ap secretariat
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
No More Suo Motu Proposals: AP Tightens Rules for Nursing Colleges
Published On
By Journalist File Desk
AMARAVATI, April 16: In a significant policy decision aimed at correcting the imbalance between the supply of nursing graduates and actual demand in the State, Health Minister Sri Satyakumar Yadav on Thursday announced that henceforth only applications received in response... సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్య పరిష్కరించాలి
Published On
By Journalist File Desk
- ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం నిధి భవన్లోని పే అండ్ అకౌంట్స్ అధికారి శ్రీమతి లలితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.... 10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..!
Published On
By Journalist File Desk
క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం
వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ... లక్ష్యంతో పనిచేయాలి... ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష
Published On
By Journalist File Desk
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య, సంక్షేమ... పర్యాటకుల స్వర్గధామం ఆంధ్రప్రదేశ్
Published On
By Journalist File Desk
భవిష్యత్ అంతా పర్యాటకానిదే
పర్యాటకం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి
పర్యాటకం పై సోషల్ మీడియా లో విరివిగా ప్రమోషన్ లు చేయాలి
టూరిజం సర్క్యూట్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే ని పెద్ద ఎత్తున నిర్వహించాలి
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీ టీడీసీ) అధికారులతో... ఆకస్మిక ప్రేమ : సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు !
Published On
By Journalist File Desk
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్) మార్చి 17 :: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి అకస్మాతుగా సచివాయల ఉద్యోగుల మీద ప్రేమ పుట్టుకురావడంతో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఆశ్చర్యచకితులైయ్యారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలవడటానికి కొన్ని గంటల ముందు శనివారం జీవో జారీ చేసింది. అమరావతిలోని పిచ్చుకల... 
