పాలనే లేదు అంతా.. ప్రచార ఆర్భాటాలు, దోపిడీలకు నిలయం మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి మండిపాటు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తన సొంత పత్రిక...
Read More...
Andhra Pradesh 

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి నారా లోకేష్    మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి.  తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి...
Read More...
Andhra Pradesh 

విద్యార్థులకు శాపంగా జగన్ నిర్ణయాలు మంత్రి గుమ్మడి సంధ్యారాణి

విద్యార్థులకు శాపంగా జగన్ నిర్ణయాలు  మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పులివెందుల ఎమ్మెల్యే జగన్ పై విమర్శలు గుప్పించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ముఖ్యంగా విద్యాశాఖపై జగన్ తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయని ఆరోపించారు. వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిన ఘనత జగన్‌దేనని, టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన ఘనత కూడా జగన్‌కే చెందుతుందని...
Read More...
Andhra Pradesh 

పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికు ధన్యవాదాలు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి పాల్

పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికు ధన్యవాదాలు     ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి  పాల్ గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ): ఏపీసీసీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిలా రెడ్డి  తనను ఏపీసీసీ  ప్రధాన కార్యదర్శిగా  నియమించడం  పట్ల  సీనియర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు, సామాజిక  కార్యకర్త   గడ్డం పాల్ విజయ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మాజీ  మంత్రి, మాజీ  ఏపీసీసీ అధ్యక్షులు  డాక్టర్ సాకే శైలజానాథ్ తనను కాంగ్రెస్...
Read More...
Andhra Pradesh 

' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో

' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ )  : ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా జగన్‌ కోసం 'సిద్ధం' పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...
Read More...
Andhra Pradesh 

175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన..

175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, కడప స్థానిక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. మ్యానిఫెస్టోలో పొందుపర్చాల్సిన మరిన్ని అంశాలపై చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం...
Read More...
Andhra Pradesh 

యునెస్కోలో నాడు - నేడు పై చర్చ

యునెస్కోలో నాడు - నేడు పై చర్చ  అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 15  : ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు నేడుపై చర్చ జరిగింది....
Read More...
Andhra Pradesh 

జగన్ మామ చొరవ... ఆ బాలుడి గొంతు పలికింది

జగన్ మామ చొరవ... ఆ బాలుడి గొంతు పలికింది అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 15 : ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు...
Read More...
Andhra Pradesh 

ప్రజలారా.. మీరు ఎటువైపు ?

ప్రజలారా.. మీరు ఎటువైపు ? కడప ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 15 :   అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల,  వైఎస్ వివేకానందరెడ్డి,  కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ధ్వజమెత్తారు. నేడు మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా … కడపలో నిర్వహించిన వర్థంతి సభలో షర్మిల మాట్లాడుతూ …ఇంతలా...
Read More...
Andhra Pradesh 

సీఎం జగన్ చెబుతున్న సంక్షేమ పథకాల లెక్కల్లో నిజాలు లేవు

సీఎం జగన్ చెబుతున్న సంక్షేమ పథకాల లెక్కల్లో నిజాలు లేవు జగన్ పాలన ఎప్పుడు పోతుందని ఎదురు చూడని ఓటరు లేడు, ఆఖరికి పులింవెందులకు కూడా పరదాలు కట్టుకొని పర్యటన చేయాల్సిన దుస్థితి జగన్ రెడ్డికి వచ్చింది. రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ లాగా సభల్లో గ్రీన్ మాట్ వేసి జనం లేకపోయినా జనం ఉన్నట్లు ప్రజలను మభ్య పెడుతున్నారు. పట్టుమని లక్ష ఇళ్లు కట్టామని నిరూపిస్తే ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకూ పనికి రాని పట్టాలు ఇచ్చి మోసం చేశారు.
Read More...
Andhra Pradesh 

విలువలు-విశ్వసనీయత గల పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ

విలువలు-విశ్వసనీయత గల పార్టీ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Read More...